ORR | రంగారెడ్డి జిల్లా పరిధిలోని నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా దూసుకెళ్తున్న కారులో మంటలు చెలరేగాయి.
సంగారెడ్డి జిల్లా ముత్తంగి వద్ద ఔటర్ రింగ్రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులో శుక్రవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ రోడ్డుపై ప్రయాణిస్తున్న బీఆర్ఎస్ నాయకుడు మాణిక్యాదవ్ డ్రైవర్ను నిలువరించడం�
కార్మికశాఖలో వెలుగుచూసిన బీమా కుంభకోణంలో తవ్వినకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్కామ్ వెనుక ఉన్న పెద్దలకు సంచుల మూటలు అందినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఒడిశా కూలీలు మృతిచెందారు. కీసర సీఐ ఆంజనేయులు కథనం ప్రకారం .. ఒడిశాకు చెందిన నారాయణ (28), చెక్మోహన్ (24), జైరామ్ (32) వీరు ముగ్గురు ఔటర్ రింగ్ రోడ్డుపై �
నగర శివారులో ఉన్న ఔటర్రింగ్రోడ్డును కేంద్రంగా చేసుకుని గంజాయి రవాణాదారులు గుట్టుగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. విజయవాడా జాతీయ రహదారి నుంచి వివిధ వాహనాల్లో ఓఆర్ఆర్ మీదుగా ముంబాయి నేషనల్ హ�
ఔటర్ రింగ్ రోడ్డుపై ఆంక్షలను వాహనదారులు గాలికి వదిలేస్తున్నారు. వేగ నియంత్రణపై అధికారులు సరైన దృష్టి సారించకపోవడంతో వాహనదారులు మితిమీరిన వేగంతో వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
రంగారెడ్డి జిల్లా పరిధి ఆదిబట్ల వద్ద ఔటర్రింగ్ రోడ్డుపై ఎగ్జిట్ నంబర్-12 వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా ఒకరు దవాఖానలో చికిత్స పొ
ఔటర్ రింగ్ రోడ్ లోపల కొత్త ఎల్పీజీ, సీఎన్జీ, ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలకు అనుమతిస్తూ విడుదలైన జీవో 263కు సంబంధించిన మార్గదర్శకాలను రవాణా శాఖ కమిషనర్ సురేంద్రమోహన్ విడుదల చేశారు.
Outer Ring Road | అవుటర్ రింగు రొడ్డు పై కారు అదుపు తప్పి ఇనుప బారీకేడ్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది.
అవుట్ రింగ్ రోడ్డుపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొని ఇద్దరు యువకులు సజీవ దహనమయ్యారు. మరో యువకుడు చికిత్స పొందుతూ మృతి చెంచాడు. అబ్దుల్లాప�
Road Accident | పెద్ద అంబర్ పేట : ఔటర్ రింగ్ రోడ్డుపై పెద్ద అంబర్పేటలో ఘోర ప్రమాదం జరిగింది. బొలెరో వాహనాన్ని కారు ఢీకొట్టింది. దాంతో మంటలు చెలరేగి రెండు వాహనాలి కాలిపోయాయి. శనివారం తెల్లవారుజామున దాదాపు మూడు గంటల
నాడు కేసీఆర్ సర్కారు చేపట్టిన భగీరథ ప్రయత్నం నేడు ఔటర్ రింగ్ రోడ్డు ప్రజల దాహార్తిని తీర్చనుంది. రూ.30 కోట్లతో నిర్మిస్తున్న ఉస్మాన్ నగర్ జంట రిజర్వాయర్లు దాదాపు లక్ష మంది జనాభాకు శుద్ధి చేసిన తాగున�
Hyderabad | హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ ప్రభుత్వ ఉద్యోగి రెచ్చిపోయాడు. రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 17 వద్ద టోల్ సిబ్బందిపై దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.