లోక్సభ ఎన్నికల్లో ఒడిశాలోని అధికార బీజేడీ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం జరుగుతున్నది. ప్రధాని మోదీ మంగళవారం రాష్ట్రంలో రూ.19,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.
Jagannath Temple: జగన్నాథ ఆలయంలోకి అక్రమంగా చొరబడిన 9 మంది బంగ్లాదేశీలను పోలీసులు అరెస్టు చేశారు. హిందూ మతానికి చెందని వారు ఆలయంలోకి ప్రవేశించినట్లు తమకు ఫిర్యాదు అందిందని, 9 మంది బంగ్లాదేశీలను అదు�
ఒడిశా కోరాపుట్ జిల్లాకు చెందిన రాయిమతి ఘియురియాను ‘చిరుధాన్యాల మహారాణి’గా పిలుస్తారు. ఈ గిరిజన రైతు 72 దేశవాళి ధాన్యం రకాలను, 30 చిరుధాన్యాల రకాలను సంరక్షిస్తున్నారు.
దేశంలో అత్యంత ప్రజాధరణ కలిగిన ముఖ్యమంత్రిగా (Most Popular CM) ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిలిచారు. అయోధ్యలో బాల రాముని ఆలయ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanat) రెండో
ED Summons | మనీలాండరింగ్ కేసులో సీనియర్ బీజేడీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రఫుల్లా సమల్తో పాటు తనయుడికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సమన్లు జారీ చేసింది. బరపడ ఇంజినీరింగ్ కాలేజీ భూ అక్రమాలకు సంబ�
లేడీ ఓరియెంటెడ్ పాత్రలో మెప్పించడంలో అగ్ర కథానాయిక అనుష్కది పెట్టింది పేరు. ‘అరుంధతి’, ‘నాగవల్లి’, ‘వేదం’, ‘సైజ్ జీరో’ల్లో విభిన్న పాత్రలతో ఆకట్టుకుంది.
Crime News | విధి నిర్వహణలో ఉన్న ఓ వైద్యుడిని మహిళ చెప్పుతో కొట్టింది. తన కుమార్తె పోస్టుమార్టం నివేదిక ఎందుకు తప్పుగా ఇచ్చారంటూ ఆ మహిళ అరిచింది. ఈ ఘటన పర్లాఖెముండి జిల్లా ఆస్పత్రిలో మంగళవారం చోటు
Bus driver | ఒడిశాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బస్సు రన్నింగ్లో ఉండగా డ్రైవర్కు గుండెపోటు వచ్చింది. అప్పుడు గనుక డ్రైవర్ స్టీరింగ్ విడిచిపెడితే ఆ బస్సులోని 65 మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. కాన�
Road Accident | ఒడిశా (Odisha)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది (Road Accident). సింగిల్ లేన్ రోడ్డులో అతివేగంగా వెళ్తున్న ఓ ఎస్యూవీ కారు (SUV Car) ఎదురుగా వస్తున్న ఆటో, రెండు ద్విచక్ర వాహనాలను బలంగా ఢీ కొట్టింది.
Lord Shiva | ఒడిశాలోని జైపూర్ జిల్లాలో 123 అడుగుల ఎత్తులో శివుడు కొలువుదీరాడు. ఈ విగ్రహాన్ని మార్చి 8వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆవిష్కరించనున్నట్లు అధికారులు తెలిపారు.
headmaster raps two girls | స్కూల్లో చదువుతున్న ఇద్దరు బాలికలపై హెడ్మాస్టార్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. (headmaster raps two girls) ఈ సంఘటన తర్వాత బాలికలు స్కూలుకు వెళ్లేందుకు నిరాకరించారు. తల్లిదండ్రులు నిలదీయగా జరిగిన దారుణం గురి�
నారాయణ్ గఢ్ జిల్లా, ఫతేగఢ్ గ్రామంలో నిర్మితమైన రామాలయం ప్రారంభోత్సవం కూడా సోమవారం జరగనున్నది. కొండపైన నిర్మితమైన ఈ దేవాలయం ఎత్తు 165 అడుగులు. దీని నిర్మాణం 2017లో ప్రారంభమైంది.