మూసీ సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. మూసీ నదిలో నీటిని స్వచ్ఛంగా ఉంచడంతో పాటు పరివాహక ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం, వాణిజ్య సముదాయాలను నిర్మించడం వంటి దీర�
ప్రభుత్వ ఖజానాలో డబ్బులేదు... చాలా పొదుపుగా ఖర్చు చేస్తాం... ఆడంబరాలు, అట్టహాసాలు ఉండవనే కాంగ్రెస్ ప్రభుత్వం... అప్పుడే ఇష్టారాజ్యంగా ఖర్చు చేసేందుకు శ్రీకారం చుట్టింది. కేవలం ఒక కార్యాలయంలో ఇంటీరియర్స్ �
ఔటర్ రింగు రోడ్డుపై ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. గ్రేటర్ చుట్టూ 158 కి.మీ మేర ఉన్న ఓఆర్ఆర్ మీదుగా కోర్ సిటీ లోపలి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతో పాటు ప్రత్యేకంగ�
ఔటర్ రింగు రోడ్డు లోపల 193 గ్రామాలకే కాదు.. ఇక మీదట కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకూ సమృద్ధిగా తాగునీరు అందనున్నది. నగరం నలువైపులా ఆకాశహర్మ్యాలు, గేటెడ్ కమ్యూనిటీలు, భారీ అపార్ట్మెంట్లు, విల్లాలతో మినీ నగరా
భవన నిర్మాణ అనుమతుల్లో ఒకే విధానాన్ని అమలు చేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చర్యలు చేపట్టింది. గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు లోపల, బయట హెచ్ఎండీఏ పరిధిలోని 40 మున్సిపా
Dead body | నగర శివారు బ్రాహ్మణపల్లి(Brahmanapalli) ఔటర్ రింగురోడ్డు(Outer Ring Road) సమీపంలో ఓ మూటలో లభించిన మృతదేహం(Dead body) స్థానికంగా కలకలం రేపింది.
జీరో డిశ్చార్జి విధానంలో ఫార్మా కంపెనీలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో కాలుష్యాన్ని సాకుగా చూపి ఫార్మాసిటీని రద్దు చేయటం ఏమిటి?.. అందరిలో ఇవే అనుమానాలు. రద్దు కారణం వెనుక కారణం కాలుష్యమేనా? ఉద్దేశపూర్వకమా? అన�
ఫార్మాసిటీపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెనక్కి తగ్గారు. దాన్ని రద్దు చేస్తున్నామని గతంలో ప్రకటించిన ఆయన, తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు.
Hyderabad | నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1వ తేదీ 5 గంటల వరకు ఓఆర్ఆర్, పీవీ ఎక్స్ప్రెస్ వేను మూసివేయాలని నిర్ణయించారు. కేవల
కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఎస్ఆర్డీపీ (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం) నిర్మాణాల్లో అరుదైన ప్రాజెక్టు అందుబాటులోకి రాబోతున్నది. ఔటర్ రింగు రోడ్డు తరహాలో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బైర�
Hyderabad | ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) అభివృద్ధికి కేరాఫ్గా మారింది. కోర్సిటీని మించి ఓఆర్ఆర్ చుట్టూ అభివృద్ధి జరుగుతున్నది. భారీ ప్రాజెక్టులు, ఆకాశహర్మ్యాలు, అంతర్జాతీయ కంపెనీలతో ఓఆర్ఆర్ చుట్టుపక్క
హైదరాబాద్లో రెండు రోజులుగా జరిగిన ఐటీ సోదాలు బుధవారంతో ముగిశాయి. ప్రముఖ ఫార్మా కంపెనీ చైర్మన్ నివాసంతోపాటు సీఈఓ, ఎండీ, ఇతర ఉద్యోగుల నివాసాల్లో సోమవారం నుంచి ఏక కాలంలో తనిఖీలు చేపట్టారు.
భారత్లో గ్లోయాలబల్ కంపెనీల కార్యాలకు హైదరాబాద్, బెంగళూరు ప్రధాన కేంద్రాలుగా మారనున్నాయి. 2025 నాటికి దేశంలోని 7 మెట్రో నగరాల్లో ఏర్పాటయ్యే మొత్తం కార్పొరేట్ కార్యాలయాల్లో దాదాపు సగం ఈ రెండు నగరాల్లోన�