అగ్ర నటుడు మహేశ్బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా గురించి దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు మొదలైన విషయం తెలిసిందే. ఇప
ఒడిశాలో 40 ఏండ్ల వ్యక్తి కేవలం 10 రూపాయల కోసం కన్నతండ్రిని కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం తెగిన తలను పట్టుకొని వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. గుట్కా, పొగాకు కొనేందుకు తండ్రి డబ్బు లు ఇవ్వలేదని ఈ కిరా�
Infant Branded With Hot Iron | నెల వయస్సున శిశువు అనారోగ్యం బారిన పడ్డాడు. ఆ కుటుంబం మూఢనమ్మకంతో వ్యాధి నయం కోసం కాల్చిన కాడతో పసి బాబుకు 40 వాతలు పెట్టారు. దీంతో శిశువు ఆరోగ్యం మరింతగా క్షీణించింది.
అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసిన ఆస్తులను బాధితులకు అప్పగించే ప్రక్రియ ప్రారంభమైంది.
Old Woman Lived With Corpses Of Family | ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించారు. ఆ కుటుంబానికి చెందిన వృద్ధురాలు రెండు రోజుల పాటు వారి శవాలతో అక్కడే నివసించింది. చివరకు ఆ ఇంటిని వీడి మరో ఊరిలో ఉన్న కుమ�
School Girls Hanging From Tree | స్కూల్ డ్రెస్లో ఉన్న బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. ఇది చూసి స్థానికులు షాక్ అయ్యారు. స్కూల్లో చదువుతున్న ఆ ఇద్దరు బాలికలు రెండు రోజుల కింద అదృశ్యమైనట్లు వారి తల్లిదంద్ర
Ganja | వరంగల్ జిల్లా రాయపర్తి(Rayaparthi) మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో రెండు కిలోల ఎండు గంజాయిని స్వాధీనం(Seized marijuana) చేసుకున్నట్లు ఎస్ కొంగ శ్రవణ్ కుమార్ తెలిపారు.
కలెక్టర్ మారువేషంలో వెళ్లి అక్రమార్కుల గుట్టురట్టు చేసే సీన్లు సినిమాల్లో చూస్తుంటాం. ఒడిశాలోని భద్రక్ జిల్లా కలెక్టర్ దిలీప్ రౌత్రాయ్ నిజజీవితంలో ఈ పని చేసి, అక్రమార్కులకు వణుకు పుట్టించారు.
ఒడిశా నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న 32కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని, ఏడుగురిని రిమాండ్కు తరలించినట్లు సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు తెలిపారు. గురువారం మునిపల్లి మండలం బుధేరా పోలీస్�
van carrying students overturns | గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి వెళ్తున్న విద్యార్థుల వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక స్టూడెంట్ మరణించగా డ్రైవర్తో సహా 23 మంది గాయపడ్డారు. ఒడిశాలోని సుబర్ణపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగి
Gariaband Encounter | ఛత్తీస్గఢ్ గరియాబంద్లో జరిగిన ఎన్కౌంటర్ ఇప్పటి వరకు 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఇంకా ఎన్కౌంటర్ కొసాగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎన్కౌంటర్లో మృత�