ప్రభుత్వం గ్రామీణ రోడ్లు మరమ్మతులు చేయకపోవడంతో గుంతలు పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సీఎం రేవంత్రెడ్డి పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ డిప్యూటీ స్ప�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చే యడంలో ఘోరంగా విఫలమైందని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప ట్లోళ
లైసెన్స్ సర్వేయర్ల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మెదక్ జిల్లా రామాయంపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా�
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి ఆరోపించారు. సోమవారం మెదక్ పట్టణంల
గ్రామపంచాయతీలో కారోబారుగా విధులు నిర్వహిస్తున్న ఆకుల కృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం బాధాకరమని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
మెదక్ జిల్లా మెదక్- బొడ్మట్పల్లి రోడ్డుపై కొత్తపల్లి శివారులో నిర్మాణం చేసిన బ్రిడ్జికి ఇరువైపులా అప్రోచ్ రోడ్డు నిర్మించాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాద�
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో కొలువైన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర ఆదివారం ఘనంగా జరిగింది. మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోనాల ఉత్సవాలకు మెదక్ మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మెదక్ మండలంలోని రాయన్పల్లి ప్రాజెక్టు కట్టకు గండిపడింది. సాగునీటి కాల్వ దెబ్బతిని నీరంతా వృథాగా పోతున్నది. గతేడాది భారీగా కురిసిన వానలకు వరద పోటెత్తి రాయన్పల్లి ప
మెదక్ మున్సిపాల్ పరిధిలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్న వార్డుల్లో అభివృద్ధి పనులు చేయకుండా వివక్ష చూపుతున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మెదక్ కలెక
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థుల పై పోలీసులు లాఠీచార్జి చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవార�
Padma Devender Reddy | ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగం కల్పించిందని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను వినాలే తప్ప, బలప్రయోగంతో నిరసనలను అణచివ�
ఎంఎస్ అగర్వాల్ స్టీల్ కంపెనీ విస్తరణ అనుమతులు రద్దు చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్�