ప్రతిష్టాత్మక లాస్ఏంజెల్స్(2028) ఒలింపిక్స్లో క్రికెట్ పోటీల తేదీలు ఖరారయ్యాయి. క్రికెట్ను ఉన్న క్రేజ్ను దృష్టిలో నిర్వాహకులు మ్యాచ్లను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. విశ్వక్రీడలకు సంబంధిం
హైదరాబాద్ బ్యాడ్మింటన్ హబ్గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. 2036 ఒలింపిక్స్లో తెలంగాణ బ్రాండ్ మెరువాలనే ఉద్దేశంతో నూతన క్రీడా పాలసీని తీసుకొచ్చామని ఆయన అన్నారు
శతాబ్ద కాల విరామం తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చడానికి భారత్ ప్రధాన కారణమని బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ అభిప్రాయపడ్డారు. క్రికెట్ ప్రేమికుడైన సునక్.. ఐపీఎల్-18 ఫైనల్ మ్యాచ్ను వీక్షిం
128 ఏండ్ల తర్వాత ఒలింపిక్స్లో చోటు దక్కించుకున్న క్రికెట్ నిర్వహణలో మరో ముందడుగు పడింది. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లో ఆరు జట్లతో ఆడనున్న ఈ మెగా ఈవెంట్లో మ్యాచ్ల నిర్వహణ కోసం ఐసీసీ వేదికను ఖరారు చేసి�
Los Angels Olympics: 2028లో లాస్ ఏంజిల్స్లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ ఆడనున్న విషయం తెలిసిందే. అయితే క్రికెట్ మ్యాచ్లను నిర్వహించే వేదికను ప్రకటించారు. పొమోనా సిటీలో ఆ పోటీలు జరగనున్నట్లు ఐస
మరింత సాధనతో పాటు ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడితే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా తెలంగాణ రెజ్లర్లలో ఉందని ప్రముఖ భారత రెజ్లర్, ఒలంపిక్ పతక విజేత రవి కుమార్ దహియా అన్నారు.
రాష్ట్రస్థాయి పోలీసుల క్రీడాపోటీలకు కరీంనగర్ వేదికైంది. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగే 3వ తెలంగాణ స్టేట్ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్-2025 మంగళవారం ప్రారంభమైంది. సాయంత్రం పోలీస్ పరేడ్ గ్ర
బ్రిస్బేన్ వేదికగా 2032లో జరిగే ఒలింపిక్స్లో క్రికెట్ను భాగం చేసేందుకు ఐసీసీ అడుగులు వేస్తున్నది. ఇటీవలే చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన జైషా..ఆ దిశగా ఒలింపిక్స్ ప్రతినిధులతో గురువారం ప్రత్యేకంగా భే
ప్రతిష్ఠాత్మక క్రీడా సంగ్రామం ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ రేసులోకి వచ్చింది. సుదీర్ఘ చరిత్ర కల్గిన విశ్వక్రీడల ఆతిథ్యానికి సిద్ధంగా ఉన్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య(ఐవోసీ)కు భారత ఒలింపిక్ సంఘం(�
Nita Ambani | ఇటీవలే పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ (Olympics), పారాలింపిక్స్ (Paralympics)లో భారత క్రీడాకారులు సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్�
ఒలింపిక్స్లో భారత్కు పతకాలు అందించిన సాక్షి మాలిక్ (రియో), అమన్ సెహ్రావత్ (పారిస్)తో పాటు మాజీ వరల్డ్ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత గీతా ఫోగాట్ (వినేశ్ ఫోగాట్ సోదరి) కలిసి కొత్త రెజ్లింగ్ చాం�