తమ పోడు భూములను తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చర్ల మండలం తిమ్మిరిగూడెం, జంగాలపల్లి గ్రామాల ఆదివాసీలు కలివేరు క్రాస్రోడ్డు వద్ద శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివాసీలు మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి ప�
ఏళ్ల తరబడి పోడు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని, అటవీ అధికారుల వేధింపులు ఆపాలని, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మణుగూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆదివాసీ గిరిజనులు గుర�
Rayapole : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో బోరు బావుల వద్ద వరి నాట్లు ఊపందుకున్నాయి. మండలం వ్యాప్తంగా 18,300 ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా.. 6.500 ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు.
ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతారు. కానీ జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం వెంకటాపూర్లో అధికార పార్టీ నాయకులే సర్కారు వ్యతిరేకంగా నిరసన తెలిపార�
నెన్నెలలో (Nennela) నెల రోజులుగా అనుకున్నంత వర్షం పడక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు లోటు తప్ప అధిక వర్షం కురువలేదు. చెరువులు, కుంటలు నీళ్లు లేక వెల వెల బోతున్నాయి.
జిల్లావ్యాప్తంగా 4.30 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, మక్క, సోయా, పప్పు దినుసులు పండించేందుకు అవసరమైన కార్యాచరణను వ్యవసాయశాఖ అధికారులు సిద్ధం చేశారు. అవసరమైన విత్తనాలు, ఎరువులను కూడా అందుబాటులో ఉంచేందుకు చర్యలు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలు గత 15 నెలలుగా చెప్తున్నది నిజమా? లేక రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దులోని అంశాలు నిజమా? ప్రస�
నెర్రెలిడుతున్న పొలాలు
అడుగంటిన భూగర్భ జలాలు
ఎండుతున్న పొలాలు.. ఆందోళనలో రైతులు
మెదక్ జిల్లాలో 2,58,487 ఎకరాల్లో వరి సాగు
బోరుబావుల్లో తగ్గిన నీటిమట్టం
పశువులకు మేతగా మారిన పొలాలు
ఓవైపు పెరిగిన ఎండల త
జనగామకు జలగండం పొంచి ఉన్నది. యాసంగి సాగు వేళ జలం పాతాళానికి జారిపోయి రైతాంగాన్ని దిక్కుతోచని స్థితిలో పడేసింది. అటు దేవాదుల జలాలు సకాలంలో విడుదల చేయకుండా కాంగ్రెస్ సర్కారు జాప్యం చేయడం, అధికార యంత్రాంగ
వికారాబాద్ జిల్లాలో ఈ వానకాలంలో వరి సాగు విస్తీర్ణం తగ్గింది. 1.30 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటను అన్నదాతలు సా గు చేశారు. గత కొన్నేండ్లుగా వరి సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది.
మండలంలో వానాకాలం వరిసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. వానకాలంలో చెరువులు, కుంటల కింద రైతు లు వరి పంటను సాగు చేస్తుంటారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలవుతున్నా మండలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేద�
వరి సాగుకు ముందు పచ్చిరొట్టను ఎరువు కింద సాగు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని రైతాంగం భావిస్తున్నది. అందుకే ప్రతి సీజన్లోనూ పచ్చిరొట్ట సాగు చేసే వారి సంఖ్య పెరుగుతున్నది.
ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు నమ్మబలికిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే దోఖాబాజీ తనాన్ని ప్రదర్శించింది. ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జిల్లా వ్యాప్తంగా 3,82,533 ఎకరాల్లో వ
సూర్యాపేట జిల్లాలో దశాబ్దాల తరబడి పడావుబడిన గోదావరి ఆయకట్టుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయిన తరువాతే సాగు కళ వచ్చింది. గత, ప్రస్తుత పంట విస్తీర్ణం లెక్కలే ఇందుకు నిదర్శనం.