ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఉకుపాదం మోపాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.
ఔటర్రింగ్ రోడ్డుపై శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. సనత్నగర్లో నివాసముండే సిరిసిల్ల వాసులు శుక్రవారం ఉదయం యాదాద్రి దర్శనానికి వెళ్లారు. లక్ష్మినరసింహాస్వామితో పాటు �
బంధువులైన రెండు కుటుంబాలు దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్లోని తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 16కు సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుకనుంచి కారు ఢీకొట్టడంతో ఆరుగురి ప్ర�
గూగుల్ మ్యాప్ను నమ్ముకుని ద్విచక్ర వాహనాలు నిషేధిత అవుటర్పై ప్రయాణించిన ఇద్దరు యువకులను రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఫైన్ విధించారు.ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజు �
ఔటర్రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలైన ఘటన ఆదివారం జరిగింది. సీఐ నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ నుంచి హైదరాబాద్(గౌచ్చిబౌలి)కి
ఔటర్ రింగ్రోడ్డు పరిసరాలలోని మున్సిపాలిటీలను గ్రేటర్లో కలపడం, ఆ తరువాత గ్రేటర్ హైదరాబాద్ను మూడు ముక్కలుగా విడగొట్టడంలో రాజకీయ కుట్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఔటర్ పరిసరాలతో పాటు గ్రేటర్ హైదరా�
ఔటర్ రింగ్రోడ్డు పరిధిలో ఉన్న సిటీని మూడుగా విభజించడంపై చట్ట విరుద్ధంగా జరిగిందని, జనగణన సమయంలో పునర్వేవస్థీకరణకు అవకాశం లేకున్నా ప్రభుత్వం జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిందంటూ నగరాని�
రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుందని ఆశిస్తారు కానీ శనివారం రోజు పరిగి మండలం నారాయణపూర్ శివారులో నిర్వహించిన బహిరంగసభతో పరిగి మున్సిపాలిటీకి, నియోజకవర్
ఔటర్రింగ్ రోడ్డు నుంచి కొడంగల్ వరకు రేడియల్ రోడ్డు నిర్మాణానికి సర్వే నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారులను కోత్వాల్గూడ వద్ద రైతులు, నాయకులు శుక్రవారం అడ్డుకున్నారు.
ఔటర్రింగ్ రోడ్డు నుంచి నేరుగా కొడంగల్ వరకు రేడియల్ రోడ్డు నిర్మాణం చేపట్టడానికి రెవెన్యూ అధికారులు భూముల సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే పనులను శుక్రవారం మండలంలోని కోత్వాల్గూడ వద్ద రైతులు, నాయకుల�
ఔటర్ రింగు రోడ్డుపై మరో రెండు ఇంటర్ ఛేంజ్ల నిర్మాణానికి హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం 23 ఎగ్జిట్లు ఉండగా, వీటి సంఖ్యను 25కు పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. నగరం నుంచి ఔటర్ రింగు రోడ్డుకు వ�
కాంగ్రెస్ ప్రభుత్వంలో రంగారెడ్డిజిల్లా ఉనికికే ప్రమాదం ఏర్పడింది. హైదరాబాద్ శివారుల్లో విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ.. జీడీఏ పెంపొందించుకోవడంలో దేశంలోనే జిల్లా