పోలీస్ శాఖ అధికారుల ప్రొటెక్షన్ మధ్య వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు యూరియా టోకెన్లు వ్యవసాయ సొసైటీ కార్యాలయంలో అందజేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని సొసైటీలో రైతులు మంగళవారం ఆందోళన చేసిన విషయం తెలిసింద�
మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామ శివారులో ఉన్న ఎరకుంట చెరువును రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు సోమవారం సందర్శించారు. ‘నమస్తేతెలంగాణ’లో ఈ నెల 29న ‘ఎరకుంటను మింగేస్తున్నరు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన వ
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని, అర్హులను గుర్తించలేదంటూ కొంత మంది ఆశావాహులు అధికారులను శనివారం నిలదీశారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు, సీఎంఆర్ఎఫ్ చ�
కరీంనగర్ నగరపాలక సంస్థ లోని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేస్తూ నగర సమగ్ర అభివృద్ధి కోసం పనిచేయాలని నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో �
భూ భారతి రెవెన్యూ సదస్సుల కింద వచ్చిన దరఖాస్తులను ఆగస్టు 15వరకు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ర్ట ముఖ్య కార్యదర్శి కే రామ కృష్ణా రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై మ�
ధర్మపురి క్షేత్రానికి వచ్చే భక్తుల వాహనాల అనుమతి మరియు పార్కింగ్ కోసం శ్రీలక్ష్మీనరసింహ పార్కింగ్ సర్వీసెస్ పేరిట ఇష్టా రాజ్యం గా వసూళ్లు చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ వసూళ్లు అ�
మూతపడ్డ సర్కారు బడిని తెరిపించేందుకు గాను రెండో రోజు మంచరామి గ్రామాన్ని మండల విద్యాశాఖ అధికారులు సోమవారం సందర్శించారు. మూతబడిన సర్కార్ బడిని తెరిపించాలని ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనానికి విద్�
గత 10 ఏళ్ల నుంచి మూతపడ్డ సర్కారు బడిని మళ్లీ తెరిపించాలని నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందన వచ్చింది. అధికార యంత్రాంగం ఆ దిశగా దృష్టి సారించింది. మంచరామి గ్రామం వైపు అడుగులు వేసింది. గ్రామ�
అసలే చిన్నపిల్లలు.. వారిని తరలించేందుకు అన్ని అనుమతులు, నిష్ణాత్మలైన డ్రైవర్లు అవసరం. కానీ కొన్ని ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు మమ్మల్ని ఎవరేం చేస్తారని అనుకున్నారో ఏమో.. చిన్నపిల్లలను పాఠశాలలకు తరలించే స
పచ్చదనానికి, పరిశుభ్రతకు నిలయంగా గ్రామాలను తీర్చిదిద్దడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలివ్వగా కాంగ్రెస్ ప్రజా పాలనలో ఏకంగా చెత్త సేకరణ వ్యవస్థ కుప్పకూలింది.
రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ తీరుపై రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ అధికారులు రగిలిపోతున్నారు. 38 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై అసహనం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఇలా వేధింపులకు దిగితే భవిష్య�
పదకొండో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రామగుండం ఏరియా-1 లోని అన్ని గనులు డిపార్ట్ మెంట్లలో ముందస్తు సాముహిక యోగా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగా జీఎం కార్యాలయంలో
కరీంనగర్ నగరపాలక సంస్థలో చెత్త నిర్వహణ అస్తవ్యస్థంగా మారుతోంది. నగరపాలక సంస్థలో విలీనం అయినా గ్రామాల్లో పారిశుద్ధ్యపనులు పట్టించుకునే వారు లేకుండా పోయారు. ప్రతీ ఇంటి నుంచి తడి, పోడి చెత్తలను వేర్వురు�