పాతబస్తీ మెట్రో రైలు సన్నాహాక పనులను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో మెట్రో రైలు అలైన్మెంట్, ప్రభావిత ఆస్తులపై డ్రోన్ సర్వేను ప్రారంభించామని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తె
పాత నగరం వరకు మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ భూసార పరీక్షలు నిర్వహించనున్నది. హైదరాబాద్ నగరంలో చేపట్టిన మొదటి దశ మెట్రో ప్రాజెక్టులో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరక
KTR | హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారాలంటే ప్రజా రవాణా వ్యవస్ధ బలోపేతం కావాలని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పాతబస్తీ మెట్రో కారిడార్కి అవసరమైన భూసేకరణ ప్రక్రియను చేపట్టామని, త్వరలోనే క�
శాసన మండలి రేపటికి (Legislative council) వాయిదా పడింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రెండో రోజు సమావేశమైన మండలిలో.. విద్య, వైద్యం, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో విద్యుదీకరణ తదితర అంశాలు చర్చకు వచ్చాయి.
Minister Jagadish Reddy | హైదరాబాద్ పాత నగరంలో 1,404.58 కోట్ల వ్యయంతో ట్రాన్స్కో, టీఎస్ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ నిర్మాణాలు చేపట్టినట్లువిద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే 1,330.94 �
మొహర్రం పండుగ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు (Traffic restrictions) విధించారు. మొహర్రం (Muharram) ఊరేగింపు సందర్భంగా పాతబస్తీలోని సర్దార్మహల్, చార్మినార్, గులార్హౌస్, పురానాహవేలీ
రాష్ట్ర రాజధానిలోని పాతబస్తీ ప్రాంతంలో మెట్రో రైలు మార్గం నిర్మాణానికి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ కసరత్తు ప్రారంభించింది. మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన కారిడార్-2 పను�
హైదరాబాద్ పాతబస్తీలోని లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర (Lal Darwaza Bonalu) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారుజామున అమ్మవారికి ఆలయ అర్చకులు అభిషేకం నిర్వహించి.. తొలి బోనం సమర్పించ�
Hyderabad | హైదరాబాద్ : పాతబస్తీ లాల్ దర్వాజ బోనాల వేడుకల సందర్భంగా పాత నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు ఉత్తర్వులు జారీ చేశారు. పాతబస్తీలో ఆదివారం బోనాల�
బోనాల (Bonalu) ఉత్సవాలకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. ప్రజలు పండుగలను గొప్పగా జరుపుకోవాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆలోచన అని చెప్పారు.
బక్రీద్ (Bakrid) సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని (Hyderabad) పాత నగరంలోని (Old city) పలు ప్రాంతాల్లో గురువారం (ఈనెల 29న) పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు.
హైదరాబాద్లోని (Hyderabad) పాతబస్తీలో (Old city) ఉన్న మీర్చౌక్లో (Meer Chowk) అర్ధరాత్రి కాల్పులు కలకలం (Gun fire) సృష్టించాయి. ఇంటి కొనుగోలు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో మసూద్ అలీ అనే న్యాయవాది (Advocate Masud Ali) గాలిలోక
రంజాన్ (Ramadan) మాసం చివరి శుక్రవారం కావడంతో హైదరాబాద్లోని చార్మినార్ (Charminar ) మక్కా మసీదు (Makkah Masjid) వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. అదేవిధంగా సికింద్రాబాద్లోని (Secunderabad) జామ్-ఎ-మసీదులో కూడ�
రంజాన్ మాసంలో చివరి శుక్రవారం (జుమాతుల్ విదా) సందర్భంగా మక్కా మసీద్, సికింద్రాబాద్లోని జమే ఈ మసీద్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయని, చార్మినార్, మదీనా, ముర్గీచౌక్, రాజేశ్మెడికల్ హాల్ శాలిబ�