136 ఏండ్ల సుధీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి మరో మైలురాయిని అధిగమించింది. రాష్ట్రం బయట తొలిసారిగా ఒడిశాలోని నైనీ బ్లాక్లో బొగ్గు తవ్వకాలను ప్రారంభించింది.
సింగరేణి సంస్థ తన 136 సంవత్సరాల సుధీర్ఘ చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలో బొగ్గు గనిని ప్రారంభించుకోవడం సువర్ణ అధ్యాయమని, సింగరేణి సంస్థకే కాకుండా యావత్తు తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని ఉప ముఖ్యమంత్
ఒరిస్సా నుంచి హర్యానాకు తరలిస్తున్న భారీ మొత్తంలో గంజాయిని బాలానగర్ ఎస్వోటీ, శామీర్పేట పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 273 కిలోల గంజాయితో పాటు ముగ్గురు ముఠా సభ్యులను అందుపులోకి తీసుకున్నారు.
Man jumps in front of train | భార్య తనను మానసికంగా హింసిస్తున్నదని భర్త ఆరోపించాడు. దీనిని వీడియో రికార్డ్ చేశాడు. ఆ తర్వాత పట్టాలపై వస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో అతడి భార్యను పోలీసులు అరెస�
బెంగళూరు నుంచి గువహటి వెళ్తున్న కామాఖ్య ఏసీ సూపర్ఫాస్ట్ రైలు ఆదివారం ప్రమాదానికి గురైంది. ఒడిశాలో కటక్-నెర్గుండి స్టేషన్ల మధ్య ఈ రైలు పట్టాలు తప్పింది. మొత్తం 11 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ దుర్ఘటనలో ఒకర�
Kamakhya Express Derail | ఒడిశాలో ఆదివారం రైలు ప్రమాదం జరిగింది. కామాఖ్య ఎక్స్ప్రెస్ రైలు బోగీలు పట్టాలు. తప్పాయి. కటక్లోని నెర్గుండి రైల్వే స్టేషన్కు సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒకరు మృతి చె�
Kamakhya Express | కామాఖ్య ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. 11 బోగీలు పట్టాల పక్కకు ఒరిగాయి. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
సినీ హీరోయిన్లా ఇన్స్టాగ్రామ్లో చేస్తుంది. అందచందాలతో యువకులను ఆకర్షిస్తుంది. ఇన్బాక్స్లోకి రాగానే మాటల్లో పెట్టి.. మెలమెల్లగా గంజాయి వ్యాపారంలోకి దింపుతుంది. అలా చేస్తూ పెద్ద ఎత్తున గంజాయిని రాష
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పార్లమెంట్, అసెంబ్లీ సీట్లను నిర్ణయించడానికి జనాభా ఒక్కటే ప్రాతిపదిక కారాదని ఒడిశా మాజీ సీఎం, బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ అభిప్రాయపడ్డారు.
Panchayat officer arrested | ఒక పంచాయతీ అధికారి ప్రభుత్వ నిధులపై కన్నేశాడు. సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. పలు బ్యాంకు ఖాతాల్లోని ప్రభుత్వ నిధుల్లో 43 లక్షలకు పైగా విత్డ్రా చేశాడు. ఆన్లైన్ గేమింగ్, క్రికెట్ బెట్టి
ఒడిశాలోని నబరంగ్పుర్ మాజీ ఎంపీ, బీజేడీ నేత ప్రదీప్ మాఝీపై గిరిజన సంఘం కుల బహిష్కరణ వేటు వేసింది. కేంద్రపారా జిల్లాకు చెందిన సంగీత సాహును ప్రేమించిన ప్రదీప్ మార్చి 12న గోవాలో వివాహం చేసుకున్నారు.
Jellyfish | బీచ్ ఒడ్డుకు చనిపోయిన జెల్లీ ఫిష్లు (Jellyfish) కొట్టుకువస్తున్నాయి. వీటి కారణంగా సముద్రంలో స్నానం చేసే వారు దురదల బారిన పడుతున్నారు. కొంతమంది అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో చేరుతున్నారు.