మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న గ్రామాల రైతులకు ఇప్పటి వరకు రైతు భరోసా అందలేదు. వ్యవసాయం సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా వర్తింపజేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభు�
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న దుండిగల్ తండా లు, నిజాంపేట, ప్రగతి నగర్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో పరిశ్రమలు వెదజల్లుతున్న వాయు, రసాయన కాలుష్యాన్ని(ఇండస్టియ్రల్ పొల�
ఈ నెల7న ఔటర్ రింగ్ రోడ్డుపై పెద్ద గోల్కొండ తుక్కుగూడ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారున్ని కోల్పోయి శోక సంద్రంలో ఉన్న మాజీ కార్పొరేటర్ తీగల సునరితా రెడ్డి, బీఆర్ఎస్ మలక్ పేట నియోజకవర్గ ఇన్చార్జ
Car Stunts: ఓఆర్ఆర్పై ఇద్దరు వ్యక్తులు రెండు కార్లతో స్టంట్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఇద్దరు విద్యార్థుల్ని.. శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులు అరెస్టు చేశారు.
Komatireddy Venkat Reddy |జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాల్సిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దురుసుగా ప్రవర్తించాడని, నోరుపారేసుకుని అవమానించాడని బాధిత రైతులు ఆవ
Hyderabad | హైదరాబాద్లో మరోసారి రేసర్లు రెచ్చిపోయారు. శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున కొందరు యువకులు కార్లతో రేసింగ్లు, స్టంట్లు చేశారు. ఓఆర్ఆర్పై వేగంగా వెళ్తూ.. ఒక్కసారిగా క�
ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువులలో కబ్జాలను తేల్చాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. జూలై 2024లో హైడ్రా ఏర్పాటు తర్వాత చెరువుల్లో ఆక్రమణలను మొదట గుర్తించి ఆ తర్వాత పాత వాటిపై దృష్టి ప�
Revanth Reddy | రాజధానిలోని డీజిల్ ఆటోలు, బస్సులు, ఇతర వాహనాలను ఔటర్ రింగ్రోడ్డు బయటకు పంపిస్తామని సీఎం రేవంత్రెడ్డి మరోసారి పునరుద్ఘాటించారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో శుక్రవారం జరిగిన సీఐఐ జాతీయ కౌన్సిల్ల�
గ్రీన్ఫీల్డ్ రోడ్డు రెండో విడత భూసేకరణ కోసం భారీ పోలీసు బందోబస్తు మధ్య సోమవారం మార్కింగ్ చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఫోర్త్ సిటీని కలుపుతూ నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రోడ్డు భూసేకరణకు ప్
పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లి.. తిరిగి హాస్టల్కు బైక్పై వెళ్తున్న క్రమంలో ఔటర్ రింగ్రోడ్డు సర్వీస్రోడ్డుపై వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో బీటెక్ విద్యార్థిని మృతి చెందగా, మరో యువకుడికి తీవ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం తెలంగాణ తల్లి విగ్రహ పనులను పరిశీలించారు. డిసెంబర్ 9న సచివాలయంలో ఆవిష్కరించబోయే విగ్రహాన్ని హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్పేటలో ప్రభుత్వం తయారు చేయిస్తున్నద�
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై టోల్ ప్లాజాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వాటి నిర్వాహకుల నిర్లక్ష్యంతోపాటు నిత్యం తలెత్తుతున్న సాంకేతిక సమస్యల వల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని వ�
ఔటర్ రింగ్రోడ్డుపై వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులంతా భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది.