Paddy Crop | సాగునీటి కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పంటను కాపాడుకోవడానికి ఎన్ని బోర్లు వేసినా నీరు రాకపోవడంతో.. వేసిన పంటలు పూర్తిగా చేతికి వచ్చే సమయంలో ఎండిపోతున్నాయి.
రంగారెడ్డి జిల్లా యాచారం (Yacharam) మండలంలోని చింతపట్ల గ్రామానికి చెందిన రైతు ఇటికాల వెంకట్రెడ్డి తన పంటను కాపాడుకునేందుకు నిత్యం నానా అవస్థలు పడుతున్నాడు. తన పొలంలో నాలుగు బోర్లున్నపట్టికి తన సాగు ప్రశ్నా�
Tella Kanki | క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా వారు ఇవాళ కొల్చారం మండల పరిధిలోని వరిగుంతం గ్రామంలో మండల వ్యవసాయ అధికారి శ్వేతాకుమారి పర్యటించి వరి పంటను పరిశీలించారు. వరి కంకి బయల్పడుతున్న దశలో వరిలో తెల్ల కంకులు
Farmer | చిలిపిచెడ్ మండలంలోని సోమక్క పేట, గౌతాపూర్, గంగారం, జగ్గంపేట, రాందాస్ గూడ, ఫైజాబాద్,గిరిజన తండాలు టోప్యి తండా, బద్రియ తండా, గన్య తండా తదితర గ్రామాల్లో రైతులు సాగుచేసిన వందల ఎకరాల్లో వరి పంటలు నీరు లేక �
Paddy Crop | సాగునీరు లేక వేసిన వరి పంట ఎండిపోవడంతో తమను ఆదుకునేవారు కరువయ్యారని అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. మాసాయిపేట మండలంలో మరోసారి ఇలాంటి దృశ్యమే కంట పడింది.
Yacharam | మండలంలో కరువు ఒక్కసారిగా కోరలు చాచింది. సకాలంలో సరిపడ వర్షాలు లేక పోవడంతో భూగర్భ జలాలు అడగుంటాయి. ఇప్పటికే మండలంలో చెరువులు కుంటలు ఎండి పోయాయి.
నీళ్లు లేక వరి పంట ఎండిపోతున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భూగర్భజలాలు అడుగంటుతుండడంతో వ్యవసాయ బోరు బావుల్లోనూ నీరు ఇంకిపోతున్నది. ఫలితంగా చేతికందే దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు అన్నదాతల అవస్థ అంత
Paddy Crop | దిన దినం భూగర్భ జల మట్టం తగ్గిపోతుండటంతో బోర్ల నుంచి తక్కువగా నీళ్లు వస్తున్నాయి. అన్నదాతల ఆశలు రోజురోజుకీ సన్నగిల్లిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతలు అరిగోసలు ప�
Paddy Crop | ఇవాళ నర్సాపూర్ మండల పరిధిలోని లింగాపూర్, సీతారాంపూర్ గ్రామాలలో ఏడీఏ సంధ్యారాణి సందర్శించి వరి పంటను పరిశీలించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున వరి పంట ఎండిపోకుండా ప్రత్యామ్నాయ తడులు ఇచ్చుకుంటూ
Farmer | శివ్వంపేట మండలం గూడురు గ్రామానికి చెందిన రైతు షేక్ శరీఫోద్దిన్ తనకున్న బోరు నుంచి నీరురాక వట్టిపోతుండడంతో ఎలాగైనా పంటను కాపాడుకోవాలని గంపెడాశలతో కొత్తబోరు వేశాడు.