Banakacherla | నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్డబ్ల్యూడీఏ) ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన పెట్టింది. పోలవరం నుంచే గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టాలని, తద్వారా బనకచర్ల
గోదావరిలో మిగులు జలాలే లేవని, అలాంటప్పుడు గోదావరి-కావేరి లింక్ ప్రాజెక్టు ఎలా సాధ్యమని జాతీయ జలాభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ)ను ఏపీ సర్కారు ప్రశ్నించింది. ఎన్డబ్ల్యూడీఏ జనరల్బాడీ మీటింగ్ ఈ నెల ఒక�
గోదావరి-కావేరి(జీసీ)లింక్ ప్రాజెక్టులో భాగంగా మళ్లించే 148టీఎంసీల గోదావరి జలాల్లో తెలంగాణకు 50శాతం అంటే 74 టీఎంసీలను కేటాయించాలని తెలంగాణ సర్కారు మరోసారి డిమాండ్ చేసింది.
గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్గా బీపీ పాండే సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బోర్డు చైర్మన్ ఎంకే సిన్హా గత నెల ఉద్యోగ విరమణ పొందగా, ఆయన స్థానంలో బీపీ పాండే నియమితులయ్యారు.
గోదావరి కావేరి రివర్ లింక్ ప్రాజెక్టుపై 22న ఎన్డబ్ల్యూడీఏ (నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ) టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నది. ఈ మేరకు బేసిన్లోని అన్ని రాష్ర్టాలకు సమాచారమిచ్చ
ఛత్తీస్గఢ్ తన వాటా జలాలను వినియోగించుకుంటే గోదావరి-కావేరి లింక్ ప్రాజెక్టు భవిష్యత్తు ఏమిటని ఎన్డబ్ల్యూడీఏ అధికారులను టాస్క్ఫోర్స్ కమిటీ నిపుణులు ప్రశ్నించారు. ఈ నెల 24న నిర్వహించనున్న కన్సల్టె�
గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చించేందుకు ఈ నెల 16న ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఎన్డబ్ల్యూడీఏ(నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ) సమాలోచనలు చేస్తున్నది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర జల్శక్తిశాఖక�
రాష్ర్టాల డిమాండ్లు తీర్చడం ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదని కేంద్రం చేతులెత్తేసింది. గోదావరి-కావేరి అనుసంధాన (జీసీ లింక్) ప్రాజెక్టుపై కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందని జల్శక్తి శాఖ స్పష్టం చేసింది.
నీటి వనరులను సంరక్షించుకోవడంతోపాటు వాటిని సమర్థంగా వినియోగించుకోవాలని, అందుకు రాష్ర్టాల మధ్య పరస్పర సహకారం అవసరమని జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) చైర్మన్ భూపాల్ సింగ్ స్పష్టం చేశారు.
గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలపై చర్చించేందుకు నేషనల్ వాటర్ డెవలప్మెం ట్ అథారిటీ ఈ నెల 9న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నది.
ములుగు జిల్లాలోని సమ్మక్క సాగర్ బరాజ్ నుంచి గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టును చేపట్టేందుకు గల సాధ్యాసాధ్యాలపై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నది. జూలై 9న నిర్వహించ తలపెట్టిన జనరల్ బాడీ సమ�
ఎగువన ఎత్తిపోసుకోలేం. దిగువన గోదావరి జలాలను వాడుకోలేం. ఇదీ గోదావరి- కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డను వదిలేసి ఇచ్చంపల్లి వద్ద బరాజ్ను కడితే తెలంగాణకు వాటిల్లే తొలి ప్రమాదం.