రానున్న వర్షాకాలంలో నగరంలో ప్రజల కష్టాలు తొలగించే విధంగా మాన్సూన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సంబంధిత అధికారులకు సూచించారు.
నిరుపేదలైన ఫుట్ పాత్ వ్యాపారులను ఇబ్బందులు పెట్టడం అధికారులు మానుకోవాలని, లేకుంటే వారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. సోమవారం రాంగో�
నల్లగొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో శనివారం జరిగిన ఉమ్మడి జిల్లా డీఆర్సీ సమావేశంలో పలు సమస్యలను ఎమ్మెల్యేలు జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ర
ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఏడాది వార్షిక పరీక్షలు రాసేందుకు విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పలు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది.
ఆయకట్టు చిట్ట చివరి భూముల వరకూ సాగునీరు అందించాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఇందుకోసం పకడ్బందీ కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. యాసంగి పంటలకు సాగునీరు అందించే అంశంపై నీటిపారుదల, రెవ�
Farmer Collapses | చేతికి అందివచ్చిన పంటను అధికారులు నాశనం చేశారు. ట్రాక్టర్లతో చేనును ధ్వంసం చేశారు. రైతు, అతడి భార్య వేడుకున్నప్పటికీ అధికారులు వినిపించుకోలేదు. దీంతో కోతకు వచ్చిన పంట నాశనం కావడం చూసి తట్టుకోలేక �
ప్రజావాణికి చాలా మంది అధికారులు తను వచ్చిన తరువాత కూడా రావడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలుంటాయని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు.
రీజినల్ రింగ్రోడ్డు (ట్రిపుల్ ఆర్) ఉత్తర భాగం భూసేకరణలో రైతులకు చెల్లించాల్సిన పరిహారంపై అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ట్రిపుల్ఆర్ భూసేకరణలో రైతులతో ఆర్డ�
జిల్లాలోని ఒకే ఒక్క ప్రాజెక్టు అయిన కోట్పల్లి ప్రాజెక్టులో సమృద్ధిగా నీరున్నా సాగుకు వాడుకోలేని దయనీయ పరిస్థితి నెలకొన్నది. గత 3-4 ఏండ్లుగా వర్షాలు సమృద్ధిగా కురవడంతో కోట్పల్లి ప్రాజెక్టులో నీటి నిల్�
యాసంగి నాట్లు జోరందుకున్నాయి. కాకతీయ కాలువ ద్వారా మొత్తం 7లక్షల ఎకరాలకు నీళ్లందించేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయగా, మంగళవారం కలెక్టర్ పమేలా సత్పతి నీటి విడుదలను ప్రారంభించారు. అయితే �
వామ్మో సర్వే నెంబర్ 329 అని అధికారులు భయపడుతున్నారు. జాతీయ రహదారికి కూతవేటు దూరంలో, అరబిందో ఫార్మా కంపెనీకి ఆనుకుని, చిట్కు ల్ ప్రధాన రహదారిపై ఉన్న విలువైన భూమి ఇది. సర్వే నెంబర్ 329 చుట్టూ జనావాసాలు ఏర్పడ�
తరుగు పేరిట రైస్మిల్లర్లు, అధికారులు కలిసి తమను దోపిడీ చేస్తున్నారని మెదక్ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. శుక్రవారం అల్లాదుర్గం మండలం సీతానగర్లో హైదరాబాద్-నాందేడ్ జాతీయ రహదారిపై బైఠాయించారు.
రైస్మిల్లర్స్ అసోసియేషన్ నుంచి కొంత మంది ఉన్నతాధికారులకు భారీ ముడుపులు అందుతున్నాయా..? అందుకే కొంతమంది ఎన్ని తప్పులు చేసినా ఉపేక్షిస్తున్నారా..? సీఎంఆర్ ధాన్యాన్ని తెగ నమ్ముకున్నా చర్యలు తీసుకోవడా�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద నిర్మాణ పనులు విద్యా సంవత్సరం ప్రారంభమైనా పూర్తి చేయపోవడంపై సంబంధిత అధికారులపై కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆగ్రహం వ్యక్తం చే