ఒడిశాలోని (Odisha) ఝార్సుగూడ జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. సుమారు 50 మంది ప్రయాణిస్తున్న ఓ పడవ ఆకస్మాత్తుగా మహానదిలో (Mahanadi) బోల్తా పడింది. దీంతో నలుగురు మరణించారు.
జీవితంలో అత్యంత ప్రధాన ఘడియలలో విధి విషాదాన్ని మిగిల్చినా, దానిని దిగమింగుకుని మొక్కవోని పట్టుదలతో అనుకున్న లక్ష్యా న్ని సాధించాడు ఒడిశాకు చెందిన 24 ఏండ్ల అనిమేశ్ ప్రధాన్. మంగళవారం ప్రకటించిన సివిల్స�
ఒడిశా (Odisha)లోని బజ్పుర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జజ్పుర్ జిల్లాలోని బారాబటి సమీపంలో జాతీయ రహదారి 16పై ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడింది. దీంతో ఐదుగురు మృతిచెందారు.
Agni Prime Missile | డీఆర్డీవో సహకారంతో భారత సైన్యం విజయవంతంగా అగ్ని ప్రైమ్ మిస్సైల్ను విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి బుధవారం రాత్రి ఈ మిస్సైల్ను పరీక్షించినట్లు రక్షణ మంత�
Extreme Heat Alert | దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి నెలల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. తాజాగా భారత వాతావరశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే ఎ�
ఒడిశా లో బీజేపీ, బీజేడీ పొత్తుపై సస్పెన్స్కు తెరపడింది. ఈ లోక్సభ, అసెంబ్లీ ఎ న్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చే స్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మ న్మోహన్ సమాల్ శుక్రవారం స్పష్టం చేశారు. సీఎం నవీన�
Bhartruhari Mahtab | లోక్సభ ఎన్నికల వేళ ఒడిశాలో అధికార బీజేడీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, కటక్ ఎంపీ భర్తృహరి మహతాబ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు పంపి�
Ganja | హైదరాబాద్లోని లింగంపల్లి రైల్వే స్టేషన్లో 10 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. ఒడిశా నుంచి హైదరాబాద్కు ఓ వ్యక్తి గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.
Rains | రాష్ట్రంలో మంగళవారం ఉదయం నుంచి ఒకసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమైంది. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలతో వాతావరణం చల్లబడింది. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
Assembly Elections | ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమయ్యే ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ
Election Shedule | కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. లోక్సభతోపాటే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కూడా ప్రకటించింది. శనివారం మధ్య
Election Shedule | అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. భారత ముఖ్య ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, జ్ఞానేశ్ కుమార్ ప్రెస్