పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధిచెప్పాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా పాపన్నపేటలో బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్,వా�
Padma Devender Reddy | రాయన్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్ సిద్ధ గౌడ్ గుండె పోటుతో బుధవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి రాయిన్ పల్లి గ్రామానికి చేరుకొన�
Padma devender reddy | తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రోజు నవంబర్ 29 అన్నారు మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు ఎం పద్మాదేవేందర్ రెడ్డి. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదమే ఉద్యమాన
Padma Devender Reddy | మెదక్ (Medak) మండలం శివ్వాయిపల్లి (Shivvaipally) గ్రామానికి చెందిన మంగ సంధ్యారాణి (Manga Sandhyarani), ఆమె కుమార్తె మంగ చందన (Manga Chandana) ఈ నెల 24న తెల్లవారుజామున కర్నూలు సమీపంలో బస్సు తగులబడిపోయిన ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
Padma Devender Reddy | కులస్తులు అందరూ కలిసి మంజీరా నదిలో స్నానానికి వెళ్లగా చింతకింది శ్రీకృష్ణ కాలుజారి నీటిలో మునిగిపోయాడు. అతడిని కాపాడడానికి చింతకింది బీరయ్య మంజీరా నదిలోకి దిగాడు. అతను కూడా నీటిలో మునిగి ఇద్ద�
ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి విస్మరించిన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ఓటర్లకు పిలపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం
హామీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మోసాలపై బాకీ కార్డును �
హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాలసముద్రం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తీరొక్కపూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో పార్టీ కార్యాలయం పూలవనాన్ని తలపించిం�
మెదక్ నుంచి మక్తా భూపతిపూర్కు వెళ్లే బ్రిడ్జి మరమ్మతులు పూర్తిచేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని, పొలాల్లో ఇసుక మేటలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం చెల్లించాలని డి మాండ్ చేస్తూ శ
Nizampet : మాజీ సర్పంచ్ రెడ్డి శెట్టి రవీందర్ మాతృమూర్తి సుమనమ్మ(84) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందింది. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాంటారెడ్డి తిరుపతిరెడ్డి గ్రామానికి వచ్చ�
‘జలదృశ్యంలో పార్టీ దిమ్మె కట్టించి.. అనుక్షణం అధినేత కేసీఆర్కు వెన్నంటి ఉంటూ.. నిరంతరం పార్టీ అభ్యున్నతి కోసం పరితపించిన హరీశ్రావుపై కవిత వ్యాఖ్యలు హాస్యాస్పదం..’ అని మెదక్ బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద
Padma Devender Reddy | ఎమ్మెల్సీ కవిత విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేసి కవిత తనక�
న్యాయ స్థానంలో న్యాయం గెలిచిందని ...కేసీఆర్ను బద్నాం చేసేందుకు రేవంత్రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం విషయంలో కుట్ర చేస్తోందని, ఘోష్ కమిషన్ ట్రాష్ కమిషన్ అని చెప్పిన మాటే నిజమైందని బీఆర్ఎస్ మెదక్ జి�
Padma Devender Reddy | కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను బద్నాం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోంది అని బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర�