Boy Lay On Tracks As Train Sped | రిస్కీ రీల్ కోసం ముగ్గురు బాలురు ప్రయత్నించారు. ఒక బాలుడు రైలు పట్టాల మధ్యలో పడుకున్నాడు. అతడి మీదుగా రైలు వేగంగా దూసుకెళ్లింది. ఆ తర్వాత అతడు పైకి లేచాడు. వైరల్ అయిన ఈ వీడియో క్లిప్ పోలీసు�
7 Rapes In 17 Days | బీజేపీ పాలిత ఒడిశాలో మహిళలపై లైంగిక దాడులు కలకలం రేపుతున్నాయి. 17 రోజుల్లో ఏడు అత్యాచారాలు జరిగాయి. తాజాగా మేకలు మేపుతున్న మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఒడిశా దండకారణ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో (Encounter) ఒక మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడితో సహా పార్టీ సభ్యుడు మృతి చెందారు. ఈ ఘటన కంధమల్ జిల్లా లో సోమవారం చోటుచేసుకుంది.
ఒడిశాలోని పూరీలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున గుడించా గుడి వద్ద జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు, ఒక వృద్ధుడు మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. ముగ్గురు దేవతల
ఒడిశాలో పూరీ జగన్నాథ రథయాత్రలో (Jagannath Rath Yatra) అపశ్రుతి చోటుచేసుకున్నది. గుండిచా ఆలయం వద్ద జరిగిన తోపులాటలో ముగ్గురు భక్తులు మృతిచెందారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు.
Jagannath Rath Yatra | ప్రపంచ ప్రసిద్ధికెక్కిన పూరీ జగన్నాథుని రథయాత్ర (Jagannath Rath Yatra) ప్రారంభమైంది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్రను కన్నులారా వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు (Devotees) తరల�
Jagannath Rath Yatra | ప్రపంచ ప్రసిద్ధికెక్కిన పూరీ జగన్నాథుని రథయాత్ర (Jagannath Rath Yatra) మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. జగన్నాథుడి రథయాత్రను వీక్షిచేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో పూరీ (Puri) క్షేత్రం మొత్
భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. ప్రపంచ ప్రసిద్ధికెక్కిన పూరీ జగన్నాథుని రథయాత్ర (Jagannath Rath Yatra) మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్రన
ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో కొనసాగిన ప్రగతి సమావేశం నుంచి పోలవరం ప్రాజెక్టు అంశాన్ని మరోసారి తొలగించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతి, ముంపు తదిత ర అంశాలపై సమీక్షించాల్సి ఉండగా చివ రి నిమిషంలో
ఒడిశా రాష్ట్రంలోని పూరి పట్టణం జగన్నాథుడి దివ్యక్షేత్రం. ఇక్కడ ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే ‘రథయాత్ర’ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇందులో జగన్నాథుడి రూపంలో ఉన్న కృష్ణుడి రథంతోపాటు ఆయన అన్న బలరాము
గత ఏడాది దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ ఎంత ఖర్చు చేసిందనే వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) అనే సంస్థ వెల్లడించింది.
బీజేపీ పాలిత ఒడిశాలో వరుస లైంగిక దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. మయూర్భంజ్ జిల్లాలో గత సోమవారం రాత్రి ఓ వివాహితపై నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు గురువారం వెల్లడించారు.
Crime news | బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆపై ఆమెను చెట్టుకు ఉరేసి చంపిన ఘటన ఒడిశా (Odisha) రాష్ట్రం కియోంఝర్ (Keonjhar) జిల్లాలోని గోపాల్పూర్ (Gopalpur) ఏరియాలో ఆదివారం చోటుచేసుకుంది.