పత్ర రంధ్రాల ద్వారా మొక్కలు గాలిని పీల్చుకుంటాయని శాస్త్రవేత్తలు శతాబ్దాల క్రితమే గుర్తించారు. ఈ ప్రక్రియను మానవులు చూడటానికి దోహదపడే ఓ పరికరాన్ని ఇలినాయిస్ అర్బేన్-చాంపెయిన్ విశ్వవిద్యాలయం శాస్త
ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడానికి రకరకాల ఉత్పత్తులు వాడుతుంటారు. వాటిలో చాలా వరకూ ఖరీదైనవి, రసాయనాలతో నిండినవే ఉంటాయి. అయితే, రూపాయి కూడా ఖర్చులేకుండానే ముఖ వర్ఛస్సును పెంచుకునే పద్ధతి గురించి బ్యుటీషియ�
సినిమాల్లో జరిగినట్లే చేసి చూపించారు మణుగూరు ప్రభుత్వ దవాఖాన వైద్యు లు.. అప్పుడే పుట్టిన నవజాత శిశువు చనిపోయినప్పటికీ మెరుగైన వైద్యం కోసమంటూ ఆక్సిజన్ పెట్టి భద్రాచలం ఏరియా ప్రభుత్వ దవాఖానకు తరలించారు
విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగానే తమ రెండు నెలల కుమారుడు ఆక్సిజన్ అందక మృతి చెందినట్లు ఆరోపిస్తూ కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టిన ఘటన ఎంజీఎం హాస్పిటల్ పీడియాట్రిక్ వార్డులో చోటుచేసుకుంది.
అంతరిక్ష పరిశోధనల తీరును మార్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీని వినియోగించి చంద్రుని మట్టి నుంచి నీటిని సంగ్రహించి, దానితో ఆక్సిజన్, ఇంధనానికి అవసరమైన రసాయన
Patients Die | సాంకేతిక లోపం వల్ల కొంతసేపు ఆక్సిజన్ సరఫరా తగ్గింది. దీంతో ఐసీయూలో ఉన్న ముగ్గురు రోగులు మరణించారు. ఈ సంఘటన నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
Oxygen crisis in Karnataka hospital | ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో రోగులు ఇబ్బంది పడ్డారు. ఐసీయూలోని రోగులకు ఆక్సిజన్ అందకపోవడంతో అల్లాడిపోయారు. చివరకు వైద్య సిబ్బంది మాన్యువల్గా ఆక
కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై పీల్చేందుకు ప్రాణవాయువు లభించేది కాదు. దీంతో జీవం మనుగడే ఉండేది కాదు. ఆ తర్వాత భూమిపై ఆక్సిజన్ ఉత్పత్తి ప్రారంభమైంది. అయితే, ఆక్సిజన్ ఉత్పత్తి ఎలా మొదలయ్యిందనే అంశ�
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టు సొరంగం కూలిన ఘటనలో చిక్కుకుపోయిన కార్మికులకు ప్రస్తుతం ఆక్సిజన్ అందుతున్నదా? లేదా? అనేది ఉత్కంఠంగా మారింది.
ప్రాణవాయువు (ఆక్సిజన్) స్థాయి తక్కువగా ఉన్నపుడు, మెదడులో తయారయ్యే రెండు రసాయనాలు రక్తపోటును పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని కొత్త అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం ప్రకారం ఈ రసాయనాల్లో ఒకటి ఆక్సిటోసిన్ కాగ