ఒడిశాలో పూరీ జగన్నాథ రథయాత్రలో (Jagannath Rath Yatra) అపశ్రుతి చోటుచేసుకున్నది. గుండిచా ఆలయం వద్ద జరిగిన తోపులాటలో ముగ్గురు భక్తులు మృతిచెందారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు.
Jagannath Rath Yatra | ప్రపంచ ప్రసిద్ధికెక్కిన పూరీ జగన్నాథుని రథయాత్ర (Jagannath Rath Yatra) ప్రారంభమైంది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్రను కన్నులారా వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు (Devotees) తరల�
Jagannath Rath Yatra | ప్రపంచ ప్రసిద్ధికెక్కిన పూరీ జగన్నాథుని రథయాత్ర (Jagannath Rath Yatra) మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. జగన్నాథుడి రథయాత్రను వీక్షిచేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో పూరీ (Puri) క్షేత్రం మొత్
భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. ప్రపంచ ప్రసిద్ధికెక్కిన పూరీ జగన్నాథుని రథయాత్ర (Jagannath Rath Yatra) మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్రన
ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో కొనసాగిన ప్రగతి సమావేశం నుంచి పోలవరం ప్రాజెక్టు అంశాన్ని మరోసారి తొలగించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతి, ముంపు తదిత ర అంశాలపై సమీక్షించాల్సి ఉండగా చివ రి నిమిషంలో
ఒడిశా రాష్ట్రంలోని పూరి పట్టణం జగన్నాథుడి దివ్యక్షేత్రం. ఇక్కడ ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే ‘రథయాత్ర’ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇందులో జగన్నాథుడి రూపంలో ఉన్న కృష్ణుడి రథంతోపాటు ఆయన అన్న బలరాము
గత ఏడాది దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ ఎంత ఖర్చు చేసిందనే వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) అనే సంస్థ వెల్లడించింది.
బీజేపీ పాలిత ఒడిశాలో వరుస లైంగిక దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. మయూర్భంజ్ జిల్లాలో గత సోమవారం రాత్రి ఓ వివాహితపై నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు గురువారం వెల్లడించారు.
Crime news | బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆపై ఆమెను చెట్టుకు ఉరేసి చంపిన ఘటన ఒడిశా (Odisha) రాష్ట్రం కియోంఝర్ (Keonjhar) జిల్లాలోని గోపాల్పూర్ (Gopalpur) ఏరియాలో ఆదివారం చోటుచేసుకుంది.
బీజేపీ పాలిత ఒడిశాలో మహిళలకు రక్షణ కరువైంది. గత ఆదివారం బాయ్ఫ్రెండ్తో సరదాగా బీచ్కు వెళ్లిన 20 ఏండ్ల ఓ యువతిపై కొంతమంది సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. గోపాల్పూర్ బీచ్లో చోటుచేసుకున్న ఈ ఘటన రాష్�
Suicide | ప్రేమ విఫలమై మనస్తాపానికి గురైన ఓ యువకుడు సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
IED Blast | ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లాలో శనివారం ఉదయం ఘోరం జరిగింది. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తుండగా ఐఈడీ పేలింది. ఈ పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలు కోల్పోయాడు.
తమపై సంవత్సరాల తరబడి అనేకసార్లు లైంగికదాడికి పాల్పడిన ఓ 60 ఏళ్ల కామాంధుడిని కొందరు మహిళలు నరికి చంపి అతని మృతదేహాన్ని తగలబెట్టారు. ఒడిశాలోని గజపతి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు బుధవారం తెలిప
Girls Kidnapped From Wedding | పెళ్లి వేడుకలో పాల్గొన్న ఇద్దరు బాలికలను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. వారిని జనం లేని ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడకు మరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. నలుగురు వ్యక్తులు కలిసి ఇద్దరు బాల�