ఖమ్మంజిల్లా వేంసూరు-ఎర్రగుండపాడు మధ్య ఎన్టీఆర్ కెనాల్పై 11కేవీ విద్యుత్తువైర్లు ఉన్నా గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా బ్రిడ్జి పనులు చేపట్టారు. కేఎంవీ కంపెనీ సైట్ ఇంజినీర్లు, గ్రీన్ఫీల్డ్ హ
జీహెచ్ఎంసీ 2025-26 ముసాయిదా బడ్జెట్ ఖరారు మరింత ఆలస్యం కానుంది. అక్టోబరులోనే బడ్జెట్ ప్రతిపాదనను ఆమోదం పొందాల్సి ఉన్నప్పటికీ నేటికీ ప్రతిపాదన కసరత్తు దశలోనే ఉంది. మొదటి వారంలో అన్ని శాఖల ముఖ్య అధికారుల న
కేఎల్ఐ డీ-82 క్వాలకు గండీ గండం పట్టుకున్నది. అధి కారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే దా దాపు పదిసార్లు గండి పడింది. మండలం లోని గుండాల-వెల్దండ సమీపంలో కేఎల్ఐ డీ-82 కాల్వకు మళ్లీ గండి పడిం ది. ఆదివారం తెల్లవార�
నర్సరీల నిర్వహణలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. వనమహోత్సవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నర్సరీల్లో మొక్కలు పెం చేందుకు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా.. అవన్నీ పచ్చగడ్డి పాలవుతున్నాయి. మండలంలోని భైరం
‘విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పలు బస్తీలు, కాలనీల్లో కరెంటు కోతలు, తరచూ అంతరాయాలతో ఇబ్బందులు పడుతున్నాం. మా కాలనీలో లోవోల్టేజీ సమస్య ఉంది.. ఇందుకు ప్రత్యేకంగా అదనంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్
మీరు చూస్తున్న చిత్రం.. మబ్బులను తాకుతూ నింగిలోకి దూసుకెళ్తున్న రాకెట్లా కనిపి స్తుంది కదూ.. అలా అనుకుంటే పొరపడినట్టే. మరీ పౌంటెయిన్ నుంచి పాలబుగ్గల జలదార పైకి వస్తుందనుకుంటున్నారా.. అదీ కాదు.. ఎంటంటే.. క�