MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్లో ఆసక్తికర పోస్టు చేశారు. రోడ్డు పక్కన ఉన్న వరి ధాన్యపు రాశులను చూసి కవిత మురిసిపోయారు. తాను వెళ్తున్న దారిలో ఆ ధాన్యపు రాశులను చూసిన కవ
ఉమ్మడి జిల్లాలో వరి అధిక విస్తీర్ణంలో సాగవుతున్నది. వరి పంట ప్రస్తుతం చాలా చోట్ల పిలక దశలో ఉన్నది. ప్రస్తుత వాతావరణ పరిస్థితును బట్టి వరిపంటను ఎండాకు తెగులు అధికంగా ఆశిస్తున్నది. వానకాలం పంటలో సాధారణంగా
ఆలస్యంగా వచ్చినా తొలకరి వానలు రోజూ పడుతున్నాయి. సాగునీటి వనరులు పుష్కలంగా ఉండడంతో హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని రైతులు వానలకు ముందే పంటలు సాగు చేశారు. దుక్కులు తడిపి పత్తి విత్తనాలు పెట్టారు. తొలకరి వా�
నల్లగొండ జిల్లాలో ఒకనాడు సాగునీటి కోసం అల్లాడిన పల్లెలు నేడు జలసిరులతో కళకళలాడుతున్నాయి. మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలమే ఇందుకు సాక్ష్యం. పేరుకు ఈ ప్రాంతం కృష్ణానది ఒడ్డునే ఉన్నా ఇక్కడి భూమ
వెదజల్లే పద్ధతిలో వరి సాగు సత్ఫలితాలిస్తున్నది. అదును సమయంలో కూలీలు దొరక్క ఇబ్బంది పడే సందర్భాల్లో ప్రత్యామ్నాయం వైపు చూస్తూ వెదజల్లే పద్ధతిపై రైతులు దృష్టిసారిస్తున్నారు. ఫలితంగా కూలీల ఖర్చు మిగలడమే
పొలంలోకి దిగి కూలీలతో కలిసి వరి నాటు వేశారు వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి. మంగళవారం శాయంపేట నుంచి వెళ్తూ కొప్పుల శివారు పొలంలో మహిళా కూలీలు వరి నాటు వేస్తుంటే చూసి ఆగారు.
వానకాలం సీజన్లో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ధాన్యం కొనుగోలుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సీజన్లో స
చిరుపొట్ట దశలో ఉన్న వరి పంటను సుడి దోమ కాటేస్తున్నది. వర్షాలతోపాటు చల్లటి వాతావరణం, పురుగు మందులను విచక్షణ రహితంగా పిచికారీ చేయడంతో విజృంభిస్తున్నది. సుడిబారుతున్న పొలాలను చూసి రైతాంగం ఆందోళన చెందుతున�
వరికి ‘తాటాకు’ చీడ దాపురించింది. ఇటీవల కురిసిన వర్షాలతో పుట్టుకొచ్చిన ఈ తెగులు క్రమంగా విస్తరిస్తున్నది. దీని ప్రభావంతో పైరు ఎండిపోయి, పంట నష్టపోయే ప్రమాదం పొంచి ఉండగా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం అప్
Zinc in Paddy | రాష్ట్రంలో సాగు చేస్తున్న వరి పంటలో జింకు లోపం సాధారణమైంది. వరి నారుమడి లేదా పిలకలు వేసే దశలో సాధారణంగా ఇనుపదాతు, జింకు లోపం కనిపిస్తుంది. జింక్ వేసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే పంట...
Telangana | తెలంగాణ బీజేపీ నేతలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ నేతలు మోనగాళ్లే అయితే యాసంగి పంటను కొంటామని కేంద్రం చేత ప్రకటన చేయించాలి.. అంత వరకు దీక్ష చేయాల
Minister Niranjan reddy | సాగు విధానంలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. కేవలం వరి పంటనే కాకుండా అన్ని రకాల పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని కోరారు. ఈ
వరి వంగడాలు | జయశంకర్ వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్ రావు.. పీజేటీఎస్ఏయూ రూపొందించిన 11 వంగడాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ ప్రవీణ్ రావు
పక్కనే గలగల పారే గోదావరి తీరం.. ఓవైపు కనుచూపుమేర పచ్చదనంతో కళకళలాడుతున్న నేల తల్లి. మరోవైపు అరటి తోటల అందాలు. పచ్చదనాన్నికాపాడేందుకన్నట్టుగా రోడ్డు పొడవునా సైనికుల్లా నిలిచిన తాటి చెట్లు. ఎటుచూసినా పైరగ