ఒడిశా నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న 32కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని, ఏడుగురిని రిమాండ్కు తరలించినట్లు సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు తెలిపారు. గురువారం మునిపల్లి మండలం బుధేరా పోలీస్�
van carrying students overturns | గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి వెళ్తున్న విద్యార్థుల వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక స్టూడెంట్ మరణించగా డ్రైవర్తో సహా 23 మంది గాయపడ్డారు. ఒడిశాలోని సుబర్ణపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగి
Gariaband Encounter | ఛత్తీస్గఢ్ గరియాబంద్లో జరిగిన ఎన్కౌంటర్ ఇప్పటి వరకు 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఇంకా ఎన్కౌంటర్ కొసాగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎన్కౌంటర్లో మృత�
ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 10 మంది మ�
సింగపూర్తో అవగాహనా ఒప్పందాల (ఎంవోయూ) విషయంలో ఒడిశా దూకుడు ప్రదర్శిస్తున్నది . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని బృందం సింగపూర్ పర్యటనకు వెళ్లి రెండు ఎంవోయూలు కుదుర్చుకోగా.. ఏకంగా సింగపూ�
ఒడిశా బరంపూర్ నుంచి మహారాష్ట్రలోని దాదర్ వరకు రైల్లో అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠా సభ్యుల్లో ఒకరిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
BJD protest | ఒడిశా (Odisha) లో బీజేపీ (BJP) ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష బీజేడీ (BJD) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల సందర్భంగా అధికారమే లక్ష్యంగా ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చిన బీజేపీ.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత �
BJP Leaders Killed | బీజేపీ నేతలు ప్రయాణించిన కారును డంపర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బీజేపీ నేతలు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. అయితే ఉద్దేశపూర్వకంగానే డంపర్ డ్రైవర్ తమ కారును ఢీకొట్టినట్లు గాయపడిన బీజే
అటవీ జంతువుల ప్రేమికులకు శుభవార్త. ఒడిశాలోని నయాగఢ్ అడవుల్లో అరుదైన మెలానిస్టిక్ చిరుతపులి (Leopard) కనిపించింది. నోట్లో కూనను పట్టుకుని తిరుగుతున్న నల్ల చిరుత కెమెరాకు చిక్కింది.
Fraud couple | రాజకీయ నాయకులు (Political leaders) తమకు తెలుసని, వారిని కలిపిస్తామని చెబుతూ అమాయక ప్రజల నుంచి డబ్బులు గుంజేవాళ్ల గురించి మనం చాలా సందర్భాల్లో విన్నాం. కానీ ఓ కిలాడీ జంట (Kiladi couple) మాత్రం అంతకంటే హైప్రోఫైల్ మోసాలకు �
ఒడిశాలోని కోరాపుట్ నుంచి మహారాష్ట్రకు రైల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా సభ్యులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సికింద్ర
Jagannath Temple | ప్రముఖ క్షేత్రమైన పూరీ జగన్నాథ ఆలయంలో భక్తులకు దర్శనం కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఒడిశా ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్నది. ఈ కొత్త విధానాన్ని జనవరి ఒకటి నుంచి ప్రార
Hen Bows Down In Front Of Lord Jagannath Idol | మనుషులతోపాటు కొన్నిసార్లు జంతువులు కూడా దేవుళ్ల పట్ల తమ భక్తిని చాటుతున్నాయి. ఇదే కోవలో ఒక కోడి జగన్నాథ స్వామి విగ్రహం ముందు వంగి మొక్కింది. ఆ దేవుడ్ని ప్రార్థించింది. ఈ వీడియో క్లిప్ స