అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన కుటుంబమంతా హోమ్ఐసోలేషన్లో ఉంటూ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్
కరోనా సెకండ్వేవ్ చిత్రసీమను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పలువురు సినీ తారలు మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్�
టాలీవుడ్ యాక్టర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకముందే తారక్ డైరెక్టర్ కొరటాలతో మరో సినిమాకు గ్రీన్ షిగ్నల్ ఇచ్చేశాడు. అయితే ఇదిలా ఉంట�
ఉప్పెన సినిమాతో దేవిశ్రీకి మళ్లీ మంచిరోజులు వచ్చాయి. ఆసినిమా మ్యూజికల హిట్ గానూ నిలవడంతో మళ్లీ స్టార్ హీరోలంతా దేవి వెంట పడుతున్నారు. లేటెస్ట్ గా దేవిశ్రీ ని ఎన్టీఆర్ సినిమాకి మ్యూజిక్ అందివ్వబోత�
ఇప్పుడు టాలీవుడ్ లో ఇంట్రస్టింగ్ టాపిక్ ఏంటో తెలుసా ఎన్టీఆర్-కొరటాల సినిమా గురించే. ఈ సినిమాలో దర్శకుడు ఏ సందేశం ఇవ్వబోతున్నాడని ఆసక్తికరంగా మారింది. ఇంతకుముందు ఎన్టీఆర్ తో జనతాగ్యారేజ్ సినిమా చే�
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో మరో చిత్రానికి ఉగాది సందర్భంగా గ్రీన్ సిగ్నల్ పడ్డ సంగతి తెలిసిందే. జనతాగ్యారేజీ లాంటి సూపర్హిట్ తర్వాత మళ్లీ ఈ ఇద్దరి కాంబోలో సినిమా సందడి చేయబోతుంది
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రెండో సినిమాకు గ్రీన్ సిగ్నల్ పడ్డ సంగతి తెలిసిందే. జనతాగ్యారేజీ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో మరో చిత్రం వస్తుండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందంలో ఎగిరిగంతేస్తున్�
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఎంతోమంది కలుస్తారు. అయితే ఈసారి బ్యాండ్ బాయ్స్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నగరంలోని వివిధ మ్యూజిక్ బ్యాండ్స్ కి సంబంధించిన సింగర్లు, మ్యూజిషియన్లు ఎన్టీఆర్
కొరటాల శివ | కొన్ని రోజుల నుంచి వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఎన్టీఆర్ సినిమా నుంచి ప్రస్తుతానికి త్రివిక్రమ్ తప్పుకున్నాడు. ఈయన 30వ సినిమా కొరటాల శివతో చేయబోతున్నాడు.
తారక్ | ట్రిపుల్ ఆర్తో బిజీ కావడంతో 2018లో వచ్చిన అరవింద సమేత తర్వాత ఈయన నుంచి ఏ సినిమా రాలేదు. ఈ గ్యాప్ను పూడ్చేందుకు వరుస సినిమాలు ఒప్పుకుంటున్న ఎన్టీఆర్.. మరో మూడేళ్ల వరకు ఖాళీగా ఉండకుండా చూసుకు�
ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా | అరవింద సమేత తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా
ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్). చారిత్రక అంశాలకు ఫిక్షన్ను జోడించి తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాల
టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో పాన్ ఇండియా కథాంశంతో వస్తున్న ఈ ప్రాజెక్టులో ఎన్టీఆర్, రాంచరణ్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. కొమ�