పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన వాస్తు స్థపతి ఆనందాచారి కుటుంబాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్యాదవ్, బీసీ నేతలు కోరారు. శుక్రవారం వారు ఆనందాచారిని స్వయంగా
Padma Shri Award: భారత అత్యున్నత పురస్కారాలలో నాలుగో అవార్డు అయిన పద్మశ్రీని ఏడుగురు క్రీడాకారులు అందుకున్నారు. బ్యాడ్మింటన్ దిగ్గజం రోహన్ బోపన్న, స్క్వాష్ ప్లేయర్ జ్యోష్న చిన్నప్పలు ఈ జాబితాలో ఉన్నారు.
భారత కుస్తీ రంగంలో మళ్లీ కల్లోలం! తాము ఎవరిపైనైతే పోరాటం చేశామో..తిరిగి వాళ్లే పగ్గాలు అందుకున్న వేళ కుస్తీవీరులు పోరు బాట పట్టారు. జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ స�
Bajrang Punia: బజరంగ్ పునియా కేంద్ర ప్రభుత్వం తనకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును తిరిగివ్వడంపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆ నిర్ణయం పూర్తిగా....
నవూఫ్ అల్మరీ.. సౌదీ అరేబియాలో తొలి యోగాచార్యురాలు. యోగా దినోత్సవం నాడు పదివేల మందితో పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహించి రికార్డు సృష్టించారు. సౌదీ ప్రజలు స్వతహాగా ఫిట్నెస్ ప్రియులు. ఆరోగ్యానికి ప్రాధాన్య
దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాభివృద్ధికి కృషి చేసిన గొప్ప జాతి నిర్మాత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు అని పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు.
బీజేపీ నేతలపై కిన్నెర మొగులయ్య ఆగ్రహం అవసరమైతే పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటన అచ్చంపేట, మే 18 : పద్మశ్రీ అవార్డులను బీజేపీ నాయకులు రాజకీయాలకు వాడుకోవడంపై కిన్నెర కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహ�
దర్శనం మొగిలయ్య, గరికపాటి నర్సింహారావుకు పద్మశ్రీ అవార్డు మరో ముగ్గురు తెలుగువారికి సైతం రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేత హైదరాబాద్/లింగాల, మార్చి 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు చెందిన ప్రముఖ కిన్నెరమెట్ల
మొదటి చిత్రాన్నే ఇంటి పేరుగా మలుచుకున్న మేటి నటి ‘షావుకారు’ జానకి. ఏడు దశాబ్దాల సినిమా కెరీర్లో కథానాయికగా, చెల్లిగా, వదినగా, తల్లిగా, బామ్మగా ఎన్నో మరపురాని చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు ప�
Kangana Ranaut | విలాసవంతమైన యాచకురాలు ఎవరైనా ఉన్నారంటే ఇటీవల పద్మశ్రీ అవార్డు తీసుకున్న కంగనా రనౌత్. ఆమె సినిమా యాక్టర్. కళాకారిణి. కళామాతల్లికి సేవ చేస్తోంది సంతోషమే.