పాన్ ఇండియా కథాంశంతో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. కొంతకాలం క్రితం పెన్ ఇండియా గ్రూప్ ఆర్ఆర్ఆర్ ఇండియా థ్రియాట్రికల్, శాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను భా�
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్..రౌద్రం రణం రుధిరం. ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్లో పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుపై సినీ లవర�
అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హోమ్ఐసోలేషన్లో ఉన్నారాయన. ఈ సందర్భంగా కరోనా నుంచి తాను కోలుకుంటున్నానని, త్వరలో ఈ మహమ్మారిని జయించి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగ�
‘జనతా గ్యారేజ్’ అద్వితీయ విజయం తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. విద్యార్థి రాజకీయాల నేపథ్యంలో వాణిజ్య హంగులకు హీరోయిజాన్ని మేళవిస్తూ దర్శకుడు కొరటాల శివ ఈ
రచయిత నుండి దర్శకుడిగా మారిన కొరటాల శివ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్నాడు. చివరిగా భరత్ అనే నేను చిత్రంతో ప్రేక్షకులని అలరించిన కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవి ప్రధా
అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన కుటుంబమంతా హోమ్ఐసోలేషన్లో ఉంటూ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్
కరోనా సెకండ్వేవ్ చిత్రసీమను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పలువురు సినీ తారలు మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్�
టాలీవుడ్ యాక్టర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకముందే తారక్ డైరెక్టర్ కొరటాలతో మరో సినిమాకు గ్రీన్ షిగ్నల్ ఇచ్చేశాడు. అయితే ఇదిలా ఉంట�
ఉప్పెన సినిమాతో దేవిశ్రీకి మళ్లీ మంచిరోజులు వచ్చాయి. ఆసినిమా మ్యూజికల హిట్ గానూ నిలవడంతో మళ్లీ స్టార్ హీరోలంతా దేవి వెంట పడుతున్నారు. లేటెస్ట్ గా దేవిశ్రీ ని ఎన్టీఆర్ సినిమాకి మ్యూజిక్ అందివ్వబోత�
ఇప్పుడు టాలీవుడ్ లో ఇంట్రస్టింగ్ టాపిక్ ఏంటో తెలుసా ఎన్టీఆర్-కొరటాల సినిమా గురించే. ఈ సినిమాలో దర్శకుడు ఏ సందేశం ఇవ్వబోతున్నాడని ఆసక్తికరంగా మారింది. ఇంతకుముందు ఎన్టీఆర్ తో జనతాగ్యారేజ్ సినిమా చే�
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో మరో చిత్రానికి ఉగాది సందర్భంగా గ్రీన్ సిగ్నల్ పడ్డ సంగతి తెలిసిందే. జనతాగ్యారేజీ లాంటి సూపర్హిట్ తర్వాత మళ్లీ ఈ ఇద్దరి కాంబోలో సినిమా సందడి చేయబోతుంది
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రెండో సినిమాకు గ్రీన్ సిగ్నల్ పడ్డ సంగతి తెలిసిందే. జనతాగ్యారేజీ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో మరో చిత్రం వస్తుండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందంలో ఎగిరిగంతేస్తున్�
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఎంతోమంది కలుస్తారు. అయితే ఈసారి బ్యాండ్ బాయ్స్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నగరంలోని వివిధ మ్యూజిక్ బ్యాండ్స్ కి సంబంధించిన సింగర్లు, మ్యూజిషియన్లు ఎన్టీఆర్