Egyptian Ship | ఈజిప్ట్ దేశానికి చెందిన కార్గో షిప్ను నిర్బంధించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నిర్బంధాన్ని పర్యవేక్షించడానికి స్థానిక కోర్టు సీనియర్ న్యాయమూర్తిని అడ్మిరల్గా నియమించింది. తదుపరి ఉత్తర్వులు జ
హైదరాబాద్లో మరోసారి పెద్దమొత్తంలో గంజాయి (Ganja) పట్టుబడింది. నగరంలోని పెద్ద గోల్కొండ వద్ద ఔటర్ రింగ్రోడ్డుపై ఓ కంటైనర్లో 800 కిలోల గంజాయిని బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్ను అదుపులోక
Naveen Patnaik : తాము గేమ్ ఛేంజింగ్ బడ్జెట్ ప్రవేశపెడతామని రాష్ట్ర బీజేపీ నేతలు గొప్పలు చెప్పారని ఒడిషా మాజీ సీఎం, అసెంబ్లీలో విపక్ష నేత నవీన్ పట్నాయక్ ఎద్దేవా చేశారు.
Odisha: 14 ఏళ్ల బాలుడిని రేప్ చేసిన కేసులో 55 ఏళ్ల వ్యక్తికి 20 ఏళ్ల జైలుశిక్ష పడింది. ప్రత్యేక పోక్సో కోర్టు ఆ వ్యక్తికి 50వేల జరిమానా విధించింది. ఒకవేళ నిందితుడు ఆ డబ్బు చెల్లించకుంటే, అతనికి మరో రెండేళ�
సింగరేణిని ప్రవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో స్పష్టం చేసింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణి ప్రైవేటీకరణపై పెద్దపల్లి ఎంపీ వంశీ ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి కిషణ్ రెడ్డి �
ఇంతింతై వటుడింతై అన్నట్టు.. మూడు మొక్కలతో మొదలైన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్' (జీఐసీ) కార్యక్రమం ఇప్పుడు మహోద్యమంగా మారింది. బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ప్రారంభించిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్ర�
సోమవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. సభ సంప్రదాయాలకు అనుగుణంగా లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షా
Odisha | ఒడిశాలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం పేర్లు మార్పునకు శ్రీకారం చుట్టింది. ప్రసిద్ధ బీజూ పట్నాయక్ స్పోర్ట్స్ అవార్డును ఒడిశా స్టేట్ స్పోర్ట్స్ అవార్డుగా మార్చింది. అయితే నిబంధనలు, నగదు బహుమతుల్ల
Mallikarjun Kharge | కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని రద్దు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
shadow cabinet | ఒడిశాను 25 ఏళ్లు పాలించిన మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆ రాష్ట్రంలో తొలిసారి ఏర్పడిన బీజేపీ ప్రభుత్వానికి చెక్ పెట్టడంతోపాటు జవాబుదారీని చేసేందుకు ‘షాడో క్యాబినెట్’ ఏర్�
Deputy CM Bhatti | సింగరేణి సంస్థకు ఒడిశా(Odisha) రాష్ట్రంలో కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్కు(Naini Coal Block) సంబంధించి ఇంకా మిగిలిన పనులు వేగంగా పూర్తి చేసి నాలుగు నెలల్లో గని నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికాబద్ధ
ఒడిశాలోని పూరీలో 12వ శతాబ్దానికి చెందిన జగన్నాథుడి ఆలయ రత్న భాండాగారం 46 ఏండ్ల తర్వాత తెరుచుకొన్నది. ఆదివారం ప్రత్యేక పూజల అనంతరం ఆ రహస్య గదిని తెరిచారు. మొత్తం 11 మంది లోపలికి వెళ్లారు.