Soya Tokens | నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సోయా టోకెన్ల జారీలో తోపులాట జరిగి ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.
నిర్మల్ జిల్లా కుభీర్ (Kubeer)లో సోయా టోకెన్ల (Soyabeans) కోసం రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో క్యూలైన్లో చెప్పులు పెట్టి తమ వంతు కోసం వేచిచూస్తున్నారు. కుభీర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సం�
Nandi Medaram | నంది మేడారం సింగిల్ విండో మాజీ చైర్మన్ పీర్ మహమ్మద్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. పీర్ మహ్మద్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు అతనిని కరీంనగర్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పి�
రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సోమక్క పేట పీఏసీఎస్ చైర్మన్ రామచంద్ర రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చిట్కుల్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంఘం సీ�
నకిరేకల్ మండలంలో ధాన్యం పండించిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పంటను తీసుకొచ్చిన అన్నదాతలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అరిగోసపడుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని పంటను పండించి�
Nallagonda | గత కొద్ది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంట నేలపాలైంది.
యూరియా కోసం రైతుల పడిగాపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వ్యవసాయ సహకార సంఘాల కార్యాలయాల వద్ద రైతులు క్యూలైన్లలో నిల్చుని సొమ్మసిల్లి పడిపోయిన ఘటనలు అనేకం చూశాం. తాజాగా ఓ రైతు యూరియా కోసం క్య�
రైతు సంక్షేమం కోసం పనిచేసేవి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు.. అలాంటి సహకార సంఘాలు (PACS) నేడు కొందరి రాజకీయాలకు వేదికలుగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం అనూహ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారంలోక�
సుందరశాలలో గురువారం యూరియా పంపిణీ చేయగా, ముత్తరావుపల్లి, దుగ్నెపల్లి, చెల్లాయిపేట, నర్సక్కపేట గ్రామాల నుంచి సుమారు 800 మంది రైతులు తరలివచ్చి క్యూ కట్టారు. వర్షంలో తడుస్తూ క్యూ లైన్లో వేచి ఉన్నారు.
రాష్ట్రంలో యూరియా కోసం అన్నదాతల వెతలు కొనసాగుతూనే ఉన్నాయి. బస్తా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పొలం పనులు వదిలేసి రేయింబవళ్లు వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. బస్తా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. తుంగతుర్తిలో (Thungathurthy) రైతు సేవా సహకార సంఘం (PACS) కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు.
యూరియా కోసం రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ప్రతి రోజూ యూరియా వచ్చిందా.. అంటూ మండల కేంద్రానికి వచ్చిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున రైతులకు యూరియా అవసరం చాలా ఉంటుంది. ఇల�
కొణిజర్ల పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న ‘టీ న్యూస్' ఉమ్మడి జిల్లా ప్రతినిధి వెన్నబోయిన సాంబశివరావు, కెమెరామెన్�