Bhadradri Kothagudem | జిల్లాలోని ఇల్లెందులో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ఇల్లెందు నుంచి ఒడిశాకు తరలిస్తున్న పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Puri Jagannath Temple | పూరీ క్షేత్రంలోని జగన్నాథ దేవాలయం చుట్టూ చేపట్టిన భారీ పెరిఫెరల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ శ్రీ మందిర్ పరిక్రమ ప్రకల్ప (SMPP)ను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బుధవారం ఆవిష్కరించారు.
Akash Missile | భారత్కు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) కొత్త తరం ఆకాశ్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని చండీపూర్లోగల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) ఈ పరీక్ష నిర్వహించారు. గగన�
బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థల్లో ఒకటైనా సింగరేణి స్పీడ్ పెంచింది. ఈ ఏడాది కొత్తగా నాలుగు గనుల నుంచి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించాలనుకుంటున్నట్టు కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరామ�
ఒడిశాలోని ప్రసిద్ధ పూరి జగన్నాథ ఆలయంలోకి ప్రవేశించే భక్తులు ఇకపై తప్పనిసరిగా డ్రెస్కోడ్ను పాటించాల్సిందే. జీన్స్, షార్టులు, స్కర్టులు, స్లీవ్లెస్ డ్రెసులు ధరిస్తే ఆలయంలోకి ప్రవేశం ఉండదు.
Odisha MLA Bhupendra Singh | ఒక ఎమ్మెల్యే క్రికెట్ మ్యాచ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా తనలోని క్రీడాకారుడ్ని అందరికీ చూపాలనుకున్నారు. బ్యాటింగ్ చేయబోయి అదుపుతప్పి బోర్లాపడ్డారు. గాయపడిన ఆయన ఆసుపత్రిపాలయ్యారు. ఈ వీడి
Bus accident | యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గోతిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులోని యాత్రికుల్లో 32 మందికి గాయాలయ్యాయి. బాధితులంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పండగలప్పుడు చాలామంది కొత్త బట్టలు, కొత్త వస్తువులు కొంటారు. నిరుపేదలకు అంత స్తోమత ఉండదు. ఉన్నవాటితోనే వెళ్లదీయాల్సిన పరిస్థితి. ఒడిశా రాజధాని భువనేశ్వర్ నివాసి గగన్ బిహారీ పైటాల్, ఆయన భార్య అన్నపూర్ణ
Free Tea | చాలావరకు రోడ్డు ప్రమాదాలకు లారీలే కారణం అవుతుంటాయి! సరకు రవాణా కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో డ్రైవర్లు నిద్రలేకుండా కష్టపడుతుంటారు. అలా నిద్రలేమితో అలసిపోయి ఉన్నా కూడా లారీ నడుపుతున్నప�
ఇటీవల ఒడిశాలో ఐటీ శాఖ దాడుల్లో పట్టుబడిన నగదుతో కాంగ్రెస్ పార్టీకి కానీ, ఏదైనా ఇతర రాజకీయ పార్టీకి కానీ సంబంధం లేదని కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు చెప్పారు.
ఐటీ దాడుల విషయమై ధీరజ్ సాహు తొలిసారిగా నోరువిప్పారు. పట్టుబడిన సొమ్ము తనది కాదని.. తమ కుటుంబానికి చెందిందన్నారు. తమది కుటుంబ వ్యాపారమని, అదంతా మద్యం అమ్మకాల ద్వారా వచ్చిందేనని చెప్పారు.
గంజాయి దందా చేస్తున్న ఇద్దరిని మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.5.5లక్షల విలువజేసే 100 కిలోల గంజాయి, కారు, ద్విచక్రవాహనం, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
కట్టల కట్టల డబ్బు.. లెక్కపెట్టలేక మొరాయించిన కౌంటింగ్ మెషీన్లు.. ఒడిశాలోని మద్యం డిస్టిలరీలపై ఆదాయపు పన్ను శాఖ దాడుల సందర్భంగా అధికారులకు ఎదురైన అనుభవమిది.