ఎగువ నుంచి జంట జలాశయాలకు భారీగా వరద వస్తున్నది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు పూర్తిస్థాయిలో నిండటంతో జలమండలి అధికారులు ఉస్మాన్సాగర్ 8 గేట్లు ఎత్తారు. మూసీ నదిలో వరద ఉధృతి పెరగడంతో మంచిరేవు�
ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో హిమాయత్సాగర్ (Himayat Sagar) జలాశయానికి వరద పోటెత్తింది. దీంతో జలమండలి అధికారులు 8 గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు.
గత కొన్నిరోజులుగా హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలకు మూసీ నదికి వరద పోటెత్తుతున్నది. అదేవిధంగా ఎగువన భారీ వర్షాలతో హిమాయత్సాగర్ భారీగా వరద వచ్చి చేరుతున్నది. సాగర్ పూర్తిగా నిండటంతో జలమండలి అధికారు�
హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న హిమాయత్ సాగర్కు (Himayat Sagar) వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్కు భారీగా వరద వస్తున్నది. దీంతో జలమండలి అధికారులు నాలుగు గేట్లు ఎత్తి నీట�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడకు మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించేందుకు బీఆర్ఎస్ సర్కార్ ఓఆర్ఆర్ నుంచి కొత్తగా రోడ్డు నిర్మాణం చేపట్టింది.
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదిభట్ల వద్ద ఓఆర్ఆర్పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొ
కూకట్పల్లి కల్తీ ఘటనతో రాష్ట్రసర్కారు సంచలన నిర్ణయానికి తెరలేపింది. హైదరాబాద్తో పాటు ఔటర్ రింగ్రోడ్డు లోపల ఉన్న అన్ని కల్లు గీత సంఘాలు, టీఎఫ్టీలను రద్దు చేసి వాటి పరిధిలో కొనసాగుతున్న కల్లు దుకాణ�
ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) రాజేంద్రనగర్ సమీపంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజమున ఓఆర్ఆర్పై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు.
రంగారెడ్డి జిల్లాలో రైతు భరోసా (Rythu Bharosa) అందని రైతులు ప్రభుత్వంపై భగ్గుమంటున్నారు. మాకెందుకు భరోసా ఇవ్వరంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ తమ నిరసన వ్య�
హైదరాబాద్ శివార్లలోని పెద్దఅంబర్పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగురోడ్డు (ORR) సర్వీస్ రోడ్డులో ఆగి ఉన్న టిప్పర్ను బైకు ఢీకొట్టింది. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న కానిస్టేబుల్ (Traffic Constable) మృతి�
నగరంలో పెరిగిన జనాభా రద్దీ, కాలుష్యం దృష్ట్యా కొత్త ఆటో రిక్షాలకు ప్రభుత్వం పర్మిట్లు ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ పరిమితిని సడలిస్తూ జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ లోపల పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్, సీఎన్జీ, ఎల్పీజీ ఆట�
ఓఆర్ఆర్ లోపల కొత్త ఆటోలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం ది. జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ లోపల పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్, సీ ఎన్జీ, ఎల్పీజీ ఆటో రిక్షాలకు అనుమతించింది.
హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల కొత్తగా ఎలక్ట్రిక్, సీఎన్జీ, ఎల్పీజీ ఆటో రిక్షాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఓఆర్ఆర్ లోపల కొత్త ఆటో రిక్షాలకు పరిమిట్లు ఇవ్వడంలో పరిమితి ఉంది. అయితే ఆ పరిమితిని సడల