ఒడిశా తొలి ముస్లిం మహిళా ఎమ్మెల్యేగా సోఫియా ఫిర్దౌస్(32) చరిత్ర సృష్టించారు. కేవలం 30 రోజుల ముందు అనుకోకుండా ఎన్నికల బరిలో నిలబడిన సోఫియా.. బీజేపీ అభ్యర్థి పూర్ణ చంద్ర మహాపాత్ర(69)పై 8,001 ఓట్ల తేడాతో గెలుపొందార�
VK Pandian | ఒడిశా ప్రజలు తనను క్షమించాలని బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ కీలక అనుచరుడు వీకే పాండియన్ అన్నారు. నవీన్ పట్నాయక్ను శాసిస్తున్నట్లుగా, ఆయన రాజకీయ వారసుడిగా ప్రచారం జరుగడం, ఎన్నికల్లో బీజేడీ ఓటమి �
Naveen Patnaik | తన రాజకీయ వారసుడు వీకే పాండియన్ కాదని ఒడిశా తాజా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు. తన వారసుడు ఎవరో అన్నది ఒడిశా ప్రజలు నిర్ణయిస్తారని బీజూ జనతా దళ్ (బీజేపీ) చీఫ్ అన్నారు.
Sofia Firdous | ఒడిశా రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలోనే తొలిసారిగా ఓ ముస్లిం మహిళా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరపున కటక్ అసెంబ్లీ నుంచి సోఫియా ఫిర్దౌస్ గెలుపొందారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పూర్ణ చ�
50 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలను విలీనం చేయాలని కేంద్ర విద్యా శాఖ ఆదేశించింది. శుక్రవారం వివిధ రాష్ర్టాల విద్యాశాఖ అధికారులతో కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్కుమార్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహ�
Naveen Patnaik | ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమిపై నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) తొలిసారి స్పందించారు. పార్టీ 24 ఏళ్ల పాలనపై సిగ్గుపడాల్సిన అవసరం లేదన్నారు.
ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ ముస్లింలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఇప్పుడు తాపీగా వివరణ ఇచ్చింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న ఇద్దరు అగ్రనేతల జోలికి వెళ్లరాదని తాము ఉద్దేశపూర్వక
Naveen patnaik | ఒడిశాలో దాదాపు 24 ఏండ్ల పాటు ఏకచత్రాధిపత్యం చెలాయించిన రాష్ట్ర సీఎం, బిజూ జనతాదళ్(బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. రాష్ట్రంలో గత రెండు దశాబ్దాలకు పైగా ఆధిపత్యం ప్రదర్శి
లోక్సభ ఎన్నికల సంగ్రామం ముగిసింది. దాదాపు గత రెండు నెలలుగా కొనసాగుతున్న ఈ ఎన్నికల పర్వంలో చివరి(ఏడో) దశ పోలింగ్ శనివారం జరిగింది. 8 రాష్ర్టాల్లోని 57 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రాత్రి 11.45 గంటల వరకు 61.63 శాతం
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు తుది దశ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకూ 40.09 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలు ముగింపు దశకు చేరాయి. ఏడో విడతలో భాగంగా చివరి దశ పోలింగ్ (Lok Sabha Elections) శనివారం కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకూ 26.3 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు చివరి దశ పోలింగ్ (Lok Sabha Elections) శనివారం ఉదయం ప్రారంభమైంది. ఓటింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లోనే 11.31 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.