రైతులు పండించిన జొన్నలు కొనకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టి రైతుల తరపున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి హెచ్చర
ప్రభుత్వం కొత్తగా జారీ చేసే పోలీస్ నోటిఫికేషన్లో మెదక్ జిల్లాకు ప్రాధాన్యం కల్పించాలని, 19 వేల పోస్టులతో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆదేశాలు ఇవ్వాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్
విక్రయానికి జొన్నలు తెచ్చి నెల రోజులుగా కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్న రైతులను ప్రభుత్వం పట్టించుకోక పోవడం బాధాకరమని, వెంటనే సర్కార్ జొన్నలు కొనాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ జిల్లా అ�
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎస్ఐఆర్పై అవగాహన కలిగి ఉండాలని, బూత్ స్థాయిలో ఓట్లు తొలిగించకుండా జాగ్రత్త పడలని మాజీ డిప్యూటీ స్పీకర్,బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి �
ఎస్.ఐ.ఆర్.(SIR) పై అనుమానాలు ఉంటే ఎప్పటికప్పుడు పార్టీ నాయకులను, బీఎల్వోగా నియమించిన ఏజెంట్లను అడిగి తెలుసుకోవాలని మెదక్ బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో కమీషన్ల కోసమే మంత్రులు పనిచేస్తున్నారని, కాంగ్రె స్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి ధ్వజమెత్తారు.
ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులపై నిర్లక్ష్యం వహిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి విమర్శించారు. ఫలితంగా నీరందక రైతులు పంటలు సాగుచేసే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తంచేశారు. మెదక�
గతేడాది భారీ వర్షాలకు దెబ్బతిన్న రాయన్పల్లి ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించడంపై మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి �
మెదక్ మండలంలోని రాయన్పల్లి ప్రాజెక్టు హై లెవల్ కాల్వలో దెబ్బతిన్న దోని, చెరువు తూముల మరమ్మతులు వెంటనే చేపట్టాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, కాంటా పూర్తయిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ప్రభుత్వాన్ని డి
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల గోస పట్టడం లేదని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి విమర్శించారు. శుక్రవారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్లో మొలకెత్తిన ధాన్యాన్ని ఆమె పరిశీలించారు.
నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే నాయకుడు.. జన హృదయ నేత హరీశ్రావు అని మాజీ డిప్యూటీ స్పీకర్,బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ
Padma Devender Reddy | కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర పాలకులు పార్టీల పేరుతో తెలంగాణ వనరులు దోపిడీ చేసేందుకు కుట్రలు చేస్తున్నారని, కుట్రదారులకు తెలంగాణ పాలకులు మద్దతు పలుకుతున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జ�