ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ (CM Convoy) జామర్ కారుకు పెను ప్రమాదం తప్పింది. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) ఎగ్జిట్ 17 వద్ద రన్నింగ్లోనే సీఎం కాన్వాయ్ జామర్ (CM Convoy Jammer) కుడి వైపు ఉన్న వెనుక టైర్ ఒక్కసారిగా పగిల�
రంగారెడ్డి జిల్లా గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని వట్టినాగులపల్లి గ్రామ సర్వే నంబర్ 245లో సతీశ్షాకు చెందిన 20.14 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమిని ఆయన తన కుమార్తెలు పల్లవిషా, ప్రియాంకషా, రాధికాషాకు ఇచ్చారు. ఈ భూమి�
గ్రేటర్లో ఓఆర్ఆర్ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనం అవ్వనున్న నేపథ్యంలో కాంట్రాక్టర్లు కార్పొరేషన్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కార్యాలయాల్లోనే తిష�
ఔటర్ రింగు రోడ్డు (oRR) 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియను పురపాలక శాఖ వేగవంతం చేసింది. త్వరలో శివారు ప్రాంతాలు అధికారికంగా జీహెచ్ఎంసీలో విలీనం కానున్నాయి. విలీనం అయిన వెంటనే ప్రస్తు�
ప్రజల సంక్షేమం, రాష్ట్రం మేలు కోసమే పారిశ్రామిక భూముల కన్వర్షన్ నిర్ణయం తీసుకున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు స్పష్ట�
శామీర్పేట కీసర ఓఆర్ఆర్ మార్గంలో ఓ కారు అకస్మాత్తుగా మంటల్లో చికుకుని దగ్ధమైన ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. శామీర్పేట పోలీసులు, ఫైర్ సిబ్బంది అకడికి చేరుకునేలోపే వాహనం పూర్తిగా కాలిపోయింది.
హైదరాబాద్ శివార్లలోని శామీర్పేట (Shamirpet) వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) కారు ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ సజీవ దహనమయ్యారు.
ORR | రంగారెడ్డి జిల్లా పరిధిలోని నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా దూసుకెళ్తున్న కారులో మంటలు చెలరేగాయి.
హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) కారు బోల్తా పడింది. దీంతో యువతి మృతిచెందింది. మరో ఏడుగురు గాయపడ్డారు.
గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధి కోసం అధికారులందరూ కృషి చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. గురువారం భూదాన్ పోచంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో జ
ఎగువ నుంచి జంట జలాశయాలకు భారీగా వరద వస్తున్నది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు పూర్తిస్థాయిలో నిండటంతో జలమండలి అధికారులు ఉస్మాన్సాగర్ 8 గేట్లు ఎత్తారు. మూసీ నదిలో వరద ఉధృతి పెరగడంతో మంచిరేవు�
ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో హిమాయత్సాగర్ (Himayat Sagar) జలాశయానికి వరద పోటెత్తింది. దీంతో జలమండలి అధికారులు 8 గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు.