E-Cigarettes | నిషేధిత ఈ సిగరెట్ అమ్మకాలను గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
భారత క్రికెట్ జట్టు స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తర్వాత హైదరాబాద్ నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే బౌలర్ ఎవరు? అన్న వినూత్న కాన్సెప్ట్తో బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్.. ఓల్
Old City | పాతబస్తీలో నిఘా వ్యవస్థ గాఢ నిద్రలోకి జారుకుంటుంది. పాత నేరస్తులపై నిఘాలు కొనసాగించాల్సిన పోలీసులు తూతూ మంత్రపు చర్యలతో మమ అనిపిస్తున్నారు.
Fire Accident | నిత్యం వ్యాపారాలతో ఎంతో బిజీగా ఉండే దివాన్ దేవిడిలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వేకువ జామున మంటలు చెలరేగి రూ.60కోట్ల విలువైన ఆస్తి బుగ్గిపాలైంది.
హైదరాబాద్లో ఆదివారం తెల్లవారుజామున రెండు భారీ అగ్ని ప్రమాదాలు (Fire Accidents) చోటుచేసుకున్నాయి. పాతబస్తి (Old City)లోని కిషన్ బాగ్ ఎక్స్ రోడ్ సమీపంలో ఉన్న ఓ నాలుగంతస్తుల భవనం సెల్లార్లో మంటలు ఒక్కసారిగా మంటలు చెలరే�
పాత నగరవాసుల చిరకాల కల నెరవేరబోతుంది. నగర వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన మెట్రో త్వరలో పాత నగరంలోనూ పరుగులు పెట్టబోతుంది. ఎంతో కాలంగా ఎదురు చూసిన పాత నగరవాసులు మెట్రోలో ప్రయాణించే అవకాశం మరెంతో దూరంలో ల
హైదరాబాద్లో ఫుట్పాత్ల కూల్చివేతలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పేద ప్రజల జీవనాధారాన్ని అధికా
పాతనగరం మెట్రో కోసం భూసేకరణ నత్తనడకన సాగుతున్నది. జనవరి మొదటి వారంలోనే కూల్చివేతలు మొదలుపెట్టాల్సి ఉన్నా.. భూములు ఇచ్చేందుకు జనాలు ముందుకు రాకపోవడంతో ప్రణాళిక గాడి తప్పింది. ఇప్పటికీ 40మందికే మాత్రమే భూ �
హైదరాబాద్లో రెండు భారీ అగ్నిప్రమాదాలు (Fire Accidents) జరిగాయి. ఓల్డ్ సిటీలోని ఓ స్క్రాప్ గోదాంలో, సికింద్రాబాద్లోని మోండా మార్కెల్లో మంటలు అంటుకున్నాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది.
దీపావళి పండుగ వేళ.. అధికారుల నిర్లక్ష్యంతో భారీ అగ్నిప్రమాదాలు సంభవించి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఓల్డ్ సిటీలో సోమవారం జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మొన్న బొగ్గులకుంటలో జ�
గ్రేటర్ ప్రధాన ట్రాఫిక్ కారిడార్లలో రద్దీ తగ్గించడం, రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ దృష్టి సారించిందని కమిషనర్ ఆమ్రపాలి పేర్కొన్నారు. చార్మినార�
పాతనగరంలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మిస్తున్న మె ట్రో మార్గం కోసం భూసేకరణ వేగంగా జరుగుతున్నదని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.