Padma awards : బంగ్లాదేశ్ విమోచనం కోసం జరిగిన యుద్ధంలో భారత్కు సహకరించిన పాకిస్థాన్ మాజీ సైనికుడికి దేశ అత్యంత పౌర పురస్కారం దక్కింది. లెఫ్టినెంట్ కల్నల్ ఖాజీ సజ్జాద్ అలీ జహీర్కు పద్మశ్రీ అవార్డును రాష్ట్ర�
2021 ఏడాదికి 119 మందికి అవార్డులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మవిభూషణ్ మొత్తం నలుగురు తెలుగువారికి పద్మశ్రీ హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ‘పద్మ’ అవార్డుల ప్రదాన కార్యక్రమం మంగళవారం రాష్ట్రపతి భవన్�
న్యూఢిల్లీ: తన సంపాదనతో స్కూల్ నిర్మించిన పండ్ల వ్యాపారికి పద్మశ్రీ అవార్డు లభించింది. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన పండ్ల వ్యాపారి హరేకల హజబ్బకు పద్మశీ అవార్డును రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోమవా�