Arrest | ఇద్దరూ సహజీవనం (Live in relation) చేశారు. భర్తాభార్యల్లా (Like wife and husband) జీవించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో ఆమె అతడి నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఇది భరించలేకపోయిన అతడు ఆమె నగ్న చిత్రాల (Explicit images) ను సోషల�
మావోయిస్టు పార్టీకి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు హిడ్మాను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. కోరాపుట్ పోలీస్ అధికారులు గురువారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
Ganguly's Brother | భారత మాజీ క్రికెటర్ (Indian Former cricketer) సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) సోదరుడు స్నేహాశీష్ (Snehashish) కుటుంబానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఒడిశా (Odisha) లోని పూరీ (Puri) తీరంలో వీరు ప్రయాణిస్తున్న స్పీడ్ బోట్ (Speed boat) ఒక్కసా�
Odisha YouTuber | పాకిస్థాన్కు రహస్య సమాచారాన్ని అందిస్తున్నట్లు ఆరోపణలతో అరెస్టైన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు, ఒడిశాలోని పూరీకి చెందిన యూట్యూబర్ మహిళతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
Girl Kills Adopt mother | రోడ్డు పక్కన వదిలేసిన మూడు రోజుల పసిబిడ్డను ఒక మహిళ గమనించింది. సంతానం లేని ఆమె ఆ ఆడబిడ్డను పెంచి పెద్దచేసింది. ప్రేమమైకంలో మునిగిన 13 ఏళ్ల బాలిక ప్రియుడు, మరో ఫ్రెండ్తో కలిసి పెంచిన తల్లిని హత్య
Tortoise | ఆలివ్ రిడ్లే (Olive ridley) తాబేళ్ల (Tortoise) జీవన విధానం, పునరుత్పత్తిపై చేస్తున్న పరిశోధనల్లో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక ఆలివ్ రిడ్లే తాబేలు ఒడిశా (Odisha) లోని కేంద్రపడ జిల్లా గహీర్మఠ్ వద
Lightning Strikes | దేశవ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒడిశాలో పిడుగుపాటుకు (Lightning Strikes) తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్థాన్కు చెందిన 21 మంది నావికా సిబ్బంది ఉన్న ఒక నౌక ఒడిశాలోని పారాదీప్ పోర్ట్కు చేరుకుంది. దీంతో పోలీసులు అప్రమత్తమై పారదీప్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
High alert | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నప్పటికీ దేశంలోని అన్ని ఓడరేవుల వద్ద కట్టుదిట్టమైన భద్రతను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఒడిశా (Odisha) లోని పారదీప్ పో�
బతుకుదెరువు కోసం వలస వచ్చిన యువకుడు పుట్టినరోజు నాడే దుర్మరణం చెందాడు. ఈ విషాద సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో మంగళవారం వెలుగు చూసింది.
Road accident | ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ను తప్పించబోయి ప్యాసింజర్ బస్సు (Passenger Bus) మురుగు కాల్వలో పడిన ఘటనలో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఒడిశా రాష్ట్రం (Odisha state) బాలాసోర్ జిల్లా (Balasore district) లోని నునియాజోడి బ్రిడ్జి (Nuniajod