నటుడిగా, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో తనకంటూ ప్రత్యేక పేజిని లిఖించుకున్న మహా నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు .ఈ భూమి మీద ఎంతో మంది పుడుతుంటారు, గిడుతుంటారు. కానీ, కొంత మంది మాత్రమే �
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్తో డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తె
ఎదురులేని ప్రజానాయకుడు , తిరుగులేని కథానాయకుడు, నటరత్న, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు 98వ జయంతి నేడు. ఈ సందర్భంగా తెలుగు ప్రజా లోకం మొత్తం ఆయనను స్మరించుకుంటుంది. కుటుంబ సభ్యులే కాక ఇండ�
కెమెరా ముందు విలక్షణ పాత్రల్లో నటించి భావితరాలకు చిరస్మరణీయలుగా నిలిచిన విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు 98వ జయంతి నేడు. మే 28వ తేదీ 1923 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్
పాన్ ఇండియా కథాంశంతో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. కొంతకాలం క్రితం పెన్ ఇండియా గ్రూప్ ఆర్ఆర్ఆర్ ఇండియా థ్రియాట్రికల్, శాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను భా�
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్..రౌద్రం రణం రుధిరం. ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్లో పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుపై సినీ లవర�
అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హోమ్ఐసోలేషన్లో ఉన్నారాయన. ఈ సందర్భంగా కరోనా నుంచి తాను కోలుకుంటున్నానని, త్వరలో ఈ మహమ్మారిని జయించి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగ�
‘జనతా గ్యారేజ్’ అద్వితీయ విజయం తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. విద్యార్థి రాజకీయాల నేపథ్యంలో వాణిజ్య హంగులకు హీరోయిజాన్ని మేళవిస్తూ దర్శకుడు కొరటాల శివ ఈ
రచయిత నుండి దర్శకుడిగా మారిన కొరటాల శివ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్నాడు. చివరిగా భరత్ అనే నేను చిత్రంతో ప్రేక్షకులని అలరించిన కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవి ప్రధా
అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన కుటుంబమంతా హోమ్ఐసోలేషన్లో ఉంటూ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్
కరోనా సెకండ్వేవ్ చిత్రసీమను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పలువురు సినీ తారలు మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్�