మనం సమీకృత ఆహారం తీసుకోవాలంటే బియ్యం ఒక్కటే సరిపోదు. కూరగాయలు, ఆకుకూరలతో సహా భిన్నరకాల ఆహారపదార్థాలను తినాలి. ఇందుకుగాను రాష్ట్రంలో భిన్నరకాల ఆహార పంటలను పండించవలసిన అవసరం ఉన్నది. వరి మాత్రమే పండించి అమ
2 రోజుల్లో చెప్తామని ఉలుకూపలుకూ లేని కేంద్రమంత్రి ఎందుకు చెప్పట్లేదు? రాతపూర్వకంగా ఎందుకివ్వట్లేదు? ఆరు రోజులుగా పడిగాపులు కాస్తుంటే అవమానిస్తరా? మాకు పనీపాట లేదా? మీతో లవ్వాడనీకి వచ్చినమా? స్వామినాథన్�
సీఎం పిలుపుతో పంట తగ్గింపు గతేడాదితో పోల్చితే భారీ మార్పు అన్ని పంటలు కలిపి 8.93 లక్షల ఎకరాలు హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి యాసంగి బియ్యం కొననే కొనం అని కేంద్రం చేతులెత్తేసింది. రైతే�
డీసీఎస్వో రాజేశ్వర్ బొంరాస్పేట ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన బొంరాస్పేట, డిసెంబర్ 12 : ఎక్కువ మంది కూలీలను వినియోగించి ధాన్యం తూకం వేగవంతం చేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారి(డీసీఎస్వో) రాజేశ�
7 నుంచి 10 వేల కోట్ల నష్టం 2 లక్షల మంది ఉపాధికి గండి కేంద్ర నిర్ణయంతో భారీ మూల్యం తీవ్ర ఆందోళనలో మిల్లుల యజమానులు హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): బాయిల్డ్ రైస్ కొనబోమన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో బ�
వడ్లు కొనడం తమ బాధ్యత కాదన్న కేంద్రం పార్లమెంటు సాక్షిగా మంత్రి గోయల్ ప్రకటన డీసీపీని సాకుగా చూపిన మంత్రి గతంలో సేకరణ ఎఫ్సీఐ చేతిలోనే నాడు డీసీపీని బలవంతంగా రుద్ది నేడు రాష్ర్టాలను బలిచేస్తూ… అయిపోయ�
రాజ్యాంగం ఫెడరల్గా, వాస్తవ పరిపాలన కేంద్రీకృతంగా ఉండటం వల్ల కలిగే అనర్థాలు ఏమిటో తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ విషయమై తలెత్తిన సమస్య మరొకసారి ఎత్తి చూపుతున్నది. ఫెడరలిజం కేవలం రాజకీయ సంబంధమైనది కాదు. పంటల
వికారాబాద్ కలెక్టర్ నిఖిల పరిగి, డిసెంబర్ 6 : యాసంగి సీజన్లో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల రైతులకు సూచించారు. సోమవారం పరిగి మండలం సుల్తాన్పూర్ గ్రామంలో వ్యవసాయా�
కేంద్రం మోసం పార్లమెంటు సాక్షిగా బట్టబయలు కేంద్ర మంత్రి గోయల్ చెప్పినవన్నీ అబద్ధాలే మోసాన్ని ముందే పసిగట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్త
Telangana | తెలంగాణ రైతులు వరికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న వేరుశనగ, పత్తి, మినుములు, పెసర్లు, శనగలు వంటి పంటల సాగు ద్వారా పంట మార్పిడి విధానాన్ని ఎంచుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. వరి
చిల్లరకొట్టు షావుకారుల్లా లాభనష్టాల లెక్కలు సామాజిక బాధ్యత మరచి రాష్ర్టాలపై కేంద్రం నెపం రైతాంగాన్ని గందరగోళ పరుస్తున్న బీజేపీ నేతలు మీరు రైతు రాబందులు.. మేము రైతు బంధువులం బీజేపోళ్లు ముంచెటోళ్లే తప్ప
కేంద్రం బియ్యం కొంటేనే రాష్ట్రం సేకరిస్తది క్యాబినెట్లో 4 గంటలు చర్చించి నిర్ణయించినం చిల్లర మాటలు నమ్మి రైతులు నష్టపోవద్దు వానకాలం పంట మొత్తం కొనకుంటే బీజేపీ ఆఫీస్లో, ఇండియా గేట్ దగ్గర పోస్తం కేంద్�