Padi Kaushik Reddy | బీఆర్ఎస్ గెలుపుకోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని మండలి విప్, హుజూరాబాద్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి(Padi Kaushik Reddy )పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని ఘన్ముక్ల గ్రామా�
వచ్చే ఎన్నికల్లో తమ మద్దతు బీఆర్ఎస్కే ఉంటుందని స్పష్టం చేస్తూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్కు చెందిన ఎల్ఐసీ ఏజెంట్లు ఏకగ్రీవ తీర్మానం చేసి మండలి విప్, బీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థి పాడి కౌశిక్ర�
వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే హుజూరాబాద్లో మినీ కలెక్టరేట్ను నిర్మిస్తానని కౌశిక్రెడ్డి ప్రజలకు హామీ ఇస్తున్నాడు. పలు సభలు, సమావేశాలు, ప్రెస్మీట్లో ఆయన బహిరంగంగా ప్రకటిస్తుండడం విశేషం.
ఉపాధ్యాయులు నవ సమాజ నిర్మాతలు..భావి తరానికి మార్గనిర్దేశకు లు’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ వ్యాఖ్యానించారు. పిల్లల భవిష్యత్ను ఉజ్వలంగా తీర్చిదిద్దే గురువుల స్థ�
దేశంలో కోట్లాదిమంది ప్రైవేట్ టీచర్లు ఉన్నారు. వీరు చాలీచాలని వేతనాలతో బతుకులు వెళ్లదీస్తున్నారు. ప్రైవేట్ టీచర్ల సంరక్షణ చట్టం కోసం ఉద్యమిస్తా. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఒత్తిడి తెస్తా’
అర్హులందరికీ గృహలక్ష్మి పథకం వర్తింపజేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటికే చాలామంది నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇచ్చామని అన్నారు.
తెలంగాణలో బ్రాహ్మణుల సంక్షేమానికి బీఆర్ఎస్ సర్కారు పెద్దపీట వేసిందని మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని సాయిరూప ఫంక్షన్హాల్లో బ్రాహ్మణ �
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్వే హత్యా రాజకీయాలని, 2018 ఎన్నికల్లో తనను హత్య చేయించడానికి ప్రయత్నించారని ప్రభుత్వ విప్ పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో అనేకమందిని హత్య చేయించిన
రాష్ట్రంలోని బీడు భూములన్నీ సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని, మండలి విప్, బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పాడి కౌశిక్రెడ్డి కొనియాడారు. తొమ్మిదేళ్లలో సాగు, తాగు నీటి ఇబ్బందుల్లే
బీజేపీ బ్రోకర్ల కమిటీ చైర్మన్గా, సేల్స్ సీఈవోగా ఈటల రాజేందర్ ఉన్నారని మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల, టీపీపీసీ అధ్యక్షుడు చీకట్లో చేతులు కలిపి బీఆర్ఎస్�
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ (Huzurabad) నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జ్గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్(CM KCR).. హుజూరాబాద్ ఇన్చార్జిగా (Incharge)