ఖమ్మం జిల్లా మార్కెటింగ్ శాఖ పరిధిలోని ది బెస్టు వ్యవసాయ మార్కెట్లలో మద్దులపల్లి ఒకటి. దీని నుంచి ప్రతి సంవత్సరం పుష్కలంగా ఆదాయం మార్కెట్ ఖజానాకు చేరుతున్నది. కానీ ఈ వ్యవసాయ మార్కెట్ ఏ హోదాలో ఉంది అన�
జలకళను సంతరించుకున్న జాలిముడి ప్రాజెక్టు ఎడమ కాల్వ పరిధిలోని రైతుల పంట భూములకు నీరందని పరిస్థితి నెలకొన్నది. నిత్యం నీటితో తొణికిసలాడుతున్న ప్రాజెక్టు కింద అధికారుల నిర్లక్ష్యంతో మోటర్ల సాయంతో పంట భూ�
అధికారుల నిర్లక్ష్యం ఇంటర్ విద్యార్థులకు శాపంగా మారింది. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం పూలే జూనియర్ కాలేజీలో 48 మంది ఫస్టియర్, 66 మంది సెకండ్ ఇయర్ చదువుతున్నారు.
దేవుడు కరుణించినా పూజారి వరమివ్వలేదన్న చందంగా మారింది అర్జున్పట్ల, కమలాయపల్లి గ్రామాల పరిస్థితి. ఏండ్ల కల సాకరమైందని నిశ్చింతగా ఉన్న ఆ గ్రామాల ప్రజల పాలిట అధికారుల నిర్లక్ష్య వైఖరి శాపంగా మారింది.
లక్షలాది రూపాయల వ్యాపారాలు సాగించే వ్యాపారసంస్థలకు ట్రేడ్ లైసెన్సులు జారీచేయాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. చిన్న వ్యాపారులకు మాత్రం నోటీసులు జారీచేస్తూ హెచ్చరిస్తున్నారు.
కేయూలోని పద్మాక్షి గర్ల్స్ హాస్టల్లో భోజనంలో పురుగులు వచ్చాయి. శుక్రవారం రాత్రి భోజనం చేస్తున్న విద్యార్థినులకు ఆలు కర్రీ, సాంబార్లో పురుగులు కనిపించడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
అధికారులకు నిర్లక్ష్యంతో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయి. ప్రభుత్వ భూములలో సూచికల బో ర్డులు ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు.
జీహెచ్ఎంసీలో వందకు వంద శాతం బహిరంగ మలవిసర్జన రహిత నగరంగా సాధించాలనే లక్ష్యానికి అధికారులు నీళ్లొదిలారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బహిరంగ మలమూత్ర విసర్జన రహిత (ఓడీఎస్ ప్లస్ ప్లస్) నగరంగా హైదరాబాద్క�
జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల్లో వరుస అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటుండగా, తెల్లబంగారం బుగ్గిపాలవుతున్నది. నిర్వాహకుల నిర్లక్ష్యమో.. అధికారులు అప్రమత్తంగా లేకపోవడమో తెలియదుగాని ఈ 20 రోజుల్లో మూడుచోట్ల ఘ
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో.. ఓ నిండుప్రాణం బలైంది. విద్యుత్ అధికారులు ఎల్సీ తీసుకుని.. కార్మికుడితో విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తుండగానే మళ్లీ తిరిగి విద్యుత్ సరఫరా కావడంతో 11కేవీ వైర్లు త�
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే కూలీ మృతి చెందాడని, అతడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మంచిర్యాల జిల్లా ప్రభుత్వ దవాఖాన ఎదుట జాతీయ రహదారిపై బంధువులు రాస్తారోకో నిర్వహించ
కాల్వల్లో ప్రవహించాల్సిన భక్తరామదాసు ప్రాజెక్టు వరద నీరు పంట పొలాలపైకి చేరడంతో సాగు రైతులు ఇబ్బందిపడ్డారు. ఈ ఘటన రూరల్ మండలం చింతపల్లి గ్రామ శివారులో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
ఆరుగాలం కష్టపడి ధాన్యం పండించిన రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. ధాన్యం డబ్బుల కోసం దైన్యంగా ఎదురు చూడాల్సి వస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మి రోజులు గడుస్తున్నా డబ్బులు చేతికి అందకపోవడంతో