దర్శనం మొగిలయ్య, గరికపాటి నర్సింహారావుకు పద్మశ్రీ అవార్డు మరో ముగ్గురు తెలుగువారికి సైతం రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేత హైదరాబాద్/లింగాల, మార్చి 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు చెందిన ప్రముఖ కిన్నెరమెట్ల
మొదటి చిత్రాన్నే ఇంటి పేరుగా మలుచుకున్న మేటి నటి ‘షావుకారు’ జానకి. ఏడు దశాబ్దాల సినిమా కెరీర్లో కథానాయికగా, చెల్లిగా, వదినగా, తల్లిగా, బామ్మగా ఎన్నో మరపురాని చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు ప�
Kangana Ranaut | విలాసవంతమైన యాచకురాలు ఎవరైనా ఉన్నారంటే ఇటీవల పద్మశ్రీ అవార్డు తీసుకున్న కంగనా రనౌత్. ఆమె సినిమా యాక్టర్. కళాకారిణి. కళామాతల్లికి సేవ చేస్తోంది సంతోషమే.
Padma awards : బంగ్లాదేశ్ విమోచనం కోసం జరిగిన యుద్ధంలో భారత్కు సహకరించిన పాకిస్థాన్ మాజీ సైనికుడికి దేశ అత్యంత పౌర పురస్కారం దక్కింది. లెఫ్టినెంట్ కల్నల్ ఖాజీ సజ్జాద్ అలీ జహీర్కు పద్మశ్రీ అవార్డును రాష్ట్ర�
2021 ఏడాదికి 119 మందికి అవార్డులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మవిభూషణ్ మొత్తం నలుగురు తెలుగువారికి పద్మశ్రీ హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ‘పద్మ’ అవార్డుల ప్రదాన కార్యక్రమం మంగళవారం రాష్ట్రపతి భవన్�
న్యూఢిల్లీ: తన సంపాదనతో స్కూల్ నిర్మించిన పండ్ల వ్యాపారికి పద్మశ్రీ అవార్డు లభించింది. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన పండ్ల వ్యాపారి హరేకల హజబ్బకు పద్మశీ అవార్డును రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోమవా�