వానకాలం సీజన్లో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ధాన్యం కొనుగోలుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సీజన్లో స
చిరుపొట్ట దశలో ఉన్న వరి పంటను సుడి దోమ కాటేస్తున్నది. వర్షాలతోపాటు చల్లటి వాతావరణం, పురుగు మందులను విచక్షణ రహితంగా పిచికారీ చేయడంతో విజృంభిస్తున్నది. సుడిబారుతున్న పొలాలను చూసి రైతాంగం ఆందోళన చెందుతున�
వరికి ‘తాటాకు’ చీడ దాపురించింది. ఇటీవల కురిసిన వర్షాలతో పుట్టుకొచ్చిన ఈ తెగులు క్రమంగా విస్తరిస్తున్నది. దీని ప్రభావంతో పైరు ఎండిపోయి, పంట నష్టపోయే ప్రమాదం పొంచి ఉండగా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం అప్
Zinc in Paddy | రాష్ట్రంలో సాగు చేస్తున్న వరి పంటలో జింకు లోపం సాధారణమైంది. వరి నారుమడి లేదా పిలకలు వేసే దశలో సాధారణంగా ఇనుపదాతు, జింకు లోపం కనిపిస్తుంది. జింక్ వేసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే పంట...
Telangana | తెలంగాణ బీజేపీ నేతలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ నేతలు మోనగాళ్లే అయితే యాసంగి పంటను కొంటామని కేంద్రం చేత ప్రకటన చేయించాలి.. అంత వరకు దీక్ష చేయాల
Minister Niranjan reddy | సాగు విధానంలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. కేవలం వరి పంటనే కాకుండా అన్ని రకాల పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని కోరారు. ఈ
వరి వంగడాలు | జయశంకర్ వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్ రావు.. పీజేటీఎస్ఏయూ రూపొందించిన 11 వంగడాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ ప్రవీణ్ రావు
పక్కనే గలగల పారే గోదావరి తీరం.. ఓవైపు కనుచూపుమేర పచ్చదనంతో కళకళలాడుతున్న నేల తల్లి. మరోవైపు అరటి తోటల అందాలు. పచ్చదనాన్నికాపాడేందుకన్నట్టుగా రోడ్డు పొడవునా సైనికుల్లా నిలిచిన తాటి చెట్లు. ఎటుచూసినా పైరగ