Ganapathy| ‘నేటి యువతలో దాగి ఉన్న ప్రతిభకు, నైపుణ్యాలకు మీవంటి వారి విజ్ఞానం, అనుభవం తోడైతే ఓ నవభారతాన్ని నిర్మించవచ్చు. ఇది నా నమ్మకం. ఇదే నా అభిలాష’ ఇది మావోయిస్టు అగ్రనేత గణపతిపై ఆయన కుమారుడు వాసుదేవరావుకు ఉన
ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పలువురు కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోగా, మరికొందరు వివిధ ఎన్కౌంటర్లలో మృతి చెందారు. తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖ నాయకులు ఇటీవల పోలీస�
Union Budget | నక్సలిజంపై పోరాటానికి మార్చి 31ని డెడ్లైన్గా పేర్కొన్న కేంద్రం.. ఈసారి కేంద్ర బడ్జెట్లో భారీగా నిధుల్ని కేటాయించింది. దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని తుదముట్టించేందుకు రూ.3,610 కోట్లు ఖర్చు చేయబోతున్
Maoist Ananth | మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ (ఎంఎంసీ) స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
దేశంలో మావోయిస్టు ఉద్యమం దాదాపు కనుమరుగు కానున్నది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్లో కీలకమైన నాయకులను కోల్పోయిన మావోయిస్టు పార్టీ మరికొందరు అగ్రనేతల లొంగుబాటుతో పూర్తిగా దెబ్బతిన్నది.
Bandi Sanjay | అల్లూరి జిల్లాలో మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్కౌంటర్పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. తుపాకీ ద్వారా మావోయిస్టులు ఏం సాధించలేరని తెలిపారు. తుపాకులు ఉండాల్సింది పోలీసుల చేతు�
ఈ నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే తెలంగాణ పౌరహక్కుల సంఘం 3వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.లక్ష్మణ్ పిలుపుని�
Chandranna | మాజీ మావోయిస్టు చంద్రన్న కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు పార్టీలో కొంతమంది నమ్మకద్రోహులు ఉన్నారని తెలిపారు. బసవరాజు ఎన్కౌంటర్ వెనుక కోవర్ట్ ఆపరేషన్ జరిగిందన్నారు
ఆపరేషన్ కగార్తో మావోయిస్టు (Maoists) పార్టీలో సరెండర్ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పార్టీ అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావు ఆయుధాలతో సహా లొంగిపోయిన విషయం తెలిసిందే. మరో కీలక నేత �
ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపివేసి జీవించే హక్కును పరిరక్షించాలని పిడిఎం రాష్ట్ర నాయకుడు మొగిలిచర్ల అంజయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కోదాడ ఎమ్మెస్ కళాశాలలో బూటకపు ఎన్కౌంటర్ల