Paddy Crop | సాగునీరు లేక వేసిన వరి పంట ఎండిపోవడంతో తమను ఆదుకునేవారు కరువయ్యారని అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. మాసాయిపేట మండలంలో మరోసారి ఇలాంటి దృశ్యమే కంట పడింది.
Yacharam | మండలంలో కరువు ఒక్కసారిగా కోరలు చాచింది. సకాలంలో సరిపడ వర్షాలు లేక పోవడంతో భూగర్భ జలాలు అడగుంటాయి. ఇప్పటికే మండలంలో చెరువులు కుంటలు ఎండి పోయాయి.
నీళ్లు లేక వరి పంట ఎండిపోతున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భూగర్భజలాలు అడుగంటుతుండడంతో వ్యవసాయ బోరు బావుల్లోనూ నీరు ఇంకిపోతున్నది. ఫలితంగా చేతికందే దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు అన్నదాతల అవస్థ అంత
Paddy Crop | దిన దినం భూగర్భ జల మట్టం తగ్గిపోతుండటంతో బోర్ల నుంచి తక్కువగా నీళ్లు వస్తున్నాయి. అన్నదాతల ఆశలు రోజురోజుకీ సన్నగిల్లిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతలు అరిగోసలు ప�
Paddy Crop | ఇవాళ నర్సాపూర్ మండల పరిధిలోని లింగాపూర్, సీతారాంపూర్ గ్రామాలలో ఏడీఏ సంధ్యారాణి సందర్శించి వరి పంటను పరిశీలించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున వరి పంట ఎండిపోకుండా ప్రత్యామ్నాయ తడులు ఇచ్చుకుంటూ
Farmer | శివ్వంపేట మండలం గూడురు గ్రామానికి చెందిన రైతు షేక్ శరీఫోద్దిన్ తనకున్న బోరు నుంచి నీరురాక వట్టిపోతుండడంతో ఎలాగైనా పంటను కాపాడుకోవాలని గంపెడాశలతో కొత్తబోరు వేశాడు.
Paddy Crop | యాసంగి సీజన్లో అప్పొ... సప్పొ... చేసి వేసిన వరి పంటకు సాగునీరు అందక వేసవిలో మండుతున్న ఎండలకు ఎండు ముఖం పట్టడంతో రైతన్నలు దిగాలు పడిపోతున్నారు.
Paddy crop | కోదాడ నియోజకవర్గ పరిధిలోని కొత్తగూడెం మేజర్ ఆయకట్టు నుండి నీరు విడుదల కాకపోవడంతో తమ్మర గొండ్రియాల మంగలి తండా కొత్తగూడెం తండాతోపాటు చిమిర్యాల గ్రామాలకు చెందిన వరి పంట నీరందక ఎండిపోయే స్థితికి చేరు
సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాంతంలో యాసంగిలో వేసిన వరిపంట ఎండిపోతున్నది. తలాపున మల్లన్నసాగర్ ఉన్నప్పటికీ సాగునీటి సమస్యతో పొలాలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Cattle Feed | అన్నదాత ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి సాగు చేసిన వరి పంట పశువులకు మేతగా మారిపోయింది. రైతు కష్టాలెలా ఉన్నాయో కండ్లకు కట్టినట్టు చూపించే ఈ ఘటన జయశంకర్ జిల్లా రేగొండ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
Y Satish Reddy | రైతు పండుగ పేరుతో గప్పాలు కొట్టుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ రైతులను నిండా ముంచారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి మండిపడ్డారు.