రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన పద్మ పురస్కారాల రెండో �
అమ్మ నాటిన బీరపాదు ఆయన మొక్కవోని దీక్షకు నాంది. మాస్టారి పాఠం ఓ మొక్కను నాటమని ప్రోత్సహిస్తే... ఓ తోటమాలి చెప్పిన మాట మరో మొక్కను పెంచమని ఉత్సాహాన్ని ఇచ్చింది. మునిముత్తాత పెంచిన వేపచెట్లు ఆయన సంకల్పానికి
అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని దశదిశలా ఇనుమడింపజేసిన క్రీడాకారులకు సముచితం గౌరవం దక్కింది. హాకీకి అసమాన సేవలు అందించిన భారత మాజీ కెప్టెన్ పీఆర్ శ్రీజేశ్ను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మభూష�
చేనేత పరిశ్రమ పరిరక్షణ కోసం చేనేత సంఘాల నాయకులు, కార్మికులు సంఘటితంగా ప్రభుత్వాలపై ఉద్యమించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్ధన్, గంజ అంజయ్య, చింతకింది మల్లేశం పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి �
డోలు వాయిద్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య (65) భద్రాద్రి జిల్లా మణుగూరులో కన్నుమూశారు. గొంతు సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన.. ఆదివారం కూనవరంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
డోలు వాయిద్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య (65) భద్రాద్రి జిల్లా మణుగూరులో కన్నుమూశారు. గొంతు సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన.. ఆదివారం ఇక్కడి కూనవరంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
ఇటీవల న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో ఓ విదేశీ మహిళ అందరి దృష్టినీ ఆకర్షించారు. ఫ్రాన్స్కు చెందిన ఆ యోగా టీచర్ పేరు చార్లెట్ చోపిన్. వయసు
నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంటకు చెందిన పద్మశ్రీ అవార్డుగ్రహీత 12మెట్ల కిన్నెర కళాకారుడు మొగులయ్య ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది.
మండలంలోని అప్పిరెడ్డిపల్లికి చెందిన ప్రముఖ చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు కేంద్ర ప్రభుత్వం సోమవారం న్యూఢిల్లీలో పద్మశ్రీ పురస్కారం అందించనుంది.
వివిధ కళారంగాల్లో విశి ష్ట సేవలందించి పద్మశ్రీ అవార్డు పొందడం గొప్పవిషయమని కలెక్టర్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బాలభవన్లో జయమిత్ర సాహి త్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో పద్మశ్రీ అవా ర
మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, మధురకవి కూరెళ్ల
విఠలాచార్య పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం హైదరాబాద్లోని శిల్పాకళా వేదికలో ఘనంగా సత్కరిం
‘సంగీత కళ అనే ది సరస్వతి లాంటిది.. ఇంట్లో దాస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు.. అదే నలుగురికి వినిపిస్తే కడుపు నింపుతుంది’ అని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రము ఖ బుర్ర వీణ కళాకారుడు దాసరి కొండప్ప తెలిపా రు. నారాయణపేట జ�