దేశంలో కోట్లాదిమంది ప్రైవేట్ టీచర్లు ఉన్నారు. వీరు చాలీచాలని వేతనాలతో బతుకులు వెళ్లదీస్తున్నారు. ప్రైవేట్ టీచర్ల సంరక్షణ చట్టం కోసం ఉద్యమిస్తా. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఒత్తిడి తెస్తా’
అర్హులందరికీ గృహలక్ష్మి పథకం వర్తింపజేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటికే చాలామంది నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇచ్చామని అన్నారు.
తెలంగాణలో బ్రాహ్మణుల సంక్షేమానికి బీఆర్ఎస్ సర్కారు పెద్దపీట వేసిందని మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని సాయిరూప ఫంక్షన్హాల్లో బ్రాహ్మణ �
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్వే హత్యా రాజకీయాలని, 2018 ఎన్నికల్లో తనను హత్య చేయించడానికి ప్రయత్నించారని ప్రభుత్వ విప్ పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో అనేకమందిని హత్య చేయించిన
రాష్ట్రంలోని బీడు భూములన్నీ సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని, మండలి విప్, బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పాడి కౌశిక్రెడ్డి కొనియాడారు. తొమ్మిదేళ్లలో సాగు, తాగు నీటి ఇబ్బందుల్లే
బీజేపీ బ్రోకర్ల కమిటీ చైర్మన్గా, సేల్స్ సీఈవోగా ఈటల రాజేందర్ ఉన్నారని మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల, టీపీపీసీ అధ్యక్షుడు చీకట్లో చేతులు కలిపి బీఆర్ఎస్�
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ (Huzurabad) నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జ్గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్(CM KCR).. హుజూరాబాద్ ఇన్చార్జిగా (Incharge)
కేంద్రం నుంచి 100 కోట్లు తెస్తే.. రాష్ట్రం నుంచి 150 కోట్లు తెస్తా రాజేందర్కు పాడి కౌశిక్రెడ్డి సవాల్ యాక్టర్, జోకర్, బ్రోకర్ అంటూ ఎద్దేవా హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంద�
హైదరాబాద్ : హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలి? అని కౌశ�
నేను సీఎంతో మాట్లాడి 150 కోట్లు తెస్తా ఆగస్టు 5న అభివృద్ధిపై చర్చకు రావాలి ఈటలకు ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి సవాల్ హుజూరాబాద్టౌన్, జూలై 30: ‘నీకు దమ్ముంటే, హు జూరాబాద్ ప్రజలపై ప్రేమ ఉంటే కేంద్రం నుంచి రూ
Huzurabad | హుజూరాబాద్ : 'నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఉన్నాను. నాకు పోలింగ్ బూతుల వద్దకు వెళ్లే అధికారం ఉంది. నన్ను బీజేపీ వాళ్లు ఎలా అడ్డకుంటారు? ఎందుకు అడ్డుకుంటారు? కేవలం ఓడిపోతామ
ఇల్లందకుంట/ఇల్లందకుంట రూరల్ : హుజూరాబాద్ ఎన్నికలు అయిపోయిన తర్వాత గ్యాస్ సిలిండర ధర మరో రూ.200 పెంచేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నదని, అంటే గ్యాస్ సిలిండర్ ధర 1200 అయితదని మంత్రి హరీశ్రావు తెల�