Jagadish Reddy | విద్యుత్ బిల్లుల(Electricity bills) వసూలును ప్రైవేటు కంపెనీలకు అప్పగించే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయాలు తీసుకోబోతున్నది. విద్యుత్ బిల్లుల వసూలును అదానీకి(Adani) అప్పగిం చేందుకు కుట్ర చేస్తున్నారని మాజీ
MLA Rajasingh | మర్డర్లకు ఓల్డ్ సిటీ అడ్డాగా మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలోనే అత్యధికంగా ఓల్డ్ సిటీలో మర్డర్లు జరిగాయని పేర్కొన్నారు.
Hyderabad | పాతబస్తీ పురానీ హవేలీలోని ఎస్కే ఫుట్వేర్ షాపులో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షాక్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో సుమారు రూ. 50 లక్షల ఆస్తి నష్టం జరిగింది.
Gun misfire | నగరంలోని ఓల్డ్ సిటీలో(Old City) విషాదం చోటు చేసుకుంది. గన్ మిస్ఫైర్(Gun misfire) అయి ఆర్ఎస్ఐ బాలేశ్వర్(RSI Baleshwar) అక్కడికక్కడే మృతి చెందాడు.
Metro Rail | ఎంజీబీఎస్ - ఫలక్నుమా మెట్రో రైలు మార్గానికి ఫారుక్నగర్ బస్టాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రె�
IT Raids | హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమాని షానవాజ్ ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. కాగా మంగళవారం ఉదయం నుంచి ఈ ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్ పాతబస్తీలోని బడా వ్యాపారులే లక్ష్యంగా ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమానులతోపాటు, కోహినూర్ గ్రూప్స్ ఎండీ మజీద్ ఖాన్ ఇండ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.