భారత క్రికెట్ జట్టుకు టైటిల్ స్పాన్సర్షిప్ వేటను బీసీసీఐ మొదలుపెట్టింది. ఇటీవలే పార్లమెంట్లో ఆమోదం పొందిన ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ 2025’తో ‘డ్రీమ్ 11’ సంస్థ అర్�
ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్తో ప్రజలు భారీగా నష్టపోతున్నారు. ప్రతీయేటా 45 కోట్ల మంది భారతీయులు సుమారు రూ.20 వేల కోట్ల మేర నష్టపోవచ్చునని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్�
ఆన్లైన్ గేమింగ్లో డబ్బులు పోగొట్టుకుని.. ఈజీ మనీ కోసం ముగ్గురు విద్యార్థులు.. మనీలాండరింగ్కు పాల్పడ్డావని ఓ ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి.. అతడి నుంచి రూ.6.5లక్షలు కాజేశారు.
Online Betting | ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, గ్యాబ్లింగ్కు సంబంధించిన చట్టాలను రూపొందించడం రాష్ట్రాల బాధ్యతని కేంద్రం లోక్సభలో స్పష్టం చేసింది. లోక్సభలో ఈ అంశంపై డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అడిగిన ప్రశ్నల�
GST | జీఎస్టీ ఎగవేతలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.2.01 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేతలకు పాల్పడినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జ�
బాల్యం ఆన్లైన్ ఉచ్చులో చిక్కుకుపోతున్నది. పసితనాన్ని సామాజిక మాధ్యమాలు మింగేస్తున్నాయి. పిల్లలు రోజూ కనీసం మూడు గంటల సేపు ఎలక్ట్రానిక్ తెరల వైపు కళ్లప్పగించి చూస్తున్నట్టు తాజా అధ్యయనాలు చెబుతున్�
జీఎస్టీ చట్టంలో తీసుకొచ్చిన సవరణలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందేలపై 28 శాతం పన్ను విధింపు ఆదివారం(అక్టోబర్ 1) నుంచి అమల్లోకి వచ్చింది.
ఆన్లైన్ గేమ్లు, క్యాసినోలు, గుర్రపు పందెం క్లబ్బుల ద్వారా జరిగే బెట్టింగుల పూర్తి ముఖ విలువపై 28 శాతం జీఎస్టీని విధిస్తూ సవరించిన జీఎస్టీ బిల్లుకు పార్లమెంట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. రెండు బిల్లుల�
ఆన్లైన్ క్రీడల వేదిక మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్) సుమారు 350 మందిని ఉద్యోగాల్లో నుంచి తీసేసింది. దేశంలో కంపెనీకి ఉన్న ఉద్యోగుల్లో ఇది దాదాపు సగానికి సమానం కావడం గమనార్హం.
ఆన్లైన్ గేమింగ్పై 28 శాతం జీఎస్టీ విధింపును ఉపసంహరించుకోవాలని 127 ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు, ఆర్గనైజేషన్లు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. ఈ మేరకు శనివారం బహిరంగ లేఖ రాశాయి.
ఆన్లైన్ గేమింగ్పై (Online Gaming) 28 శాతం పన్ను విధించాలని జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంపై టెక్ ఎంట్రప్రెన్యూర్, భారత్ పే సహ వ్యవస్ధాపకులు అష్నీర్ గ్రోవర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.