మక్కా మసీదు వద్ద శుక్రవారం నిర్వహించే జుమాతుల్ విదా ప్రార్థనల దృష్ట్యా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్ర 4 గంటల దాకా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తె
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పగలూ రాత్రి అన్న తేడా లేకుండా దోపిడీలు, దొంగతనాలతోపాటు గ్యాంగ్రేప్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. గతంలో ఈ ప్రాంతంలో పలు రకాల గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలు, హత్యలు
నల్లగొండ ఓల్డ్ సిటీలో గులాబీ గుబాళించింది. పాత బస్తీలోని నాలుగు డివిజన్లలో వేలాది మంది గులాబీ సైనికులు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డికి ఘన స్వాగతం పలికారు.
‘నల్లా, కరెంట్ బిల్లులు కట్టని పాతబస్తీలో రంగారెడ్డి జిల్లా ప్రజలను కలపొద్దని, ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా మున్సిపాలిటీలను విభజించరాదని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్న�
Fire Accident : హైదరాబాద్ పాతబస్తీలోని శాలిబండలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. స్థానికంగా ఉన్న గోమతి ఎలక్ట్రానిక్స్(Gomati Electronics)లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి.
Hyderabad | పాతబస్తీ మాదన్నపేటలో దారుణం జరిగింది. కుక్క మలవిసర్జనపై ప్రశ్నించిన ఓ వృద్ధురాలిపై కానిస్టేబుల్ భార్య విచక్షణారహితంగా దాడి చేసింది. మహిళ దాడితో వృద్ధురాలు గజగజ వణికిపోయింది.
పాతబస్తీలో శనివారం గణనాథుల నిమజ్జన ఊరేగింపు ప్రశాంతంగా కొనసాగింది. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యుల పర్యవేక్షణలో.. భారీ పోలీస్ బందోబస్తు మధ్య బొజ్జ గణపయ్యల నిమజ్జనోత్సవం.. కన్నుల పండువగా సాగింది.
Old City : వినాయక చవితి పండుగ వేళ ఓల్డ్ సిటీలో విషాదం చోటు చేసుకుంది. రవీంద్ర నాయక్ నగర్ని గణేశుడి మండపం (Ganesh Mandap) వద్ద బ్యానర్ ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్తో భరత్ (Bharath) అనే యువకుడు మృతి చెందాడు.
హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని మదీనాలో పెను ప్రమాదం తప్పింది. పత్తర్గటి రోడ్డులో రన్నింగ్లో ఉన్న ఓ కారులో (Moving Car) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగలు రావడం గుర్తించిన డ్రైవర్ అందులోనుంచి దిగిపోయాడు. తర్వాత మ�
Mahankali Temple | పాతబస్తీ హరిబౌలిలోనీ చారిత్రకమైన శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయ 77వ వార్షిక బోనాల పండుగ ఆహ్వాన పత్రికను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంగళవారం నాడు ఆవిష్కరించారు.
Hyderabad | మెట్రో నిర్మాణంలో చారిత్రక కట్టడాలతో పాటు మతపరమైన కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పనులను నిర్వహిస్తున్నామని మెట్రో రైల్ ఇంజనీరింగ్ అధికారి వినోద్ తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా శంకుస్థాపన చేసిన ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణకు భూ సేకరణ చిక్కులు తొలగడం లేదు. మూడు నెలల్లో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి, కూల్చివేతలు ప్రారంభిస్తామని ప్రకటించినా...
అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ సిబ్బంది, వైద్య సిబ్బంది సకాలంలో స్పందించకపోవడం వల్లే 17 మంది ప్రాణాలు కోల్పోయారని గుల్జార్ హౌస్ ఘటనలో మృతుల కుటుంబసభ్యురాలు సంతోషి గుప్తా అన్నారు.