Lightning Strikes | దేశవ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒడిశాలో పిడుగుపాటుకు (Lightning Strikes) తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్థాన్కు చెందిన 21 మంది నావికా సిబ్బంది ఉన్న ఒక నౌక ఒడిశాలోని పారాదీప్ పోర్ట్కు చేరుకుంది. దీంతో పోలీసులు అప్రమత్తమై పారదీప్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
High alert | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నప్పటికీ దేశంలోని అన్ని ఓడరేవుల వద్ద కట్టుదిట్టమైన భద్రతను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఒడిశా (Odisha) లోని పారదీప్ పో�
బతుకుదెరువు కోసం వలస వచ్చిన యువకుడు పుట్టినరోజు నాడే దుర్మరణం చెందాడు. ఈ విషాద సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో మంగళవారం వెలుగు చూసింది.
Road accident | ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ను తప్పించబోయి ప్యాసింజర్ బస్సు (Passenger Bus) మురుగు కాల్వలో పడిన ఘటనలో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఒడిశా రాష్ట్రం (Odisha state) బాలాసోర్ జిల్లా (Balasore district) లోని నునియాజోడి బ్రిడ్జి (Nuniajod
Mamata Banerjee | దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బెంగాలీ ప్రజలపై దాడులు జరుగుతుండటంపై పశ్చిమబెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి (Chief Minister) మమతాబెనర్జి (Mamata Banerjee) స్పందించారు.
ఒడిశా రాష్ట్రం నుంచి సికింద్రాబాద్కు అక్రమంగా గంజాయిని సేకరించి రవా ణా చేస్తున్న ఒడిశాకు చెందిన సునీల్ బింథాని అనే అంతర్రాష్ట్ర డ్రగ్పెడ్లర్ను సెంట్రల్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు, రాంగోపాల్�
Rape Accused Marries Survivor In Jail | అత్యాచారం కేసులో నిందితుడైన వ్యక్తి, ఆ బాధితురాలిని జైళ్లో పెళ్లి చేసుకున్నాడు. జైలు అధికారులు దీనికి అన్ని ఏర్పాట్లు చేశారు. దగ్గరుండి మరీ వారి పెళ్లి జరిపించారు. వివాహం తర్వాత వధువు ఇంటి
old man killed | చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో గ్రామస్తులు ఒక వ్యక్తిని కొట్టి చంపారు. అక్కడకు చేరుకున్న పోలీసులపై కూడా వారు దాడి చేశారు. ఒక పోలీస్ అధికారి గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో 28 మందిని పోలీసులు అరెస్ట్ చేశ�
136 ఏండ్ల సుధీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి మరో మైలురాయిని అధిగమించింది. రాష్ట్రం బయట తొలిసారిగా ఒడిశాలోని నైనీ బ్లాక్లో బొగ్గు తవ్వకాలను ప్రారంభించింది.
సింగరేణి సంస్థ తన 136 సంవత్సరాల సుధీర్ఘ చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలో బొగ్గు గనిని ప్రారంభించుకోవడం సువర్ణ అధ్యాయమని, సింగరేణి సంస్థకే కాకుండా యావత్తు తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని ఉప ముఖ్యమంత్
ఒరిస్సా నుంచి హర్యానాకు తరలిస్తున్న భారీ మొత్తంలో గంజాయిని బాలానగర్ ఎస్వోటీ, శామీర్పేట పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 273 కిలోల గంజాయితో పాటు ముగ్గురు ముఠా సభ్యులను అందుపులోకి తీసుకున్నారు.
Man jumps in front of train | భార్య తనను మానసికంగా హింసిస్తున్నదని భర్త ఆరోపించాడు. దీనిని వీడియో రికార్డ్ చేశాడు. ఆ తర్వాత పట్టాలపై వస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో అతడి భార్యను పోలీసులు అరెస�
బెంగళూరు నుంచి గువహటి వెళ్తున్న కామాఖ్య ఏసీ సూపర్ఫాస్ట్ రైలు ఆదివారం ప్రమాదానికి గురైంది. ఒడిశాలో కటక్-నెర్గుండి స్టేషన్ల మధ్య ఈ రైలు పట్టాలు తప్పింది. మొత్తం 11 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ దుర్ఘటనలో ఒకర�