కీసర పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నిద్రస్తున్న ఇద్దరు వ్యక్తులపై గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో మృతి చెందారు.
హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్రోడ్డుపై ప్రజాభద్రతను మెరుగుపరచడంతోపాటు రోడ్డు ప్రమాదాల నివారణకు అధికార యంత్రాంగం కీలక సమావేశం నిర్వహించింది. శుక్రవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనా�
Hyderabad | హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఓఆర్ఆర్ మీద ఆగివున్న లారీని ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది.
రాష్ట్ర ఖజానా నింపుకోవడమే పరమావధిగా వ్యవహారిస్తున్న రేవంత్రెడ్డి సర్కార్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నది.
ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఉకుపాదం మోపాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.
ఔటర్రింగ్ రోడ్డుపై శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. సనత్నగర్లో నివాసముండే సిరిసిల్ల వాసులు శుక్రవారం ఉదయం యాదాద్రి దర్శనానికి వెళ్లారు. లక్ష్మినరసింహాస్వామితో పాటు �
బంధువులైన రెండు కుటుంబాలు దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్లోని తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 16కు సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుకనుంచి కారు ఢీకొట్టడంతో ఆరుగురి ప్ర�
గూగుల్ మ్యాప్ను నమ్ముకుని ద్విచక్ర వాహనాలు నిషేధిత అవుటర్పై ప్రయాణించిన ఇద్దరు యువకులను రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఫైన్ విధించారు.ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజు �
ఔటర్రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలైన ఘటన ఆదివారం జరిగింది. సీఐ నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ నుంచి హైదరాబాద్(గౌచ్చిబౌలి)కి
ఔటర్ రింగ్రోడ్డు పరిసరాలలోని మున్సిపాలిటీలను గ్రేటర్లో కలపడం, ఆ తరువాత గ్రేటర్ హైదరాబాద్ను మూడు ముక్కలుగా విడగొట్టడంలో రాజకీయ కుట్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఔటర్ పరిసరాలతో పాటు గ్రేటర్ హైదరా�