ఔటర్ ప్రయాణం కనువిందు చేస్తున్నది.. వివిధ జిల్లాల నుంచి ఔటర్ మీదుగా భాగ్యనగరంలోకి వచ్చే ప్రయాణికులు, సందర్శకులకు వినూత్న రీతిలో స్వాగతం పలికేలా హెచ్ఎండీఏ హెచ్జీసీఎల్ విభాగం అధికారులు ఏర్పాట్లు చే
మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డుపై కొత్తగా మరో ఇంటర్చేంజ్ అందుబాటులోకి రానున్నది. శనివారం నార్సింగి ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. గ్రేటర్ చుట్టూ 158 కి.మ�
ఔటర్ రింగు రోడ్డు అవతల ఉన్న మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు కల్పించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) ప్రత్యేకంగా దృష్టి సారించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో నిర్లక్ష్యానికి గురై పూర్తిగా అస్తిత్వం కూడా పోగొట్టుకుని నిర్వహణ భారంతోపాటు ఒకవైపు అప్పులు, మరోవైపు నెలనెలా తడిసి మోపెడైన కరెంటు బిల్లులతో సిబ్బందికి జీతాలు కూడా చెల్లిం�
ఎయిర్పోర్టు మెట్రో కారిడార్లో అత్యంత కీలకమైన మెట్రో డిపో ఏర్పాటుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఐటీ కారిడార్లోని రాయదుర్గం నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్ విమానాశ్రయం ప్యాసింజర్ టర్�
Revanth Reddy | ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లీజుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన నిరాధారణ ఆరోపణలను హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సీరియస్గా తీసుకొన్నది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉ�
ఆంక్షలు తొలగిపోవడంతో 111 జీవో పరిధి అభివృద్ధికి కేంద్రంగా మారనున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ వంటి మరో కొత్త నగరం వస్తుందనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
మహానగరానికి మణిహారంలా ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై ఏటేటా ట్రాఫిక్ గణనీయంగా పెరుగుతున్నది. ముఖ్యంగా ఐటీ కారిడార్ విస్తరించి ఉన్న ప్రాంతాల్లోని ఇంటర్చేంజ్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్
ఔటర్ రింగు రోడ్డు మార్గంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కార మార్గాలను చూపుతున్నది హెచ్ఎండీఏ. పెరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని క్షేత్ర స్థాయిలో
అధ్యయనం చేసి, మళ్లీ అలాం
Hyderabad | మహానగరానికి మణిహారంలా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ప్రగతికి దిక్సూచిగా మారింది. నగరం చుట్టూ 158 కిలోమీటర్లు ఉన్న ఓఆర్ఆర్ చుట్టూ కావాల్సినన్ని భూములు అందుబాటులో ఉండడంతో అభివృద్ధికి కేరాఫ్గా మారుతున్�
ఐటీ కారిడార్..శంషాబాద్ ఎయిర్పోర్టు..నగర శివారులో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు. ఈ రెండింటి మధ్య వారధిగా ఉన్న ఔటర్ రింగు రోడ్డు ఇప్పటికే అత్యంత కీలకమైన రోడ్డు మార్గంగా నిలిచింది.
ఐటీ కారిడార్..శంషాబాద్ ఎయిర్పోర్టు..నగర శివారులో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు. ఈ రెండింటి మధ్య వారధిగా ఉన్న ఔటర్ రింగు రోడ్డు ఇప్పటికే అత్యంత కీలకమైన రోడ్డు మార్గంగా నిలిచింది. ఓఆర్�
లెక్కలు రాని ఏబ్రాసి ఏడెక్కం ఎంతరా అంటే ఏడ్చినంత అన్నాడట! అలానే ఉన్నది ‘అంధజ్యోతి’ తీరు . ఔటర్ రింగురోడ్డుపై ఆదివారం అది ప్రచురించిన కథనం అంతకంటే అధ్వానంగా ఉంది.