వేసవి కాలంలో చేపల పెంపకంపై తగు జాగ్రత్తలు పాటిస్తేనే ఎదుగుదల సాధ్యమవుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మత్స్యకారులు చెరువులు, కుంటల్లో చేపలను పెంచుతున్నారు.
ప్రస్తుతం ఎండల కారణంగా చెరువుల్లో నీటి పరిమాణం తగ్గిపోతుంది. దాంతో ఆక్సిజన్ బాగా తగ్గి చేపలు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చెరువుల్లో ప్రాణ వాయువును పెంచి చేపలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండ�
‘నూతన సంవత్సరం రోజున అనేక నిర్ణయాలు తీసుకొనే మనం.. మొక్కలు నాటి పచ్చదనం పెంచే లక్ష్యాలు కూడా ఏర్పర్చుకోవాలి’ అని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్కుమార్ పిలుపునిచ్చారు.
గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. అలాంటి గృహాలు నేడు నగరంలో కాలుష్య నిలయాలుగా మారిపోయాయి. అందుకే ఇంటిని ఆనందమయం చేసుకునేందుకు మొక్కలు పెంచాలంటున్నారు.
గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. అలాంటి గృహాలు నేడు నగరంలో కాలుష్య నిలయాలుగా మారిపోయాయి. అందుకే ఇంటిని ఆనందమయం చేసుకునేందుకు మొక్కలు పెంచాలంటున్నారు.
కృత్రిమ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా అత్యంత స్వచ్ఛమైన హైడ్రోజన్ను తయారు చేసేందుకు జోధ్పూర్ ఐఐటీ పరిశోధకులు నానోకంపోజిట్ ఉత్ప్రేరక పదార్థాలను అభివృద్ధి చేశారు.
కరువును జయించి ప్రతి ఒక్కరూ సుభిక్షంగా జీవించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఉన్నత ఆశయంతో చేపట్టిన హరితహారం కార్యక్రమం ఇబ్రహీంపట్నం మండలంలో ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గత�
కేంద్రం ముందు జాగ్రత్త లేకపోవటంతో కరోనా రెండో దశ విజృంభించినప్పుడు ఆక్సిజన్ అందక వేల మంది మరణించారు. ఇప్పటికీ ఆక్సిజన్ కొరత మరణాలపై కేంద్రం వివరాలను సేకరించలేదు. దీంతో పార్లమెంటరీ కమిటీయే ఓ అడుగు ముం�
లండన్, ఆగస్టు 15: రోదసిలో సుదీర్ఘ ప్రయాణాలు సాగించే వ్యోమగాముల కోసం అయస్కాంతాల నుంచి ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే వినూత్న సాంకేతికతను ఇంగ్లండ్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఎలక్ట్రోడ్ ఉపరితలాల నుంచి వాయు
కొవిడ్ కారణంగా రోగులకు ఆక్సిజన్ అవసరం పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి దవాఖానలలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నది. అయితే చాలా దవాఖానల్లో ఆక్సిజన్ పడకలపై వైద్య చికిత్సలు
ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు యాప్తో అనుసంధానం న్యూఢిల్లీ, మార్చి 26: కరోనా రెండోవేవ్లో ఆక్సిజన్ అందక వేలాది మంది బాధితులు విలవిల్లాడారు. ఆక్సిజన్ సిలిండర్లను మారుమూల ప్రాంతాలకు, కొండ ప్రాంతాలకు తీసుకె�
చందమామపై మనుషులు నివసించేలా చేయాలని చాలా కాలంగా పలు దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రుడిపై ఆక్సిజన్ తయారు చేయాలని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) ఎప్పటి నుంచో అనుకుంటోంది. ఈ అవకాశం కోసం ప�