Health tips | ప్రస్తుత జీవనశైలి (Life style), ఆహారపు అలవాట్ల కారణంగా అనేక అనారోగ్యాలు (Health Issues) ప్రబలుతున్నాయి. మధుమేహం (Diabetis), ఊబకాయం (Obesity) లాంటి సమస్యలతో అనేక మంది బాధపడుతున్నారు. ఆ అనారోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు చాలామంది అ�
ఉరుకులు పరుగుల జీవితంలో.. భోజనం కూడా వేగంగా పూర్తిచేస్తున్నారు. ఆఫీసుకి వెళ్లే తొందరలోనో, పని ఒత్తిడిలోనో.. గబగబా తినేస్తున్నారు. మరికొందరికి సమయం ఉన్నా.. ఆహారం రుచిగా ఉందని నిమిషాల్లోనే ప్లేట్ ఖాళీ చేస్�
అధిక శరీర బరువు కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో చాలా మంది శరీర బరువును తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిలో బరువు తగ
ఊబకాయం.. అనేక అనర్థాలకు దారి తీస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు ఫ్లూ, న్యుమోనియా వంటి వ్యాధులకు గురై మరణించే అవకాశం 70 శాతం అధికంగా ఉంటుందట. ది లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ఈ విషయాన్ని బయటపెట్టి�
ఊబకాయం, షుగర్ వ్యాధులు.. ఇవి ప్రపంచాన్ని పీడిస్తున్న స్లోపాయిజన్ లాంటి జబ్బులు. ఇవి మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఊబకాయం అనేది పలు రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నది. అతి బరువుతో ర
రోజూ కనీసం ఏడు గంటల కన్నా తక్కువ నిద్రిస్తే ఆయుర్దాయం క్షీణిస్తుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. కనీసం ఏడు గంటలు నిద్రపోతే ఆయుష్షు పెరుగుతుందని, మధుమేహం, గుండె సమస్యలు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్�
‘అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది. కానీ, కాస్త ఒళ్లు తగ్గితే ఎంత బాగుంటుందో!’.. ఓ పొరుగింటామె విశ్లేషణ.‘మీరు బరువు తగ్గాలి. లేకపోతే బీపీ, షుగర్, ఫ్యాటీ లివర్ లాంటి సమస్యలు వచ్చేస్తాయి మరి’.. ఓ డాక్టరు గారి హెచ్�
విద్యార్థుల్లో ఊబకాయం పెరుగుతుండటం, చిన్నారుల్లోనూ షుగర్ కేసులు బయటపడుతుండటంతో ప్రత్యేకించి స్కూళ్లల్లో ‘షుగర్బోర్డు’లు ఏర్పాటు చేయాలని కేంద్రం తాజాగా ఆదేశాలు ఇచ్చింది.
ఈ ఆధునిక యుగంలో పిల్లలు ఎక్కువగా ఇండోర్ ఆటలకు, గ్యాడ్జెట్లకు పరిమితమవుతున్నారు. ఆరుబయట ఆడుకోవడం బాగా తగ్గిపోయింది. ఒకప్పుడు ఆటలన్నీ ఆరుబయటే. ఇళ్లల్లోకి ట్యాబ్లు, ఫోన్లు వచ్చిన తర్వాత పిల్లలు ప్లే గ్ర
హైదరాబాద్లో పనిచేస్తున్న వివిధ రంగాల ఉద్యోగుల్లో ఫ్యాటీ లివర్, గుండె జబ్బులు, మానసిక వ్యాధులు గణనీయంగా పెరుగుతున్నట్టు ‘ది థ్రైవ్-2025’, ‘వరల్డ్ హార్ట్ డే-2025’ అధ్యయన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
Obesity | భారత్లో ఊబకాయంతో బాధపడుతున్న వారికి శుభవార్త. డెన్మార్క్ ఫార్మా కంపెనీ నోవో నార్డిస్క్ తీసుకొచ్చిన ‘వెగోవి’ అనే కొత్త ఔషధం మంగళవారం భారత మార్కెట్లో విడుదలైంది. ఊబకాయం, దాంతో వచ్చే ఆరోగ్య సమస్యలన�
రాష్ట్రంలో యువత ‘డబుల్ బర్డెన్ ఆఫ్ మాల్న్యూట్రిషన్'తో బాధపడుతున్నది. ఓ వైపు యువతలో ఊబకాయం పెరుగుతుండగా.. పోషకాహార లోపం తీవ్రంగా కనిపిస్తున్నది. దీన్నే వైద్య నిపుణులు ‘డబుల్ బర్డెన్ ఆఫ్ మాల్న్య�
అమ్మాయిల ఆహారపు అలవాట్లకు.. రుతుచక్రానికి మధ్య సంబంధం ఉన్నదని పరిశోధకులు చెబుతున్నారు. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తినే బాలికలు.. త్వరగా రజస్వల అవుతారని తాజా అధ్యయనంలో తేల్చారు. అదే సమయంలో ఆ�