నాలుగేండ్ల చిన్నారిని (Girl Child) రూ.40 వేలకు కన్న తల్లిందండ్రులే అమ్మేశారు. గుర్తించిన పోలీసులు ఆ బాలికను రక్షించారు. తల్లిదండ్రులతో పాటు మరో నలుగురిని ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. బీహార్కు చెందిన ఓ జంట.. ఒడి�
దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఆరు రాజ్యసభ స్థానాలకు డిసెంబర్ 20న ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Tribal Woman Assaulted | గిరిజన మహిళ పట్ల ఒక వ్యక్తి అమానుషంగా ప్రవర్తించాడు. పొలం ధ్వంసంపై నిరసన తెలిపిన ఆమెను దారుణంగా కొట్టాడు. అలాగే బలవంతంగా ఆమె నోట్లో మలం పోశాడు. బాధిత గిరిజన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
భారత్కు చెందిన తృష్ణా రే ‘మిస్ టీన్ యూనివర్స్-2024’ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఒడిశాలోని భువనేశ్వర్ కేఐఐటీ యూనివర్సిటీ విద్యార్థిని అయిన తృష్ణా రే దక్షిణాఫ్రికాలోని కింబెర్లీలో నవంబర్ 1 నుంచి 10 వ�
DRDO | డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఒడిశా తీరం చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR)లో మొబైల్ ఆర్టిక్యులేటెడ్ లాంచర్ నుంచి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ (LRLACM) తొలి ఫ్లయిట�
Trishna Ray | ఈ ఏడాదికిగాను ‘మిస్ టీన్ యూనివర్స్ (Miss teen universe)’ కిరీటాన్ని భారత్కు చెందిన తృష్ణా రే (Trishna ray) దక్కించుకున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని క్లింబరీ వేదికగా ఈ అందాల పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పెరూ, దక్షిణా�
Double Murder | ఆస్తి కోసం ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కొడుకుతో కలిసి వృద్ధురాలైన తల్లి, సోదరిని హత్య చేశాడు. అగ్నిప్రమాదంలో వారు చనిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు వ�
man kills wife with girlfriends help | ఒక వ్యక్తికి ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం భార్యకు తెలియడంతో ఇద్దరు ప్రియురాళ్లతో కలిసి ఆమెను హత్య చేశాడు. భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించేందుకు ప్రయత్నించాడు. దర్యాప్
వాయవ్వ బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తీవ్ర తుఫాను (Cyclone Dana) తీరందాటింది. గురువారం అర్ధరాత్రి 1.30 నుంచి 3.30 గంటల మధ్య ఒడిశాలోని భితార్కానికా, ధమ్రా ప్రాంతాల మధ్య తీరం దాటింది. తీరాన్ని తాకే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల �
Cyclone Dana | వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తీవ్ర తుఫాపై భారత వాతావరణశాఖ కీలక అప్డేట్ అందించింది. గడిచిన ఆరుగంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో వాయువ దిశగా కదులుతూ ఉదయం 8.30 గంటల వరకు పారాదీప్ (Odisha)కు ఆగ్నేయంగా 2
Naveen Patnaik | ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం బీజేడీ శ్రేణులు రక్తదాన శిబిరం నిర్వహించాయి. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో నిర్వహించిన ఈ క్యాంపులో పలువురు
అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిన మహాలక్ష్మి (29) హత్య కేసులో ప్రధాన అనుమానితుడు ముక్తి రంజన్ రాయ్ ఒడిశాలో మరణించాడు. విశ్వసనీయ వర్గాల వివరాల ప్రకారం.. బుధవారం భద్రక్ జిల్లాలో ఓ చెట్టుకు అతడు వేలాడుతూ కన�