అటవీ జంతువుల ప్రేమికులకు శుభవార్త. ఒడిశాలోని నయాగఢ్ అడవుల్లో అరుదైన మెలానిస్టిక్ చిరుతపులి (Leopard) కనిపించింది. నోట్లో కూనను పట్టుకుని తిరుగుతున్న నల్ల చిరుత కెమెరాకు చిక్కింది.
Fraud couple | రాజకీయ నాయకులు (Political leaders) తమకు తెలుసని, వారిని కలిపిస్తామని చెబుతూ అమాయక ప్రజల నుంచి డబ్బులు గుంజేవాళ్ల గురించి మనం చాలా సందర్భాల్లో విన్నాం. కానీ ఓ కిలాడీ జంట (Kiladi couple) మాత్రం అంతకంటే హైప్రోఫైల్ మోసాలకు �
ఒడిశాలోని కోరాపుట్ నుంచి మహారాష్ట్రకు రైల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా సభ్యులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సికింద్ర
Jagannath Temple | ప్రముఖ క్షేత్రమైన పూరీ జగన్నాథ ఆలయంలో భక్తులకు దర్శనం కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఒడిశా ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్నది. ఈ కొత్త విధానాన్ని జనవరి ఒకటి నుంచి ప్రార
Hen Bows Down In Front Of Lord Jagannath Idol | మనుషులతోపాటు కొన్నిసార్లు జంతువులు కూడా దేవుళ్ల పట్ల తమ భక్తిని చాటుతున్నాయి. ఇదే కోవలో ఒక కోడి జగన్నాథ స్వామి విగ్రహం ముందు వంగి మొక్కింది. ఆ దేవుడ్ని ప్రార్థించింది. ఈ వీడియో క్లిప్ స
Sisters Trampled To Death By Elephant | ఒక పూరిగుడిసెపై ఏనుగు దాడి చేసింది. భయపడిన పెద్దలు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఆ ఇంట్లో నిద్రిస్తున్న అక్కాచెల్లెళ్లను ఆ ఏనుగు తొక్కి చంపింది.
labourers stripped, beaten | పశ్చిమ బెంగాల్కు చెందిన కొందరు కూలీలపై ఒడిశాలో దాడి జరిగింది. ఒక గుంపు వారితో బలవంతంగా బట్టలు విప్పించారు. మహిళ పట్ల అసభ్య ప్రవర్తనపై కట్టేసి కొట్టారు. ఆ తర్వాత అర్ధ నగ్నంగా ఊరేగించారు.
ఒడిశాలో రెండు బొగ్గు గనుల కేటాయింపులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో నమోదైన కేసులో నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మాజీ కార్యదర్శ�
ఒడిశా నుంచి నగరానికి తరలిస్తున్న గంజాయిని శామీర్పేట పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని, వారి నుంచి 26 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం శామీర్పేట పోలీస్
నాలుగేండ్ల చిన్నారిని (Girl Child) రూ.40 వేలకు కన్న తల్లిందండ్రులే అమ్మేశారు. గుర్తించిన పోలీసులు ఆ బాలికను రక్షించారు. తల్లిదండ్రులతో పాటు మరో నలుగురిని ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. బీహార్కు చెందిన ఓ జంట.. ఒడి�
దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఆరు రాజ్యసభ స్థానాలకు డిసెంబర్ 20న ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Tribal Woman Assaulted | గిరిజన మహిళ పట్ల ఒక వ్యక్తి అమానుషంగా ప్రవర్తించాడు. పొలం ధ్వంసంపై నిరసన తెలిపిన ఆమెను దారుణంగా కొట్టాడు. అలాగే బలవంతంగా ఆమె నోట్లో మలం పోశాడు. బాధిత గిరిజన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
భారత్కు చెందిన తృష్ణా రే ‘మిస్ టీన్ యూనివర్స్-2024’ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఒడిశాలోని భువనేశ్వర్ కేఐఐటీ యూనివర్సిటీ విద్యార్థిని అయిన తృష్ణా రే దక్షిణాఫ్రికాలోని కింబెర్లీలో నవంబర్ 1 నుంచి 10 వ�
DRDO | డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఒడిశా తీరం చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR)లో మొబైల్ ఆర్టిక్యులేటెడ్ లాంచర్ నుంచి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ (LRLACM) తొలి ఫ్లయిట�
Trishna Ray | ఈ ఏడాదికిగాను ‘మిస్ టీన్ యూనివర్స్ (Miss teen universe)’ కిరీటాన్ని భారత్కు చెందిన తృష్ణా రే (Trishna ray) దక్కించుకున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని క్లింబరీ వేదికగా ఈ అందాల పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పెరూ, దక్షిణా�