ఛత్తీస్గఢ్ రాష్ర్టాన్ని ముందుగా ఒప్పించిన తర్వాతే గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై ముందుకెళ్లాలని తెలంగాణ సర్కారు మరోసారి తేల్చిచెప్పింది. ఎక్కడి నుంచి జలాలను తరలించాలనే అంశాన్ని కూడా ము
గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రతిపాదనలపై జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) మరోసారి నేడు భేటీ కానున్నది. ఏపీ, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ర్టాలతో పాటు ఇతర పరీవాహక రాష్ర్టాలతో నేడు నిర్వహించన
నిరుడు జూలైలో తెలంగాణలో సంభవించిన వరదలకు పోలవరం ప్రాజెక్టే కారణమని తెలంగాణ సర్కారు పునరుద్ఘాటించింది. ఈ మేరకు నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్డబ్ల్యూడీఏ)కి తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశా�
గోదావరి నదిలో మిగులు జలాలే లేవని చెప్తూనే, మరోవైపు గోదావరి-కావేరి నదుల అనుసంధానం చేపట్టడం ఏమిటని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. గోదావరిలో మిగులు జలాలే లేనప్పుడు కావేరితో అనుసంధానం సరికాదన�
వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ| ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడీఏ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.