తెలంగాణ చరిత్రలో ఇదే అత్యధికం అదే బాటలో మొత్తం సాగు విస్తీర్ణం 1.32 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు నెలాఖరుకు మరింత పెరిగే అవకాశం కాళేశ్వరం నీళ్లతో మహాద్భుతాలు దేశవ్యాప్తంగా 5% తగ్గిన వరి సాగు తెలంగాణ వ్యవసాయరం�
ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి పంటలు క్రమంగా తేరుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సాగు కూడా క్రమంగా పెరుగుతున్నది. బుధవారంవరకు రాష్ట్ర వ్యాప్తంగా 89.88 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ పేర్
యాసంగి సాగులో రైతులు ఎక్కువగా దొడ్డు గింజ రకాల సాగువైపు మొగ్గు చూపుతున్నారు. చలి ప్రభావం నారుమళ్లపై పడకుండా ప్రత్యేక నారుమడి యాజమాన్య పద్ధతులు పాటించాలని...
నిజామాబాద్ : ఈ వానా కాలం సాగుకు సంబంధించి నిజాం సాగర్ ఆయకట్టుకు శనివారం సాయంత్రం 4 గంటలకు నీరు విడుదల చేస్తామని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. బాన్సువాడలోని తన నివా
ముందుగా ఉమ్మడి నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు రైతులకు టోకెన్లు.. వారి మొబైల్కు ఓటీపీ రాష్ట్ర సరిహద్దుల్లో 51 చెక్పోస్టుల ఏర్పాటు రా రైస్ కొనిపించే బాధ్యత బండి, కి
మనం సమీకృత ఆహారం తీసుకోవాలంటే బియ్యం ఒక్కటే సరిపోదు. కూరగాయలు, ఆకుకూరలతో సహా భిన్నరకాల ఆహారపదార్థాలను తినాలి. ఇందుకుగాను రాష్ట్రంలో భిన్నరకాల ఆహార పంటలను పండించవలసిన అవసరం ఉన్నది. వరి మాత్రమే పండించి అమ
2 రోజుల్లో చెప్తామని ఉలుకూపలుకూ లేని కేంద్రమంత్రి ఎందుకు చెప్పట్లేదు? రాతపూర్వకంగా ఎందుకివ్వట్లేదు? ఆరు రోజులుగా పడిగాపులు కాస్తుంటే అవమానిస్తరా? మాకు పనీపాట లేదా? మీతో లవ్వాడనీకి వచ్చినమా? స్వామినాథన్�
సీఎం పిలుపుతో పంట తగ్గింపు గతేడాదితో పోల్చితే భారీ మార్పు అన్ని పంటలు కలిపి 8.93 లక్షల ఎకరాలు హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి యాసంగి బియ్యం కొననే కొనం అని కేంద్రం చేతులెత్తేసింది. రైతే�
డీసీఎస్వో రాజేశ్వర్ బొంరాస్పేట ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన బొంరాస్పేట, డిసెంబర్ 12 : ఎక్కువ మంది కూలీలను వినియోగించి ధాన్యం తూకం వేగవంతం చేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారి(డీసీఎస్వో) రాజేశ�
7 నుంచి 10 వేల కోట్ల నష్టం 2 లక్షల మంది ఉపాధికి గండి కేంద్ర నిర్ణయంతో భారీ మూల్యం తీవ్ర ఆందోళనలో మిల్లుల యజమానులు హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): బాయిల్డ్ రైస్ కొనబోమన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో బ�
వడ్లు కొనడం తమ బాధ్యత కాదన్న కేంద్రం పార్లమెంటు సాక్షిగా మంత్రి గోయల్ ప్రకటన డీసీపీని సాకుగా చూపిన మంత్రి గతంలో సేకరణ ఎఫ్సీఐ చేతిలోనే నాడు డీసీపీని బలవంతంగా రుద్ది నేడు రాష్ర్టాలను బలిచేస్తూ… అయిపోయ�
రాజ్యాంగం ఫెడరల్గా, వాస్తవ పరిపాలన కేంద్రీకృతంగా ఉండటం వల్ల కలిగే అనర్థాలు ఏమిటో తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ విషయమై తలెత్తిన సమస్య మరొకసారి ఎత్తి చూపుతున్నది. ఫెడరలిజం కేవలం రాజకీయ సంబంధమైనది కాదు. పంటల