Lok Sabha Elections | దేశ వ్యాప్తంగా ఐదో విడుత ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుం�
సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం జరగనుంది. ఆరు రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ నియోజకవర్గాలకు ఈ విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
Modi's challenge to Naveen Patnaik | ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు ప్రధాని నరేంద్ర మోదీ సవాల్ విసిరారు. ఒడిశాలోని అన్ని జిల్లాలు, హెడ్క్వాటర్ల పేర్లు చెప్పాలని అన్నారు. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న బీజేడీ చీఫ్ను అవమాని
లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్న ఒడిశాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. 24 ఏండ్లుగా నిరంతరాయంగా అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ను ఈసారి కచ్చితంగా గద్దె దించాలని బీజేపీ పట్టుదలగ�
న్నికల్లో ప్రత్యర్థులను ఓడించడానికి నేతలు ఎత్తులు పైఎత్తులు వేస్తుంటారు. అయితే ఆ ప్రత్యర్థులంతా తన బంధువులే అయితే, వారిలో ఒకరు మనవడు, ఇంకొకకరు మేనల్లుడు అయితే.. ఇదే పరిస్థితి ఎదురైంది ఒడిశాలోని రాయగఢ జి�
ఒడిశాలోని పూరీ బరిలో కాంగ్రెస్ పార్టీ మరో అభ్యర్థిని నిలిపింది. ఎన్నికల ఖర్చులకు తనవద్ద డబ్బులు లేవంటూ పోటీచేయలేనని సుచరితా మొహంతీ టికెట్ను తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో పార్టీ అధినాయకత్వం శని
టికెట్ కోసం దరఖాస్తులు.. అధిష్ఠానానికి వేడుకోలు.. టికెట్ ఇవ్వకపోతే పార్టీ ఆఫీసుల ముందు ఆందోళనలు. ప్రతి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో కనిపించే సీన్ ఇది.
Loksabha Elections 2024 : ఒడిషా సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ గంజాం జిల్లాలోని హింజిలి అసెంబ్లీ స్దానం నుంచి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.
Heat Waves | దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగానే నమోదవుతున్నాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో వేడిగాలుల క�
ఒడిశా రాజకీయాల్లో లుంగీల లొల్లి నడుస్తున్నది. లోక్సభ ఎన్నికలతో పాటు ఒడిశా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్(బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ ఓటర్లను ఉద్దేశ�
నదుల అనుసంధానం పేరిట కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టాల నీటి హక్కులకు తీరని ద్రోహం తలపెడుతున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. రాష్ర్టాల అభ్యంతరాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా గోదావరి-కావేరి అనుసంధా�
సార్వత్రిక ఎన్నికల్లో దేశమంతా ఒక పరిస్థితి ఉంటే ఒడిశాలో మాత్రం విభిన్న రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. అన్ని రాష్ర్టాల్లో ప్రత్యర్థి పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంటే ఒడిశాలో మాత్రం స్నేహపూర్వక పోటీ నెలకొన్నద