బోనాల (Bonalu) ఉత్సవాలకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. ప్రజలు పండుగలను గొప్పగా జరుపుకోవాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆలోచన అని చెప్పారు.
బక్రీద్ (Bakrid) సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని (Hyderabad) పాత నగరంలోని (Old city) పలు ప్రాంతాల్లో గురువారం (ఈనెల 29న) పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు.
హైదరాబాద్లోని (Hyderabad) పాతబస్తీలో (Old city) ఉన్న మీర్చౌక్లో (Meer Chowk) అర్ధరాత్రి కాల్పులు కలకలం (Gun fire) సృష్టించాయి. ఇంటి కొనుగోలు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో మసూద్ అలీ అనే న్యాయవాది (Advocate Masud Ali) గాలిలోక
రంజాన్ (Ramadan) మాసం చివరి శుక్రవారం కావడంతో హైదరాబాద్లోని చార్మినార్ (Charminar ) మక్కా మసీదు (Makkah Masjid) వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. అదేవిధంగా సికింద్రాబాద్లోని (Secunderabad) జామ్-ఎ-మసీదులో కూడ�
రంజాన్ మాసంలో చివరి శుక్రవారం (జుమాతుల్ విదా) సందర్భంగా మక్కా మసీద్, సికింద్రాబాద్లోని జమే ఈ మసీద్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయని, చార్మినార్, మదీనా, ముర్గీచౌక్, రాజేశ్మెడికల్ హాల్ శాలిబ�
చారిత్రక హైదరాబాద్ అభివృద్ధిలో పాతనగర ప్రగతికి ప్రాధాన్యత ఇస్తున్నామని, గడిచిన ఎనిమిదేండ్లలోనే ఓల్డ్సిటీ అద్భుతమైన అభివృద్ధి సాధించిందని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. పాతనగరం �
8 ఏండ్ల కిందట హైదరాబాద్ పాతబస్తీకి, ఇప్పటి పాతబస్తీకి తేడా గమనించాలని, స్వల్పకాలంలోనే అద్భుత ప్రగతి సాధించిందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.
CBI | హైదరాబాద్లోని పాతబస్తీలో సీబీఐ సోదాలు కలకలం సృష్టించాయి. పాతబస్తీలోని అజంపురా సహా ఆరుచోట్ల సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఒవైసీ దవాఖానలో పనిచేస్తున్న డాక్టర్ అంజుమ్
నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలను తయారీ చేసి, అవసరమైన వ్యక్తులకు విక్రయిస్తున్న నలుగురు సభ్యులున్న ముఠాను దక్షిణ మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
పాతనగరంలో ప్రభుత్వ భూములపై కబ్జాదారులు కన్నేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో దాదాపు రూ. 50 కోట్ల మేర విలువ చేసే భూములను కొంతమంది సొంతం చేసుకోవడానికి నకిలీ పత్రాలను సృష్టించి హల్చల్ చేస్తున్నారు. పలుకుబడి
Old city | పాతబస్తీలో దారుణం జరిగింది. మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తి అన్నను బండరాయితో కొట్టి చంపేశాడు. చాంద్రాయణగుట్ట ఇందిరానగర్ బస్తీకి చెందిన గుమ్మడి ఆంజనేయులు,