దేశంలో అత్యంత ప్రజాధరణ కలిగిన ముఖ్యమంత్రిగా (Most Popular CM) ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిలిచారు. అయోధ్యలో బాల రాముని ఆలయ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanat) రెండో
ED Summons | మనీలాండరింగ్ కేసులో సీనియర్ బీజేడీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రఫుల్లా సమల్తో పాటు తనయుడికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సమన్లు జారీ చేసింది. బరపడ ఇంజినీరింగ్ కాలేజీ భూ అక్రమాలకు సంబ�
లేడీ ఓరియెంటెడ్ పాత్రలో మెప్పించడంలో అగ్ర కథానాయిక అనుష్కది పెట్టింది పేరు. ‘అరుంధతి’, ‘నాగవల్లి’, ‘వేదం’, ‘సైజ్ జీరో’ల్లో విభిన్న పాత్రలతో ఆకట్టుకుంది.
Crime News | విధి నిర్వహణలో ఉన్న ఓ వైద్యుడిని మహిళ చెప్పుతో కొట్టింది. తన కుమార్తె పోస్టుమార్టం నివేదిక ఎందుకు తప్పుగా ఇచ్చారంటూ ఆ మహిళ అరిచింది. ఈ ఘటన పర్లాఖెముండి జిల్లా ఆస్పత్రిలో మంగళవారం చోటు
Bus driver | ఒడిశాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బస్సు రన్నింగ్లో ఉండగా డ్రైవర్కు గుండెపోటు వచ్చింది. అప్పుడు గనుక డ్రైవర్ స్టీరింగ్ విడిచిపెడితే ఆ బస్సులోని 65 మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. కాన�
Road Accident | ఒడిశా (Odisha)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది (Road Accident). సింగిల్ లేన్ రోడ్డులో అతివేగంగా వెళ్తున్న ఓ ఎస్యూవీ కారు (SUV Car) ఎదురుగా వస్తున్న ఆటో, రెండు ద్విచక్ర వాహనాలను బలంగా ఢీ కొట్టింది.
Lord Shiva | ఒడిశాలోని జైపూర్ జిల్లాలో 123 అడుగుల ఎత్తులో శివుడు కొలువుదీరాడు. ఈ విగ్రహాన్ని మార్చి 8వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆవిష్కరించనున్నట్లు అధికారులు తెలిపారు.
headmaster raps two girls | స్కూల్లో చదువుతున్న ఇద్దరు బాలికలపై హెడ్మాస్టార్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. (headmaster raps two girls) ఈ సంఘటన తర్వాత బాలికలు స్కూలుకు వెళ్లేందుకు నిరాకరించారు. తల్లిదండ్రులు నిలదీయగా జరిగిన దారుణం గురి�
నారాయణ్ గఢ్ జిల్లా, ఫతేగఢ్ గ్రామంలో నిర్మితమైన రామాలయం ప్రారంభోత్సవం కూడా సోమవారం జరగనున్నది. కొండపైన నిర్మితమైన ఈ దేవాలయం ఎత్తు 165 అడుగులు. దీని నిర్మాణం 2017లో ప్రారంభమైంది.
Bhadradri Kothagudem | జిల్లాలోని ఇల్లెందులో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ఇల్లెందు నుంచి ఒడిశాకు తరలిస్తున్న పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Puri Jagannath Temple | పూరీ క్షేత్రంలోని జగన్నాథ దేవాలయం చుట్టూ చేపట్టిన భారీ పెరిఫెరల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ శ్రీ మందిర్ పరిక్రమ ప్రకల్ప (SMPP)ను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బుధవారం ఆవిష్కరించారు.
Akash Missile | భారత్కు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) కొత్త తరం ఆకాశ్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని చండీపూర్లోగల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) ఈ పరీక్ష నిర్వహించారు. గగన�
బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థల్లో ఒకటైనా సింగరేణి స్పీడ్ పెంచింది. ఈ ఏడాది కొత్తగా నాలుగు గనుల నుంచి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించాలనుకుంటున్నట్టు కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరామ�