లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్న ఒడిశాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. 24 ఏండ్లుగా నిరంతరాయంగా అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ను ఈసారి కచ్చితంగా గద్దె దించాలని బీజేపీ పట్టుదలగ�
న్నికల్లో ప్రత్యర్థులను ఓడించడానికి నేతలు ఎత్తులు పైఎత్తులు వేస్తుంటారు. అయితే ఆ ప్రత్యర్థులంతా తన బంధువులే అయితే, వారిలో ఒకరు మనవడు, ఇంకొకకరు మేనల్లుడు అయితే.. ఇదే పరిస్థితి ఎదురైంది ఒడిశాలోని రాయగఢ జి�
ఒడిశాలోని పూరీ బరిలో కాంగ్రెస్ పార్టీ మరో అభ్యర్థిని నిలిపింది. ఎన్నికల ఖర్చులకు తనవద్ద డబ్బులు లేవంటూ పోటీచేయలేనని సుచరితా మొహంతీ టికెట్ను తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో పార్టీ అధినాయకత్వం శని
టికెట్ కోసం దరఖాస్తులు.. అధిష్ఠానానికి వేడుకోలు.. టికెట్ ఇవ్వకపోతే పార్టీ ఆఫీసుల ముందు ఆందోళనలు. ప్రతి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో కనిపించే సీన్ ఇది.
Loksabha Elections 2024 : ఒడిషా సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ గంజాం జిల్లాలోని హింజిలి అసెంబ్లీ స్దానం నుంచి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.
Heat Waves | దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగానే నమోదవుతున్నాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో వేడిగాలుల క�
ఒడిశా రాజకీయాల్లో లుంగీల లొల్లి నడుస్తున్నది. లోక్సభ ఎన్నికలతో పాటు ఒడిశా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్(బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ ఓటర్లను ఉద్దేశ�
నదుల అనుసంధానం పేరిట కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టాల నీటి హక్కులకు తీరని ద్రోహం తలపెడుతున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. రాష్ర్టాల అభ్యంతరాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా గోదావరి-కావేరి అనుసంధా�
సార్వత్రిక ఎన్నికల్లో దేశమంతా ఒక పరిస్థితి ఉంటే ఒడిశాలో మాత్రం విభిన్న రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. అన్ని రాష్ర్టాల్లో ప్రత్యర్థి పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంటే ఒడిశాలో మాత్రం స్నేహపూర్వక పోటీ నెలకొన్నద
ఒడిశాలోని (Odisha) ఝార్సుగూడ జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. సుమారు 50 మంది ప్రయాణిస్తున్న ఓ పడవ ఆకస్మాత్తుగా మహానదిలో (Mahanadi) బోల్తా పడింది. దీంతో నలుగురు మరణించారు.
జీవితంలో అత్యంత ప్రధాన ఘడియలలో విధి విషాదాన్ని మిగిల్చినా, దానిని దిగమింగుకుని మొక్కవోని పట్టుదలతో అనుకున్న లక్ష్యా న్ని సాధించాడు ఒడిశాకు చెందిన 24 ఏండ్ల అనిమేశ్ ప్రధాన్. మంగళవారం ప్రకటించిన సివిల్స�
ఒడిశా (Odisha)లోని బజ్పుర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జజ్పుర్ జిల్లాలోని బారాబటి సమీపంలో జాతీయ రహదారి 16పై ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడింది. దీంతో ఐదుగురు మృతిచెందారు.