Kamakhya Express Derail | ఒడిశాలో ఆదివారం రైలు ప్రమాదం జరిగింది. కామాఖ్య ఎక్స్ప్రెస్ రైలు బోగీలు పట్టాలు. తప్పాయి. కటక్లోని నెర్గుండి రైల్వే స్టేషన్కు సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒకరు మృతి చె�
Kamakhya Express | కామాఖ్య ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. 11 బోగీలు పట్టాల పక్కకు ఒరిగాయి. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
సినీ హీరోయిన్లా ఇన్స్టాగ్రామ్లో చేస్తుంది. అందచందాలతో యువకులను ఆకర్షిస్తుంది. ఇన్బాక్స్లోకి రాగానే మాటల్లో పెట్టి.. మెలమెల్లగా గంజాయి వ్యాపారంలోకి దింపుతుంది. అలా చేస్తూ పెద్ద ఎత్తున గంజాయిని రాష
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పార్లమెంట్, అసెంబ్లీ సీట్లను నిర్ణయించడానికి జనాభా ఒక్కటే ప్రాతిపదిక కారాదని ఒడిశా మాజీ సీఎం, బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ అభిప్రాయపడ్డారు.
Panchayat officer arrested | ఒక పంచాయతీ అధికారి ప్రభుత్వ నిధులపై కన్నేశాడు. సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. పలు బ్యాంకు ఖాతాల్లోని ప్రభుత్వ నిధుల్లో 43 లక్షలకు పైగా విత్డ్రా చేశాడు. ఆన్లైన్ గేమింగ్, క్రికెట్ బెట్టి
ఒడిశాలోని నబరంగ్పుర్ మాజీ ఎంపీ, బీజేడీ నేత ప్రదీప్ మాఝీపై గిరిజన సంఘం కుల బహిష్కరణ వేటు వేసింది. కేంద్రపారా జిల్లాకు చెందిన సంగీత సాహును ప్రేమించిన ప్రదీప్ మార్చి 12న గోవాలో వివాహం చేసుకున్నారు.
Jellyfish | బీచ్ ఒడ్డుకు చనిపోయిన జెల్లీ ఫిష్లు (Jellyfish) కొట్టుకువస్తున్నాయి. వీటి కారణంగా సముద్రంలో స్నానం చేసే వారు దురదల బారిన పడుతున్నారు. కొంతమంది అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో చేరుతున్నారు.
అగ్ర నటుడు మహేశ్బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా గురించి దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు మొదలైన విషయం తెలిసిందే. ఇప
ఒడిశాలో 40 ఏండ్ల వ్యక్తి కేవలం 10 రూపాయల కోసం కన్నతండ్రిని కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం తెగిన తలను పట్టుకొని వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. గుట్కా, పొగాకు కొనేందుకు తండ్రి డబ్బు లు ఇవ్వలేదని ఈ కిరా�
Infant Branded With Hot Iron | నెల వయస్సున శిశువు అనారోగ్యం బారిన పడ్డాడు. ఆ కుటుంబం మూఢనమ్మకంతో వ్యాధి నయం కోసం కాల్చిన కాడతో పసి బాబుకు 40 వాతలు పెట్టారు. దీంతో శిశువు ఆరోగ్యం మరింతగా క్షీణించింది.
అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసిన ఆస్తులను బాధితులకు అప్పగించే ప్రక్రియ ప్రారంభమైంది.