వీకే పాండియన్ తన రాజకీయ వారసుడు కాదని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. తన వారసుడ్ని రాష్ట్ర ప్రజలే నిర్ణయిస్తారని గురువారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ పేర్కొన్నారు.
ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీలో అపశ్రుతి చోటుచేసుకుంది. పటాకులు (Firecrackers) పేలడంతో 15 మంది భక్తులు గాయపడ్డారు. బుధవారం రాత్రి పూరీలోని నరేంద్ర పుష్కరిణిలో జగన్నాథుడి చందన ఉత్సవం నిర్వహించారు.
లోక్సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న ఒడిశాలో సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్యం రాజకీయ అంశంగా మారింది. నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై బీజేపీ రోజుకో వీడియో విడుదల చేస్తూ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుక�
Naveen Patnaik | తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు. అందుకే ఇంత తీవ్ర ఎండలో కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని చెప్పారు. తన ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు.
BJP Candidate Arrested | ఓటు వేసే సందర్భంగా బీజేపీ అభ్యర్థి ఈవీఎంను ధ్వంసం చేశాడు. దీంతో పోలింగ్కు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే అయిన ఆ అభ్యర్థిపై ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి�
Cyclone | పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం ఈశాన్యం వైపునకు కదిలి శుక్రవారం ఉదయం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది బంగ్లాదేశ్లోని ఖేర్పురకు దక్షిణ నైరుతీదిశగా 750 కి.మీ దూరంలో కేంద్రీ�
పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలకు ఒడిశా అసెంబ్లీ స్పీకర్ తాఖీదులిచ్చారు (Showcause Notice). అధికార బిజూ జనతాదల్ (BJD)కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సమీర్ రంజన్ దాస్, సీమారాణి నాయక్, పరశురామ్ ధోడా, రమేశ్ చంద్ర సా
Lok Sabha Elections | దేశ వ్యాప్తంగా ఐదో విడుత ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుం�
సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం జరగనుంది. ఆరు రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ నియోజకవర్గాలకు ఈ విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
Modi's challenge to Naveen Patnaik | ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు ప్రధాని నరేంద్ర మోదీ సవాల్ విసిరారు. ఒడిశాలోని అన్ని జిల్లాలు, హెడ్క్వాటర్ల పేర్లు చెప్పాలని అన్నారు. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న బీజేడీ చీఫ్ను అవమాని