ఒడిశాలోని పూరీలో ఉన్న జగన్నాథుని రథయాత్ర రెండో రోజు సోమవారం వైభవోపేతంగా జరిగింది. దేవాలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిపోయింది. భక్తులు 2.5 కిలోమీటర్ల దూరంలోని గుండిచా దేవాలయం వైపు రథాలను లాగుతూ ఆనంద పరవశుల�
వేలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఒడిశాలోని పూరీలో జగన్నాథ రథ యాత్ర ఆదివారం శోభాయమానంగా సాగింది. భక్తులు ‘జై జగన్నాథ్', ‘హరిబోల్' నినాదాలతో మూడు రథాలను 2.5 కిలోమీటర్ల దూరంలోని గుండిచ దేవాలయం వైపు లాగు�
New Criminal Laws | దేశంలో కొత్త సోమవారం నుంచి మూడు క్రిమినల్ చట్టాలు అమలులోకి వచ్చాయి. రెండురాష్ట్రాలకు చెందిన పోలీసులు కొత్త చట్టాల్లోని పలు సెక్షన్ల కింద తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ల�
Student Stabs Classmate | పాఠశాల తరగతిలో తోటి విద్యార్థిని ఒక స్టూడెంట్ కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కత్తితో పొడిచిన 9వ తరగతి స్టూడెంట్�
Dharmendra Pradhan | ఒడిశాలో బీజేపీ నిర్వహించిన ఓ వేడుకలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒడిశా ముఖ్యమంత్రిను పూరీలో కొలువైన జగన్నాథుడి పోల్చారు. అంతటితో ఆగకుండా మరో ఇద్దరు మ
Ganja Seize | రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 280 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
గత ఆరేండ్లుగా భారత హాకీ జట్టుకు స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ‘ఒడిషా’ ప్రభుత్వం తాజాగా దానిని 2036 దాకా పొడిగించింది. ఈ మేరకు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ, సెక్రటరీ జనరల్ భోలానాథ్ సింగ్..
ఒడిశాలోని పూరీ జగన్నాథుని దేవాలయంలో అన్ని (4) తలుపులను తిరిగి తెరిచారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, ఆయన మంత్రివర్గ సహచరుల సమక్షంలో గురువారం ఉదయం 6.30 గంటలకు వీటిని తెరిచారు.
లోక్సభ ఎన్నికలలో సాంకేతికంగా గెలిచినప్పటికీ రాజకీయంగా, నైతికంగా, వ్యక్తిగతంగా కూడా తిరస్కరణకు గురైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీలో కనీసం ఇప్పటికైనా కొంత మార్పు రావచ్చునని ఆశించినవారికి అటువంటి సూచనలేమ