GST Council | ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, హార్స్ రేసింగ్లపై గరిష్ఠంగా 28 శాతం పన్ను వేయాలని వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి నిర్ణయించింది. మంగళవారం ఇక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వం
GST Council | ఆన్ లైన్ గేమింగ్స్, గుర్రప్పందాలు, కాషినోలపై జీఎస్టీ 28 శాతానికి పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న క్యాన్సర్ నిరోధక ఔషధాలపై ఐజీఎస్టీ 12 శాతం మినహాయించా�
TDS on Online Gaming | ఆన్ లైన్ గేమింగ్స్ లో పాల్గొంటే ఇక నుంచి రంగు పడుద్ది. ప్రతి రూపాయి రాబడిలో 30 శాతం టీడీఎస్ డిడక్ట్ చేయాలని ఆర్థిక బిల్లు-2023లో చేసిన ప్రతిపాదనకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
ఢిల్లీ కేంద్రంగా ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్కు పాల్పడుతూ అమాయక ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి కోట్ల రూపాయలను కొల్లగొడుతున్న అంతర్జాతీయ ముఠా గుట్టును రట్టు చేశారు సైబరాబాద్ సైబర్క్రైం పోలీసులు.
ఢిల్లీ కేంద్రంగా ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్కు పాల్పడుతూ రూ. కోట్లు కొల్లగొడుతున్న అంతర్జాతీయ ముఠా గుట్టును రట్టు చేశారు సైబరాబాద్ సైబర్క్రైం పోలీసులు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో సోమవారం విల�
ఆన్లైన్ గేమింగ్పై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) 28 శాతానికి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు జీఎస్టీ మండలికి రాష్ర్టాల ఆర్థిక మంత్రులతో కూడిన బృందం సిఫార్సు చేయవచ్చని అంటున్నారు
ఖరారు చేసిన మంత్రుల గ్రూప్ న్యూఢిల్లీ, జూలై 25: కేసినోలు, ఆన్లైన్ గేమింగ్పై 28 శాతం జీఎస్టీ రేటును మంత్రుల గ్రూప్ ఖరారు చేసింది. బహుమతి సొమ్ము పోను మిగిలిన నికర ఆదాయంపై కాకుండా, మొత్తం బెట్టింగ్ ద్వారా
ఆన్లైన్ గేమింగ్ ఉచ్చు లో పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. రూ. 1.80 లక్షలు పోగొట్టుకోవడంతో మనస్తాపం చెంది విషం తాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. జగిత్యాల రూరల్ మం డలంలో చోటుచేసుకొన్నది.
క్యాసినోలు, రేసులపై కూడా రాబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం న్యూఢిల్లీ, మే 18: క్యాసినోలు, రేస్ కోర్సులు, ఆన్లైన్ గేమింగ్పై జీఎస్టీ మోత మోగనున్నది. వీటిపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను 28 శాతానికి �
క్యాసినోలు, ఆన్లైన్ గేమింగ్, రేస్ కోర్సులపై 28 శాతం జీఎస్టీ విధించాలని మంత్రుల బృందం నివేదిక ఖరారు చేసింది. వీటిపై జీఎస్టీ రేటును సమీక్షించేందుకు ప్రభుత్వం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. క్యా�
పిల్లలపై గేమ్ తీవ్ర ప్రభావం ఆటలో తుపాకులు కొనేలా ప్రేరణ ఆటో పేమెంట్ మోడ్తో డబ్బులు మాయం ఏటా 5 వేల కోట్లు హాంఫట్ హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 10 : మొన్నటిదాకా చైనా గేమ్ పబ్జీ పిల్లలు, యువతను పాడుచేసింద�
బంజారాహిల్స్ : ఆన్లైన్ క్లాసుల కోసం పిల్లలకు సెల్ఫోన్ ఇస్తే సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ గేమ్స్ అంటూ మోసం చేసి డబ్బులు కాజేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు �
China Online games : ఆన్లైన్ గేమ్స్ ఆడే విషయంలో చైనా కఠిన నిర్ణయం తీసుకున్నది. విద్యార్థులు స్కూల్ నడిచే రోజుల్లో ఆన్లైన్ వీడియో గేమ్స్ ఆడటంపై నిషేధం విధించింది. వారాంతాలు లేదా సెలవు దినాల్లో...
రాయ్పూర్ : ఆన్లైన్ గేమ్ కోసం ఆయుధాల కొనుగోలుకు 12 ఏండ్ల బాలుడు తల్లి ఖాతా నుంచి రూ 3.2 లక్షలు వెచ్చించిన ఘటన చత్తీస్ఘఢ్లోని కంకేర్ జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఏడాది మార్చి 8 నుంచి జూన్ 10 మధ్య బాలుడు ఏ�