ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు వేసి మోసం చేసిన పాపాత్ముడు రేవంత్రెడ్డి అని, ఇలాంటి దుర్మార్గులకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. సోమవారం మెదక్ జిల్లా �
Padma devender reddy | ఓటింగ్ కోసం మూడు రోజులే సమయం ఉండడంతో వార్డుల్లో భారీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల లోపు ప్రచారం ముగిస్తుండడంతో వార్డుల వారిగా గెలుపు కోసం ప్రచారాలు జోరుగా చేస్�
ఆరు గ్యారెంటీలతో ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆరోపించారు. మె
తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో ఆదరించాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.
Padma Devender Reddy : అభివృద్ధి పేరు చెప్పి మెదక్ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి(Padma Devender Reddy) అన్నారు.
Padma Devender Reddy | మెదక్ పట్టణాన్ని పదేండ్ల కాలంలో అన్ని రంగాలలో అభివృద్ధి చేశామని.. మున్సిపల్ఎన్నికల్లో తమ అభ్యర్థులను ఆశీర్వదించాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి కోరారు.
గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి విమర్శించారు. ఆదివారం మెదక్లోని తెలంగాణ భవన్లో ఏ
సింగూరు జలాలు వ్యవసాయ రంగానికి విడుదల చేసే వరకూ బీఆర్ఎస్ ఉద్యమమిస్తుందని, ప్రభుత్వం సింగూరు జలాలు ఘనపూర్ ప్రాజెక్టుకు వదలాకుండా కుట్ర చేస్తున్నదని ఆపార్టీ నేతలు ఆరోపించారు. మెదక్ కలెక్టరేట్ ఎదుట
కాంగ్రెస్ సర్కారు మెదక్ రైతులపై కక్షకట్టి సింగూరు నీటిని ఘనపూర్ ప్రాజెక్టుకు విడుదల చేయడం లేదు. బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ సింగూరు ప్రాజెక్టు నీటిని వ్యవసాయం కోసం ఘనపూర్ ప్రాజెక్టుకు వ
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ క్యాథడ్రల్ చర్చిలో క్రిస్మస్ అంగరంగ వైభవంగా జరిగాయి. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో చర్చిలో శిలువ ఊరేగింపుతో వేడుక�
Haldi Vagu | అధికార పార్టీ నేతలతో అధికారులు కుమ్మక్కయ్యారని, హల్దీవాగు నుంచి నెలన్నరకు పైగా ఇసుక అక్రమంగా తరలిపోతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్
అధికార పార్టీ నాయకులతో అధికారులు కుమ్మక్కయ్యారు. టిప్పర్లు, హిటాచీలు సీజ్ చేయాలి.. గరిబోళ్లు ఇల్లు కుట్టుకునేందుకు ట్రాక్టర్లో ఇసుక తేస్తే ట్రాక్టర్లను సీజ్ చేస్తారు. రాత్రనక, పగలనక టిప్పర్లలో అక్రమం�
Padma Devender Reddy | మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి మంగళవారం చిట్యాల గ్రామానికి చేరుకొని పట్లోరి లలిత భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.