CM KCR | తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలి..? రాష్ట్రానికి రావాల్సిన రూ. 25 వేల కోట్లు కోత విధించినందుకా..? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. గుడ్డిగా ఏదో ఊపులో ఓటేయడం కాదు.. ఆలోచన చేసి విచక్షణ�
ఈ ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపిస్తే హుజూరాబాద్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి, మండలి విప్ పాడికౌశిక్రెడ్డి హామీ ఇచ్చారు.
ముదిరాజ్ కులస్థులకు అండగా ఉంటానని మండలి విప్, బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామం లో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పోత
వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని మండలి విప్, బీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి హామీ ఇచ్చారు.
నియోజకవర్గంలో తిరుగమంటరు.. నీ వెనుక మేమున్నమంటరు.. పల్లెల్లో పాదయాత్ర చేసిన తర్వాత మరొకరికి టికెట ఇస్తరు.. తడిగుడ్డతో కాంగ్రెస్ నా గొంతు కోసింది’ అని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత అల్గిరెడ్�
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం చిన్నకోమటిపల్లి గ్రామస్థులు బీఆర్ఎస్కు జైకొట్టారు. 500 మంది గురువారం గులాబీ గూటికి చేరారు. హుజూరాబాద్లోని సాయి కన్వెన్షన్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బో�
తనకు ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని, మీ కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటానని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి హామీ ఇచ్చారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, �
మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించండి.. అసెంబ్లీకి పంపండి. నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటా. కోట్లాది రూపాయల నిధులు తెస్తా. మాట తప్ప.. మడమ తిప్ప. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా. మూడోసారి కేసీఆరే సీఎం. ప్రతి కార్యకర్త ఎక�
‘పనిచేయని, పట్టించుకోని ఓ నాయకుడికి ఏడు సార్లు అవకాశం ఇచ్చారు. నాకు ఒకే ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. నియోజకవర్గానికి రూ.వెయ్యి కోట్లు తెస్తా. అభివృద్ధి అంటే ఎంటో చూపిస్తా.. సంవత్సర కాలంగా గెలిచి, ముఖం చాటేసే న�
Padi Kaushik Reddy | బీఆర్ఎస్ గెలుపుకోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని మండలి విప్, హుజూరాబాద్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి(Padi Kaushik Reddy )పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని ఘన్ముక్ల గ్రామా�
వచ్చే ఎన్నికల్లో తమ మద్దతు బీఆర్ఎస్కే ఉంటుందని స్పష్టం చేస్తూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్కు చెందిన ఎల్ఐసీ ఏజెంట్లు ఏకగ్రీవ తీర్మానం చేసి మండలి విప్, బీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థి పాడి కౌశిక్ర�
వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే హుజూరాబాద్లో మినీ కలెక్టరేట్ను నిర్మిస్తానని కౌశిక్రెడ్డి ప్రజలకు హామీ ఇస్తున్నాడు. పలు సభలు, సమావేశాలు, ప్రెస్మీట్లో ఆయన బహిరంగంగా ప్రకటిస్తుండడం విశేషం.
ఉపాధ్యాయులు నవ సమాజ నిర్మాతలు..భావి తరానికి మార్గనిర్దేశకు లు’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ వ్యాఖ్యానించారు. పిల్లల భవిష్యత్ను ఉజ్వలంగా తీర్చిదిద్దే గురువుల స్థ�