Odisha | ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అంటూ ఒకవైపు ప్రచారం చేసుకొంటున్న బీజేపీ అధికారంలో ఉన్న ఒడిశాలో విద్యార్థినులకు రక్షణ లేకుండా పోయింది. తనను లైంగికంగా వేధిస్తున్నాడని, చదువు సాగాలంటే తన కోరిక తీర్చాలని ఒత్తి
‘నీవు ఇక్కడ చదువు కొనసాగించాలంటే నాకు లైంగిక ప్రయోజనాలు కల్పించాల్సిందే ’ అని డిమాండ్ చేస్తూ వేధించడమే కాక, అలా చేయకపోతే నీ భవిష్యత్తును నాశనం చేస్తానంటూ విభాగాధిపతి (HOD) అధ్యాపకుడు చేస్తున్న వేధింపులు
Couple Made To Plough Field | మరో అమానుషం వెలుగులోకి వచ్చింది. ఒకే గోత్రం ఉన్న జంట పెళ్లి చేసుకోవడాన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఆ భార్యాభర్తలను ఎడ్ల మాదిరిగా నాగలికి కట్టి పొలం దున్నించారు.
నీవు ఇక్కడ చదువు కొనసాగించాలంటే నాకు లైంగిక ప్రయోజనాలు కల్పించాల్సిందే ’ అని డిమాండ్ చేస్తూ వేధించడమే కాక, అలా చేయకపోతే నీ భవిష్యత్తును నాశనం చేస్తానంటూ విభాగాధిపతి అధ్యాపకుడు చేస్తున్న వేధింపులు తట్
Student Sets Ablaze In Odisha | లైంగిక కోరిక తీర్చాలని ఒక విద్యార్థిని టీచర్ వేధించాడు. లేకపోతే ఆమె భవిష్యత్తును నాశనం చేస్తానని బెదిరించాడు. ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆ విద్యార్థిని నిప్పం�
Newly-married couple tied to yoke | కొత్తగా పెళ్లైన జంటను గ్రామస్తులు అమానవీయంగా శిక్షించారు. సామాజిక నిబంధనలకు విరుద్ధంగా వివాహం చేసుకున్నందుకు ఆ జంటను ఎడ్ల మాదిరిగా కాడికి కట్టి పొలం దున్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీ
Hyderabad | గంజాయి విక్రయిస్తున్న వడ్డీ వ్యాపారిని సికింద్రాబాద్ డిటిఎఫ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన శుక్రవారం నారాయణగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Boy Lay On Tracks As Train Sped | రిస్కీ రీల్ కోసం ముగ్గురు బాలురు ప్రయత్నించారు. ఒక బాలుడు రైలు పట్టాల మధ్యలో పడుకున్నాడు. అతడి మీదుగా రైలు వేగంగా దూసుకెళ్లింది. ఆ తర్వాత అతడు పైకి లేచాడు. వైరల్ అయిన ఈ వీడియో క్లిప్ పోలీసు�
7 Rapes In 17 Days | బీజేపీ పాలిత ఒడిశాలో మహిళలపై లైంగిక దాడులు కలకలం రేపుతున్నాయి. 17 రోజుల్లో ఏడు అత్యాచారాలు జరిగాయి. తాజాగా మేకలు మేపుతున్న మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఒడిశా దండకారణ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో (Encounter) ఒక మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడితో సహా పార్టీ సభ్యుడు మృతి చెందారు. ఈ ఘటన కంధమల్ జిల్లా లో సోమవారం చోటుచేసుకుంది.
ఒడిశాలోని పూరీలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున గుడించా గుడి వద్ద జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు, ఒక వృద్ధుడు మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. ముగ్గురు దేవతల